నిజామాబాద్, మార్చ్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 27, 28 తేదీలలో తెలంగాణ యూనివర్సిటీ సారంగాపూర్లోని బీఈడీ కాలేజీలో జాతీయ సదస్సు ‘‘జాతీయ విద్యా విధానం 2020 అవకాశాలు – సవాళ్లు’’ అనే అంశంపైన నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఎ. మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ సదస్సుకు ముఖ్య వక్తలు దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి యూనివర్సిటీల ప్రొఫెసర్లు, ఇతర బి.ఈ.డి కళాశాలల లెక్చరర్లు, పరిశోధక …
Read More »పచ్చదనం పరిశుభ్రతలో అర్గుల్కు అవార్డు
ఆర్మూర్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ స్థాయి పురస్కారాలలో భాగంగా శనివారం నిజామాబాద్ కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జిల్లాలో క్లీన్ అండ్ గ్రీన్ పచ్చదనం పరిశుభ్రతలో మొదటి అవార్డు సాధించిన అర్గుల్ గ్రామపంచాయతీకి జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా పంచాయతీ అధికారిని జయసుధ చేతుల …
Read More »కోమన్పల్లి గ్రామపంచాయతీకి అవార్డు
ఆర్మూర్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ గ్రామ పంచాయతీ పురస్కారాల్లో భాగంగా కోమన్ పల్లి గ్రామ పంచాయితీ స్నేహపురితమైన మహిళా విభాగంలో ఎంపికైంది. కాగా శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగ జ్ఞాపిక అందజేసి సన్మానించారు. గ్రామ పంచాయతీ పాలక సిబ్బందికి, ఏఎన్ఎం, ఆశ వర్కర్, అంగన్వాడి టీచర్, ఐకేపీ సిఏ, …
Read More »ప్రతి ఎకరాకు సాగు నీరు…
వేల్పూర్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే సీఎం కేసిఆర్ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం బాల్కొండ నియోజకవర్గంలోని ప్యాకేజీ 21 ద్వారా సాగునీరు అందించే పనుల పురోగతిని మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఉదయం 10 గంటలకు మొదలై సుమారు నాలుగు గంటల పాటు మండుటెండలో పొలాల నడుమ …
Read More »సిపిఆర్తో ప్రాణాలు కాపాడవచ్చు
కామారెడ్డి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శనివారం సిపిఆర్ శిక్షణ కార్యక్రమాన్ని జెడ్పి చైర్ పర్సన్ శోభ ప్రారంభించారు. సిపిఆర్ చేయు విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. సిపిఆర్ చేయడంవల్ల వ్యక్తిప్రాణాలను కాపాడవచ్చని సూచించారు. ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సిపిఆర్ చేయు విధానాన్ని నేర్చుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఆరోగ్య, వైద్యాధికారి …
Read More »బాలికలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిది
కామారెడ్డి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలికలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా జడ్జి శ్రీదేవి అన్నారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో శనివారం ఫోక్స్, జెజె యాక్ట్ పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోక్స్ కోర్ట్ ప్రత్యేక స్థలంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. గ్రామస్థాయిలో పోలీస్ …
Read More »ఐసీడిఎస్ ఆధ్వర్యంలో పోషకాహారంపై అవగాహన
ఆర్మూర్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్లోని సంతోష్ నగర్ గల్లీలో అంగన్వాడీ కేంద్రంలో ఐసిడిఎస్ ఆర్మూర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పిల్లలకు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించారు. ఆరోగ్యంగా ఉండడానికి మనం ప్రతిరోజు తృణ ధాన్యాలు తీసుకోవాలని అవి రాగులు, సజ్జలు, కొర్రలు బెల్లం నువ్వులు ఆహారంలో భాగంగా తీసుకోవాలని పిల్లలకు ఎత్తుకు తగిన బరువు ఉండేలాగా చూసుకోవాలని ఆరోగ్యం పై ఎక్కువ …
Read More »గ్రామాల అభివృద్ధికి అధికారుల చొరవ ప్రశంసనీయం
కామారెడ్డి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు చూపిన చొరవ ప్రశంసనీయమని జెడ్పి చైర్ పర్సన్ శోభ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం జాతీయ స్థాయి పంచాయతీ అవార్డ్ 2023 కు ఎంపికైన వారికి ప్రశంస పత్రాలు, సన్మానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జెడ్పి చైర్ పర్సన్ శోభ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన …
Read More »విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ
నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముదక్ పల్లి పాఠశాలలో పదవతరగతి పరీక్ష రాయబోతున్న 48 మంది విద్యార్థులకు కాల్పోల్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాము, ఉపాధ్యాయురాలు స్వప్న పరీక్షా సామాగ్రిని అందించారు. కార్యక్రమానికి అతిథిగా జాగృతి రాష్ట్ర కార్యదర్శి నరాల సుధాకర్ పాల్గొన్నారు. ముదక్ పల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోశన్న మాట్లాడుతూ పరీక్షా సమయంలో విద్యార్థులకు కావలసిన సామాగ్రిని కాల్పోల్ పాఠశాల అధ్యాపక బృందం …
Read More »అనీమియా వ్యాధిగ్రస్తుడికి రక్తదానం
కామారెడ్డి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న శ్యాంసుందర్ (48) కి అత్యవసరంగా బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు ఐవీఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కాగా పాల్వంచ గ్రామానికి చెందిన అంకాలపు …
Read More »