Constituency News

కామారెడ్డిలో ఏబివిపి వినూత్న నిరసన

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్‌ ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ఉరి తీయడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి నగర కార్యదర్శి చరణ్‌ మాట్లాడుతూ తెలంగాణలో టెన్త్‌ పేపర్‌ లీకవడం కలకలం రేపుతోందని, తాండూర్‌లో తెలుగు పేపర్‌ లీక్‌ ఘటన మరువక ముందే వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో హిందీ పేపర్‌ …

Read More »

కంటివెలుగులో పరీక్షలు చేయించుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండల కేంద్రంలోని కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ పరిశీలించారు. కంటి వెలుగు కార్యక్రమానికి హాజరైన ప్రజల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన కళ్లద్దాల వివరాలు అరా తీశారు. కంటి వెలుగు శిబిరానికి ప్రజల అధిక సంఖ్యలో హాజరై కంటి పరీక్షలు ఉచితంగా చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, మండల …

Read More »

దొడ్డి కొమరయ్య, ఛత్రపతి శివాజీ ఆశయాలను కొనసాగిస్తాం

కామరెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో బిఆర్‌ఎస్‌ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి, అలాగే మొగల్‌ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన చత్రపతి శివాజీ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి బీఆర్‌ఎస్‌ నాయకులు నివాళులర్పించారు. దొడ్డి కొమురయ్య, …

Read More »

ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో పోషణ పక్షం

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌ ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు నిర్వహించవలసిన బాధ్యతలను వివరించారు. హోప్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ అనుకోకుండా రోడ్డుపై వెళ్లే వ్యక్తికి హార్ట్‌ ఎటాక్‌ ఏ విధంగా సేవ్‌ చేయాలో వివరించారు. హార్ట్‌ ఎటాక్‌ వచ్చిన వ్యక్తి సడన్‌గా పడిపోతే సిపిఆర్‌ ద్వారా మనిషిని బ్రతికించవచ్చని …

Read More »

డిగ్రీ ఫలితాలు విడుదల

డిచ్‌పల్లి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలకు చెందిన డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు సోమవారం విడుదల చేసినట్లు తెలంగాణ యూనివర్సిటీ సిఓఈ ప్రొఫెసర్‌ అరుణ సోమవారం తెలిపారు. 5వ సెమిస్టర్‌ పరీక్షల్లో 9 వేల 638 విద్యార్థులు పరీక్ష రాయగా 3 వేల 788 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని, ఇందులో 2 …

Read More »

సోనియా శంకర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్‌ క్యాంప్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీ, ప్రభుత్వ పాఠశాలలో సోనియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్‌ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్‌ భలేరావు ట్రస్ట్‌ వ్యవస్థాపకులు మాట్లాడుతూ 45 రోజుల ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉచిత టైలరింగ్‌ క్యాంప్‌ శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థినీలకు పార్టిసిపేషన్‌ సర్టిఫికేట్‌లు పంపిణీ చేశామన్నారు. ముఖ్య అతిథులు, ట్రస్టీ సభ్యులు …

Read More »

ప్రజల విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని …

Read More »

వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమురయ్య అని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ కోసం పోరాడి అమరుడైన …

Read More »

బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్వాయి పాపన్న

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ అని జై గౌడ సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాంగోళ్ల మురళి గౌడ్‌ అన్నారు. తాడ్వాయి మండలంలోని ఎర్ర పహాడ్‌ గ్రామంలో సర్వాయి సర్దార్‌ పాపన్న గౌడ్‌ 313 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మొదటగా పాపన్న గౌడ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. …

Read More »

విద్యార్థులు తల్లిదండ్రులను గౌరవించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ఫ్యామిలీ గ్లోరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రుల పాదాలను కడిగి ఆశీస్సులు తీసుకున్నారు. విద్యార్థులు తల్లితండ్రులకు బహుమతులు అందజేశారు. శ్రీ చైతన్య ప్రిన్సిపాల్‌ స్వర్ణలత మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో కుటుంబం తల్లిదండ్రుల విలువలు మానవ సంబంధాలు ప్రాధాన్యతను తెలియజేయడమే ఈ ఫ్యామిలీ గ్లోరి కార్యక్రమం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »