కామారెడ్డి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రాజవ్వ (75) సంవత్సరాల వృద్ధురాలికి మోకాలి ఆపరేషన్ నిమిత్తమై రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం ఏ పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో బీబీపేట్ మండల కేంద్రంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్ కుమార్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేశారని ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ …
Read More »రెడ్డిలు ఏకమవ్వాలి
కామరెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెడ్డిలు అంతా ఐక్యమై మన సత్తా ఏమిటో ప్రభుత్వానికి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రెడ్డి జాగృతి సంఘం వ్యవస్థాపకులు మాధవరెడ్డి అన్నారు. రెడ్డిలందరూ అన్ని రంగాల్లో అనగదొక్క బడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రతి ఒక్క రెడ్డి ఐక్యం కావాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజారెడ్డి గార్డెన్స్లో రెడ్ల ఆత్మీయ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. …
Read More »కామారెడ్డి పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త
కామారెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేసవి సెలవుల్లో మీ పిల్లలు సమయం వృధా చేయకుండా ఉండేందుకు … క్రమశిక్షణతో ఒత్తిడికి లోనవకుండా, సెల్ టాబ్లకు అడిక్ట్ కాకుండా సంస్కారము సదాచారము శిక్షణ, శ్రీ సరస్వతీ విద్యామందిర్ కామారెడ్డి ఆధ్వర్యంలో 5నుండి 13సంవత్సరాల వయసు గల బాలబాలికలకు సంస్కృతి సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందని శ్రీ సరస్వతి విద్యామందిర్ కామారెడ్డి ప్రధానాచార్యులు ఒక ప్రకటనలోతెలిపారు. ఇందులో …
Read More »సాఫ్ట్బాల్లో విద్యార్థుల ప్రతిభ
ఆర్మూర్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 2వ తేదీన సుద్ధపల్లిలో జిల్లాస్థాయి అండర్-10 విభాగంలో సాఫ్ట్బాల్ పోటీలలో మామిడిపల్లి సెయింట్ పాల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు కెప్టెన్గా పి. అక్షిత్, శ్రీనిధు జట్టులో చక్కటి ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిపారు. జట్టులో పీ. అక్షిత్ అనే విద్యార్థికి టోర్నమెంట్లో బెస్ట్ పిక్చర్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. పాఠశాల ప్రిన్సిపాల్ కేథరిన్ పాల్ అభినందించారు. …
Read More »ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వంట పాత్రల అందజేత
కామారెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట మండలం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాజంపేట, పెద్దపల్లి,శివాయిపల్లి గ్రామాలలోని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మైలారం లక్ష్మి,చిమ్మని దాకవ్వ, పుట్టకోకుల గంగవ్వ, నీల సిద్ధవ్వ, చిలక నరసవ్వ, నిట్టూరి కమలలకు టర్ఫాలిన్లు, హైజీనిక్ కిడ్స్, వంట పాత్రల కిట్స్ను అందజేసినట్టు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ జమీల్, …
Read More »అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పది…
కామారెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి లోని వీ.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో కృష్ణాజివాడి గ్రామానికి చెందిన కె9 విలేఖరి ప్రవీణ్ రెడ్డి తన జన్మదినం మరియు పెళ్లి రోజును పురస్కరించుకొని శనివారం రక్తదానం చేశారని ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర సేవా దళ్ చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా …
Read More »పోసానిపేట్లో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
రామారెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పాడి రైతులకు ప్రోత్సాహాకంగా లీటరుకు ఏడు రూపాయల 10 పైసలు, ఆవు పాలు నాలుగు రూపాయల 60 పైసలు పాడి పరిశ్రమను పెంచాలని సదుద్దేశంతో పాడి రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించడం జరిగింది. అందుకు ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు సురేందర్ ఆదేశానుసారం రామారెడ్డి మండల ఎంపీపీ …
Read More »భార్య కాపురానికి రాలేదని వ్యక్తి మృతి
రెంజల్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని దూపల్లి గ్రామానికి చెందిన ఉన్నపురం సాయిలు(27)అనే వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందాడని ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్లోని రాకాసి పేటకు చెందిన ప్రియాంకతో ఆరు సంవత్సరాల క్రితం సాయిలుకు వివాహం జరిగిందని వీరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. భార్యాభర్తలు మనస్పర్ధలు రావడంతో భార్య పిల్లలను …
Read More »బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
రెంజల్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీతోనే దేశ అభివృద్ధి సాధ్యపడుతుందని జడ్పిటిసి మేక విజయ సంతోష్ అన్నారు. శుక్రవారం మండలంలోని రెంజల్, తాడ్బిలోలి, బోర్గం, నీలా, కందకుర్తి, దూపల్లి, వీరన్నగుట్ట, కళ్యాపూర్, దండిగుట్ట గ్రామాలలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మేక విజయ సంతోష్ మాట్లాడుతూ. .కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అనేక …
Read More »రెంజల్లో ఘనంగా హనుమాన్ జన్మోత్సవ వేడుకలు
రెంజల్, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలో హనుమాన్ జన్మోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు.ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు.అనంతరం భక్తులకు అన్న ప్రసాదం నిర్వహించారు. మండల కేంద్రంతోపాటు, నీలా,తాడ్ బిలోలి గ్రామాలలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు.నీలా గ్రామంలో వైస్ ఎంపీపీ యోగేష్ దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాదం కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో గ్రామ …
Read More »