కామారెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యమును రైతులు తీసుకువచ్చే విధంగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, వ్యవసాయ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం వ్యవసాయ అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు దాన్యం కొనుగోలు కేంద్రానికి ఎండబెట్టిన ధాన్యం తీసుకువచ్చే విధంగా …
Read More »అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలో గల 6వ వార్డు పరిధిలోని పాత రాజంపేట్ గ్రామంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలో గల 6వ వార్డు పరిధిలోని పాత రాజంపేట్ గ్రామంలో మెప్మా డ్వాక్రా మహిళా స్వశక్తి భవన నిర్మాణా శంకుస్థాపన చేశారు. మంచినీటి శుద్ధి …
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
రెంజల్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రజినీ కిషోర్ అన్నారు.బుధవారం రెంజల్, వీరన్నగుట్ట గ్రామాల్లో సొసైటీ మరియు ఆగ్రో రైతుసేవ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ మేక విజయ సంతోష్,విండో చైర్మన్ మోహినోద్దీన్ తో కలిసి ప్రారంభించారు. …
Read More »సీనియర్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలు అందజేసిన విసి
డిచ్పల్లి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల కామర్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ యాదగిరి, బిజినెస్ మేనేజ్మెంట్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కైసర్ మహమ్మద్, బాటని విభాగానికి చెందిన ప్రొఫెసర్ అరుణ సీనియర్ ప్రొఫెసర్లుగా నియామకం అయ్యారు. వీరికి వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ డి రవీందర్ నియామక పత్రాలు అందజేశారు. పదోన్నతి పొందిన అధ్యాపకులు వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్టార్ ప్రొఫెసర్ విద్యావర్ధినిలకు …
Read More »నల్ల బ్యాడ్జీలు ధరించి గణిత ఉపాధ్యాయుల నిరసన
హైదరాబాద్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి గణితం పబ్లిక్ పరీక్ష నందు 6, 9, 11, 14 ప్రశ్నలకు గ్రేస్ మార్కులు కలపాలని ప్రభుత్వాన్ని కోరుతూ గణిత ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు అందజేసిన పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలకు సంబంధించిన మోడల్ ప్రశ్నలు కాకుండా ప్రైవేట్ పబ్లిషర్స్ ప్రచురించిన పుస్తకాల నుండి ప్రశ్నలను కాపీ చేసి పదవ తరగతి …
Read More »అడ్మిషన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ
కామరెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం ఏకలవ్య మోడల్ స్కూల్స్ పోస్టర్ ను రీజినల్ కో ఆర్డినేటర్ సంపత్ కుమార్, గాంధారి ప్రిన్సిపల్ అమర్ సింగ్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకలవ్య మోడల్ స్కూల్స్లో 6 వ తరగతిలో …
Read More »రంజాన్ కానుకలు అందజేసిన ఎమ్మెల్యే సతీమణి
రెంజల్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ కానుకలను మంగళవారం రెంజల్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ సతీమణి ఐయేషా ఫాతిమా అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పేద, ధనిక తేడా లేకుండా అందరూ కలిసిక రంజాన్ పండుగను జరుపుకోవాలని ప్రతి సంవత్సరం మాదిరిగానే రంజాన్ …
Read More »జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగించాలి
రెంజల్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో ఉన్న అసమాన తలను తొలగించేందుకు నిరంతరం కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే చూపిన బాటలో ప్రయాణించి ఆయన ఆశలను కొనసాగించినప్పుడే వారికి నిజమైన నివాళులని మండల పరిషత్ అధ్యక్షురాలు లోలపు రజనీకిషోర్ అన్నారు. మంగళవారం మండలంలోని తాడ్ బిలోలి గ్రామంలో మహాత్మ జ్యోతిరావుపూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్మ జ్యోతిరావుపూలే చిత్రపటానికి ఎంపీడీవో శంకర్, …
Read More »తాడ్బిలోలిలో కంటి వెలుగు ప్రారంభం
రెంజల్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రజినీ కిషోర్ అన్నారు.మంగళవారం మండలంలోని తాడ్ బిలోలి లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీడీవో శంకర్, సర్పంచ్ వెలమల సునీత నర్సయ్య తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి …
Read More »బాలికలను డిగ్రీ వరకు చదివించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలికలను తప్పనిసరిగా డిగ్రీ వరకు చదివించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. బాలికలను చదివించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. ఆస్తుల కన్నా ముఖ్యమైనది …
Read More »