Constituency News

మార్చి 16 నుంచి 21 వరకు వేలంపాట

కామారెడ్డి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్షిప్‌ లో ఉన్న ప్లాట్లు, గృహాలు మార్చి 16 నుంచి 21 వరకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శుక్రవారం ధరణి టౌన్షిప్‌ ఫ్రీ బిడ్‌ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేలంపాటలో పాల్గొనేవారు కలెక్టర్‌ కామారెడ్డి పేరున రూ.10 వేలు డిడి …

Read More »

నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించం

కామారెడ్డి, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షల కోసం 38 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో శుక్రవారం ఇంటర్మీడియట్‌ పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు …

Read More »

ఎన్‌సిసి విద్యార్థులకు డిబేట్‌ కాంపిటీషన్‌

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జి20 ప్రెసిడెన్సీలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్కే డిగ్రీ కళాశాల ఎన్‌సిసి క్యాడేట్స్‌కు ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌ మీద అవగాహన కల్పించడానికి గురువారం డిబేట్‌ కార్యక్రమం నిర్వహించారు. కాడెట్స్‌ను మూడు గ్రూపులుగా విభజించి ఎన్విరాన్మెంట్‌ మీద వాళ్ల అవగాహన పరీక్షించడానికి డిబేట్‌ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఈఓ డాక్టర్‌ జైపాల్‌ రెడ్డి మాట్లాడుతూ ఎన్‌సిసిని కలిగిన ఏకైక ప్రైవేట్‌ …

Read More »

రాష్ట్ర స్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు సర్వం సిద్దం

ఆర్మూర్‌, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ఆల్‌ఫోర్స్‌ (నరేంద్ర) హైస్కూల్లో నిర్వహించనున్న 37వ రాష్ట్రస్థాయి బాలుర సబ్‌ జూనియర్‌ హ్యాండ్‌ బాల్‌ ఆటల పోటీలు ఈనెల 10వ తేదీ నుండి ప్రారంభం అవుతున్నట్లు జిల్లా అడా కమిటీ చైర్మన్‌ గంగా మోహన్‌ చక్రు, కన్వీనర్‌ సురేందర్‌, కో కన్వీనర్‌ రాజేష్‌ తెలిపారు. పేట వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు విద్యాసాగర్‌ రెడ్డి మాట్లాడుతూ …

Read More »

పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డిలోని సందీపని కళాశాలలో గురువారం పదో తరగతి పరీక్షలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో 63 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 11899 మంది విద్యార్థులు 10వ …

Read More »

కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డిలో గురువారం కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు శిబిరానికి వచ్చే విధంగా ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని …

Read More »

ఈవీఎం గోదాములు పరిశీలించిన కలెక్టర్‌

కామరెడ్డి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాములను గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు చూశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎన్నికల సూపరింటెండెంట్‌ సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.

Read More »

మొక్కలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయి

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ ఆవరణలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం నాటిన మొక్కలు భావితరాలకు ప్రాణవాయువును అందిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌ రావు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి, …

Read More »

మహిళ ఆరోగ్యం బాగుంటేనే ప్రతి ఇంటా సౌభాగ్యం

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటిని చక్కదిద్దే మహిళ ఆరోగ్యం బాగుంటేనే ప్రతి ఇంటా సౌభాగ్యం ఉంటుందని జిల్లా ప్రజా పరిషత్‌ చైర్పర్సన్‌ శోభ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం ఐసి డిఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం సిఎం కేసిఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

మహిళా ఆరోగ్య హెల్ప్‌ డెస్క్‌ ప్రారంభం

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ఆరోగ్య హెల్ప్‌ డెస్క్‌ను జడ్పీ చైర్పర్సన్‌ శోభ ప్రారంభించారు. రిఫరల్‌ సెంటర్‌ను మున్సిపల్‌ చైర్పర్సన్‌ జాహ్నవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 8 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తుందని తెలిపారు. ప్రతి మంగళవారం పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. జిల్లాలోని మహిళలు ఈ అవకాశాన్ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »