కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో ఆర్.బి నగర్ బస్తీ అంగన్వాడి కేంద్రంలో అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల దినోత్సవాన్ని పిల్లలకు పలకల వితరణ చేసి జరుపుకున్నారు. ఈ సదర్భంగా ఎన్జీవో పౌండర్ జీవన్ నాయక్ మాట్లాడుతూ సమ సమాజం మార్పుకోసం సమాజ సేవయే లక్ష్యంగా చేసుకుని ఎన్జీవోలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి …
Read More »గోవింద్పేట్లో అమ్మఒడి
ఆర్మూర్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గోవింద్ పెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యురాలు మానస మాట్లాడుతూ గర్భిణీ స్త్రీ అని తెలియగానే క్రమం తప్పకుండా ప్రతినెల వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహా మేరకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. రక్తహీనత లేకుండా ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకొని ఉండాలని ప్రసవ సమయంలో రక్తస్రావం …
Read More »పదిరోజుల్లో మౌలిక వసతులు కల్పించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పది రోజుల వ్యవధిలో అడ్లూరు శివారులోని ధరణి టౌన్షిప్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను కోరారు. ధరణి టౌన్షిప్ లో మౌలిక వసతుల కల్పనపై అధికారులతో జిల్లా కలెక్టర్ శనివారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సౌకర్యం, అంతర్గత రోడ్లు, రక్షణ గోడ నిర్మాణం పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు …
Read More »సమాజంలో అందరితో ట్రాన్స్ జెండర్లు సమానమే
కామరెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాజంలో అందరితో ట్రాన్స్ జెండర్లు సమానమేనని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డి. కిరణ్ కుమార్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, సఖి కేంద్రం ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై …
Read More »నాగ్పూర్ ఎన్ఎస్ఎస్ క్యాంప్కి మంజీర విద్యార్థులు
కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీర డిగ్రీ కళాశాల విద్యార్థులు నాగలక్ష్మి, దశరథ్ నాయక్ ఈనెల 26వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు నాగపూర్లో జరిగే ఎన్ఎస్ఎస్ క్యాంపునకు తెలంగాణ యూనివర్సిటీ తరపున ఎంపికైనట్టు కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ గురువేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించి నాగపూర్ క్యాంపులో ఉత్తమ ప్రతిభ …
Read More »జాబ్మేళాలో 56 మంది ఎంపిక
కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల మంజీర కళాశాలలో శనివారం నిర్వహించిన జాబ్ మేళా కు అనూహ్య స్పందన లభించింది. టాస్క్ సహకారం తో ప్రముఖ ఎంఎస్ఎన్ లాబోరేటిస్ కార్పొరేట్ కంపెనీ ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్, సెక్రటరీ గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ బిఎస్సి, బీకాం, బీఏ ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోలకోసమే డ్రైవ్ నిర్వహించినట్లు …
Read More »జి 20 జాతీయ సదస్సులో పాల్గొన్న గవర్నర్
డిచ్పల్లి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో శనివారం ఉదయం జరిగిన ‘ఇండియాస్’ జి 20 ప్రెసిడెన్సీ ఆపర్చినిటీస్ అండ్ చాలెంజెస్ ఫర్ ఇండియా యాస్ ది గ్లోబల్ లీడర్’’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డా. తమిళిసై సౌందర రాజన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మొదట ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ …
Read More »ఆదర్శ మునిసిపాలిటిగా తీర్చిదిద్దాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ 2023-24 బడ్జెట్ సమావేశం శనివారం పట్టణంలోని కళాభారతిలో మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణ ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి బడ్జెట్ ను వినియోగించాలని తెలిపారు. మున్సిపల్ …
Read More »బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధికి కంకణబద్దుడనై ఉంటా
బాల్కొండ, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలంలో శుక్రవారం పలు అభివృద్ది పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలు మంగళ హారతులతో, గ్రామస్థులు డప్పు చప్పుళ్లతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. చిన్నా పెద్దా అందర్నీ పలకరిస్తూ మంత్రి ముందుకు సాగారు. పురాతన దేవాలయం శ్రీ లక్ష్మి నరసింహ …
Read More »ఛత్రపతి శివాజీ ఆశయ సాధనకు కృషిచేయాలి
ఎడపల్లి, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఛత్రపతి శివాజీ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని బోధననియోజకవర్గ బీజేపీ పార్టీ నాయకుడు మేడపాటి ప్రకాష్ రెడ్డి ఎంపీపీ శ్రీనివాస్, జాన్కంపేట్ సర్పంచ్ సాయిలు అన్నారు. ఈ మేరకు శివాజీ జయంతి ఉత్సవాలు సందర్బంగా యువకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎడపల్లి మండల కేంద్రంతో పాటు జాన్కంపేట్ …
Read More »