కామరెడ్డి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్వాతంత్ర సమరయోధుడు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ కామారెడ్డి అధ్యక్షుడు డాక్టర్ బాలు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల యొక్క త్యాగనిరతిని, సమాజ హితాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని, దేశ స్వతంత్ర ఉద్యమంలో పోరాటం చేసి జైలుకు వెళ్లిన గొప్ప …
Read More »ఆర్మూర్లో విద్యార్థుల స్వచ్చత కార్యక్రమం
డిచ్పల్లి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసులు, క్రీడల శాఖ, ఎన్ఎస్ఎస్ రీజినల్ డైరెక్టర్ హైదరాబాద్ సూచనల మేరకు, స్వచ్ఛ యాక్షన్ ప్లాన్ 2022-23 పథకంలో భాగంగా బహిరంగ ప్రదేశాలలో ఒకరోజు సామూహిక స్వచ్ఛత కార్యక్రమాన్ని ఆర్మూర్ బస్టాండ్లో నిర్వహించినట్లు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ రవీందర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్, సిద్ధార్థ, నరేంద్ర డిగ్రీ కళాశాలలకు …
Read More »సాయిబాబాగుడిలో వంటగది ప్రారంభించిన మంగి రాములు మహరాజ్
ఆర్మూర్, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారి 16 ను ఆనుకొని ఉన్న షిరిడి సాయిబాబా ఆలయం, దత్త సాయి ఆలయాలలో గురువారం నందిపేట్ పలుగుట్ట కేదారేశ్వర ఆలయ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ బాలయోగి మంగి రాములు మహారాజ్ పాల్గొని ప్రతీ గురువారం నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించే వంటగదిని ప్రారంభించారు. కార్యక్రమంలో చేపూర్ గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల …
Read More »16,17, 18 వ తేదీలలో వేలంపాట
కామారెడ్డి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్ వేలం పాటలో ఆసక్తి గల వ్యక్తులు పాల్గొని ప్లాట్లను సొంతం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు గురువారం ధరణి టౌన్షిప్ పాట్ల వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. ఈనెల 16,17, 18 వ తేదీలలో ప్లాట్లు కావలసిన వ్యక్తులు వేలంపాటకు హాజరై …
Read More »పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్
బాన్సువాడ, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని ఇంటర్ మీడియట్ పరీక్ష కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. నిఘా నేత్రాల ఏర్పాటును, పనితీరును పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరు, విద్యార్థుల హాజరు వివరాలు పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ జిల్లా కలెక్టర్ కు …
Read More »కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలం బ్రాహ్మణపల్లి లో కంటి వెలుగు శిబిరాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. 18 ఏళ్ల నిండిన వ్యక్తులు కంటి వెలుగు శిబిరానికి హాజరయ్యే విధంగా ఆరోగ్య, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. కంటి వెలుగు శిబిరం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి మందులు, కంటి …
Read More »రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
రెంజల్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం అదుపుతప్పి వృద్ధురాలు మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నాగేపూర్ గ్రామానికి చెందిన సాయిలు తన ద్విచక్ర వాహనంపై రాంబాయి, ఆశమ్మతో కలిసి బెల్లూరుకు వెళ్తుండగా సాటాపూర్ గ్రామ చౌరస్తాలో స్పీడ్ బ్రేకర్ వద్ద బండి అదుపుతప్పి పడిపోవడంతో వెనకాల …
Read More »తైబజార్ వేలం పాట వాయిదా
రెంజల్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ వారంతపు సంత తైబజార్ వేలంపాట వాయిదా వేసినట్లు సర్పంచి వికార్ పాషా తెలిపారు. నలుగురు వ్యాపారస్తులు వేలం పాటలో పాల్గొనగా రూ.8.35 లక్షలు పలికిందని ప్రభుత్వం నిర్దేశించిన లెక్కల ప్రకారం వేలంపాట సాగకపోవడంతో వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ఈనెల 20వ తేదీన వేలం పాట నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ వికార పాషా తెలిపారు. కార్యక్రమంలో …
Read More »కల్లడిలో విద్యార్థుల వీడ్కోలు సమావేశం
నిజామాబాద్ రూరల్, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కల్లడి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 9 వ తరగతికి చెందిన విద్యార్థులు 10 వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ కార్యకమ్రం నిర్వహించారు. కల్లడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు గంగోల్ల ప్రళయ్ తేజ్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పదవ తరగతి పరీక్షలు దగ్గరలోనే ఉన్నందున విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, జామెట్రి …
Read More »గ్రూప్ 4 అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందజేత
కామారెడ్డి, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో సేవ్ ది గర్ల్ చైల్డ్ సంస్థ ఫౌండర్ చంచల్ గూడ ఎస్పీ నవాబ్ శివకుమార్ గౌడ్ సహకారంతో గ్రూప్ 4 ఎగ్జామ్ కు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్ను మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ సర్పంచ్ రేవతి శ్రీనివాస్తో కలిసి పంపిణి చేశారు. ఈ …
Read More »