Constituency News

సోమార్‌పేట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కామారెడ్డి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామాల్లో ఏర్పాటు చేస్తుందని మాచారెడ్డి ఎంపీపీ నర్సింగ్‌ రావు అన్నారు. మాచారెడ్డి మండలం సోమార్పేటలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తక్కువ ధరకు రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ …

Read More »

ఆటోలో నుంచి పడి యువతి మృతి

ఎడపల్లి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయాణిస్తున్న ఆటోలో నుంచి పడి ఓ యువతి మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్‌ గ్రామ శివారులో అశోక్‌ సాగర్‌ వద్ద సోమవారం చోటు చేసుకొంది. వివరాలిలా ఉన్నాయి. నవీపేట్‌ కు చెందిన పోచమ్మల మైసమ్మ (17) యువతి నిజామాబాదు పట్టణానికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. ఆటో జాన్కంపేట్‌ శివారులోని అశోక్‌ సాగర్‌ వద్దకు చేరుకోగానే వేగంగా …

Read More »

ఆలూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఆలూరు, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఆలూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆలూర్‌, దేగాం గ్రామాలలో సంఘం చైర్మన్‌ కళ్లెం భోజరెడ్డి, తహసిల్దార్‌ దత్తాద్రి, వైస్‌ చైర్మన్‌ చేపూర్‌ రాజేశ్వర్‌ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్‌ మాట్లాడుతూ ఏ గ్రేడ్‌ వరి ధాన్యానికి 2060 …

Read More »

ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం

రెంజల్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన ప్రతి ధాన్యపు గింజలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని ఎంపీపీ రజినీ కిషోర్‌, జెడ్పిటిసి విజయసంతోష్‌ అన్నారు.సోమవారం రెంజల్‌ మండల కేంద్రంతోపాటు, బాగేపల్లి,దండిగుట్ట, అంబేద్కర్‌ నగర్‌,బొర్గం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీ, స్థానిక సర్పంచ్‌లతో వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల …

Read More »

కల్యాణ లక్ష్మి, షాధిముబారక్‌ చెక్కులు పంపిణీ

రెంజల్‌, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని సాటా పూర్‌ గ్రామపంచాయతీ లో సోమవారం లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ,షాధిముబారక్‌ చెక్కులను సర్పంచ్‌ వికార్‌ పాషా అందజేశారు. అనంతరం సర్పంచ్‌ వికార్‌ పాషా మాట్లాడుతూ ప్రతి ఆడపడుచుకు అన్నగా ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటూ ఆడపిల్లల పెళ్లికి కళ్యాణలక్ష్మి, షాధిముబారక్‌ ద్వారా ఆర్దిక సహాయం అందజేయడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యే షకీల్‌అమీర్‌, ఎమ్మెల్సీ కవిత సహకారంతో కళ్యాణ …

Read More »

21 నుండి ధ్యాన శిబిరం

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏప్రిల్‌ 21 నుంచి 23 వరకు జరిగే ధ్యాన శిబిరం వాల్‌ పోస్టర్లను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధ్యాన శిబిరం ప్రతినిధులు మాట్లాడారు. హార్ట్‌ ఫుల్‌ నెస్‌ ఇనిస్ట్యూట్‌ రామచంద్ర మిషన్‌, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల హరి దిల్‌ ధ్యాన్‌, అర్‌ దిల్‌ ధ్యాన్‌ ఆసనాలు, ప్రాణాయం కామారెడ్డి పట్టణంలోని శిశుమందిర్‌ …

Read More »

మహిళలకు చక్కటి పొదుపు అవకాశం…

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, ఆర్మూర్‌ హెడ్‌ పోస్టాఫీస్‌, సబ్‌ పోస్టాఫీస్‌, గ్రామాలలోని బ్రాంచ్‌ పోస్టాఫీసులలో ఎక్కడైనా మహిళా సమ్మాన్‌ సేవింగ్స్‌ సర్టీఫికెట్‌ – 2023 గురించి సంప్రదించి ఈ ఖాతాను ప్రారంభించవచ్చని శనివారం నిజామాబాద్‌, ఆర్మూర్‌ పోస్టల్‌ అదనపు ఎస్పీ యాపరు సురేఖ ఒక ప్రకటనలో కోరారు. భారత ప్రభుత్వం తపాలా శాఖ మహిళలకు మరియు ఆడపిల్లలకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర …

Read More »

యాసంగి బియ్యం గోదాములకు తరలించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 30లోగా 2021-2022 యాసంగి బియ్యంను రైస్‌ మిల్లుల యజమానులు గోదాములకు తరలించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో శనివారం గోదాంల అధికారులు, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో మిల్లులలో నిల్వ ఉన్న ధాన్యంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. కాంట్రాక్టర్లు గోదాములలో ఖాళీ స్థలాలను …

Read More »

యువకుడికి రక్తదానం చేసిన అర్థశాస్త్ర అధ్యాపకుడు

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న యువకుడు చింతల లక్ష్మణ్‌కి ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభింలేదు. వారి బంధువులు ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్‌ చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. కామారెడ్డి పట్టణంలోని శ్రీ ఆర్యభట్ట జూనియర్‌ కళాశాలలో అర్థశాస్త్ర …

Read More »

ఘనంగా విశ్వరత్న అంబేద్కర్‌ జయంతి వేడుకలు

రెంజల్‌, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచమేధావి,విశ్వరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌132వ జయంతి వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహానికి ఎంపీపీ రజినీకిషోర్‌,సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌, మాలమహనాడు జిల్లా ప్రధానకార్యదర్శి జక్కలి సంతోష్‌ పూలమాలలు వేసి నివాళి ఘటించారు. బొర్గం గ్రామంలో జడ్పీటీసీ విజయసంతోష్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రాంచందర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »