Constituency News

కురుమల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయండి

బాన్సువాడ, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీ శనివారం బాన్సువాడ నియోజకవర్గ స్థాయి కురుమల ఆత్మీయ సమ్మేళనం బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘంలో ఉదయం 9 గంటలకు నిర్వహించబడుతుందని కురుమ యువ చైతన్య సమితి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌ కురుమ, జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్‌ కురుమ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి విచ్చేస్తున్నారని, కావున …

Read More »

ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మునిసిపల్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, …

Read More »

చీడపీడలు, తెగులు నివారణపై రైతులకు అవగాహన

గాంధారి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల పరిధిలోని గండివెట్‌ గ్రామములో రైతులకు యూరియా వాడకంపై మరియు వివిధ చీడపీడల, తెగులు నివారణపై శుక్రవారం మండల వ్యవసాయ అధికారి అవగాహన కల్పించారు. పంట పొలాల్లో యూరియా అధికంగా వాడితే తెగుళ్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని, అదే విధంగా తెగుళ్ల నివారణ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి రైతులు తగినంత యూరియా మత్రమే వాడాలని సూచించారు. …

Read More »

ఉద్యోగులు సమిష్టిగా అభివృద్ధికి కృషి చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగులు సమిష్టిగా పనిచేసి కామారెడ్డి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడల, పర్యటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం టీజీవో ఆధ్వర్యంలో 2023 డెఈరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సామాజిక సేవా కార్యక్రమాలలో గెజిటెడ్‌ ఉద్యోగులు ముందంజలో ఉండాలని సూచించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర …

Read More »

మామిడిపల్లి హైస్కూల్లో క్షయ వ్యాధిపై అవగాహన

ఆర్మూర్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి హైస్కూల్లో శుక్రవారం విద్యార్థులకు క్షయ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్షయ వ్యాధి పర్యవేక్షకులు సంతోష్‌ మాట్లాడుతూ క్షయ లేదా టి.బి. అనేది మైకోబాక్టీరియం ట్యూబర్‌క్యులోసిస్‌ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే అంటు వ్యాధి, టిబి బాక్టీరియం సాధారణంగా దగ్గు మరియు తుమ్ముల సమయంలో గాలిలోకి విడుదలయ్యే చిన్న బిందువుల ద్వారా …

Read More »

మంజీర డిగ్రీ కళాశాలలో రిక్రూట్మెంట్‌ డ్రైవ్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల మంజీర డిగ్రీ మరియు పీజీ కళాశాలలో శనివారం టాస్క్‌ సహకారంతో ప్రముఖ ఎంఎస్‌ఎన్‌ లాబొరేటిరీస్‌ కార్పొరేట్‌ కంపెనీలో 100 ఉద్యోగాలకు బీఎస్సీ, బీకాం, బి.ఎ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థి నిరుద్యోగులందరికీ రిక్రూమెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్‌ గురువేందర్‌ రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు తమ యొక్క …

Read More »

వారంలో రెండురోజులు పర్యవేక్షించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ స్కూల్లు వారంలో రెండు రోజులు మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తిరుమల్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం జాతీయ ఆహార భద్రత యాక్ట్‌ 2013 పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జరై రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తిరుమల్‌ రెడ్డి మాట్లాడారు. విద్యార్థులకు …

Read More »

తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల అయింది. ఈ నెల 28న ఎంసెట్‌, పీజీ ఈ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. వచ్చే నెల 3 నుండి దరఖాస్తుల స్వీకరణ కూడా జరుగనుంది. ఏప్రిల్‌ 10 వరకు ఎంసెట్‌ దరఖాస్తుకు అవకాశం ఉండనుంది. పీజీ ఈ సెట్‌కి ఏప్రిల్‌ 30 …

Read More »

క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే

లింగంపేట్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపేట్‌ మండల ముంబాజిపేట్‌ తాండ కి చెందిన బి.ఆర్‌.ఎస్‌ కార్యకర్త పరశురామ్‌, బానోత్‌ గోపాల్‌ బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటో ఢీ కొని తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు ప్రమాదం జరిగిందని ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కి సమాచారం అందించిన వెంటనే హుటాహుటిన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అపెక్స్‌ హాస్పిటల్‌కు వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితులతో మాట్లాడి అధైర్యపడొద్దని తాను అండగా …

Read More »

ఆరోగ్యలక్ష్మి ద్వారా గర్భిణీలకు పౌష్టికాహారం

కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణీలకు పౌష్టికాహారం అందుతుందని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తిరుమల్‌ రెడ్డి అన్నారు. సదాశివ నగర్‌ మండల కేంద్రంలో గురువారం అంగన్వాడి కేంద్రాలను, ఆరోగ్య ఉప కేంద్రాన్ని, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అంగన్వాడి కేంద్రంలో చిన్నారుల వయసును బట్టి ఎత్తుకు తగిన విధంగా బరువు ఉండే విధంగా చూడాలన్నారు. వయసుకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »