Constituency News

గెస్ట్‌ లెక్చరర్‌ కొరకు దరఖాస్తు చేసుకోండి

మోర్తాడ్‌ మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని మోర్తాడ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల యందు కామర్స్‌ సబ్జెక్టులో బోధించుటకు గెస్ట్‌ లెక్చరర్‌ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పెద్దన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీలో 55 శాతం మార్కులు కలిగి ఉండి నెట్‌, సెట్‌, పిహెచ్‌డి కలిగి బోధన అనుభవం కలవారికి ప్రాధాన్యత కలదని …

Read More »

సుంకెట్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

మోర్తాడ్‌, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని సుంకెట్‌ గ్రామంలో ఆదివారం 15 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులను మోర్తాడ్‌ ఎంపీపీ శ్రీనివాస్‌, జడ్పిటిసి రవి, బిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఏలియా స్థానిక సర్పంచ్‌ కడారి శ్రీనివాసులు టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుంకెట్‌ గ్రామంలో అంతర్గత రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని …

Read More »

బూత్‌ స్థాయిలో పార్టీ బలంగా ఉండాలి…

కామారెడ్డి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పిలుపు మేరకు బూత్‌ సశక్తికరణ్‌ అభియాన్‌లో భాగంగా ఆదివారం వన్‌ డే వన్‌ బూత్‌ కార్యక్రమాన్ని భిక్నుర్‌ మండలం కంచర్ల గ్రామంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ బూత్‌ స్థాయిలో పార్టీ …

Read More »

పొందుర్తిలో వన్‌ డే వన్‌ బూత్‌ కార్యకమ్రం

కామరెడ్డి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా పిలుపు మేరకు బూత్‌ సశక్తికరణ్‌ అభియాన్‌లో భాగంగా ఆదివారం వన్‌ డే వన్‌ బూత్‌ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తి గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణా తార మాట్లాడుతూ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ క్షేత్ర స్థాయిలో బలోపేతం …

Read More »

ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ రాజీనామా..

కామారెడ్డి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలోని అన్ని వర్గాల పట్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని స్థానిక బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సోమవారం మాజీ మంత్రి మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లుగా విద్యార్థి ఉద్యమ నాయకుడు చందు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ నేడు తెలంగాణ ఉద్యమకారులుగా ప్రజలకు …

Read More »

పేదింటి వధువుకు పుస్తే మట్టెలు అందజేత…

కామారెడ్డి మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలం మాందాపూర్‌ గ్రామానికి చెందిన సడుగు మల్లేశం గ్రామ పంచాయతీ కార్మికుడు తన కూతురు సుగుణ వివాహానికి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నామని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌కు విన్నవించగా వారి మిత్రుడు అవుసుల బ్రహ్మం లింగాపూర్‌ వారి సహకారంతో పుస్తె మట్టెలు అందించారు. ఈ సందర్భంగా మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు …

Read More »

మన దేశ యువతే మన బలము, భవిష్యత్తు

నిజామాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన దేశ యువతే మన దేశపు బలము,భవిష్యత్తు అని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో బోధన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లా యూత్‌ పార్లమెంట్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వాలు ప్రజల కోసమే పని చేస్తాయని, ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజలే అని కనుక ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన …

Read More »

ఆర్‌టిసి కార్గో యూనిట్‌ ప్రారంభం

సదాశివనగర్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సదాశినగర్‌ మండలం పద్మాజివాడి ఎక్స్‌ రోడ్‌ వద్ద కార్గో యూనిట్‌ను ఆర్టీసీ కార్గో సంస్థ మూడు జిల్లాల అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ బి. శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఆర్టీసీ కార్గో సంస్థను ప్రజలకు చేరువ చేయడానికి ఉమ్మడి జిల్లాలో ఇది 32వ ఏజెన్సీ అని తెలిపారు. ఎక్కడైతే ప్రజలకు అవసరమో అక్కడ మరిన్ని యూనిట్లను ఏర్పాటు చేయడానికి …

Read More »

ఆదర్శ పాఠశాలలో సరస్వతీ విగ్రహ ప్రతిష్టాపన

రెంజల్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో శుక్రవారం సరస్వతి విగ్రహ ప్రతిష్టపణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో విగ్రహాన్ని ప్రతిష్టించి యజ్ఞం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 13 సంవత్సరాలుగా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయ బృందం సమిష్టి కృషితో సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని ప్రిన్సిపాల్‌ బలరాం అన్నారు. తాము …

Read More »

పురుషులతో సమానంగా మహిళలు ఎదగాలి

రెంజల్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి సమాజంలో మహిళలు అత్యున్నత స్థాయికి ఎదుగుతున్నారని పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారని మండల వైద్యాధికారి వినయ్‌ కుమార్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కంటివెలుగు వైద్యాధికారి డాక్టర్‌ కావ్య మరియు ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తల ను శుక్రవారం మండల ఆరోగ్య కేంద్రంలో శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »