Constituency News

భూగర్భ జలాలను పెంపొందించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం ద్వారా ఉట చెరువులు, ఫామ్‌ ఫండ్స్‌ నిర్మాణం చేపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం మండల స్థాయి అధికారులతో పోడు భూములు, దళిత బంధు, ఉపాధి హామీ పథకం, ధరణి పోర్టల్‌ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. …

Read More »

ఒత్తిడిని అధిగమిస్తే మంచి గ్రేడిరగ్‌ పొందవచ్చు

కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సూచనల మేరకు జిల్లా మెంటల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ జి.రమణ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నంత పాఠశాలలో విద్యార్థులకు మానసిక ఒత్తిడిపై పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణకు, ప్రణాళిక ప్రకారం చదువుకోవాల్సిన తీరును తెలిపారు. విద్యార్థుల్లో ఎదురయ్యే భయాలు, కోపాలు, ఒత్తిడిలను అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. …

Read More »

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తామన్నారు. …

Read More »

ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకూడదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎర్రజొన్న కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెట్‌ రేటుకు అనుగుణంగా ధరను చెల్లిస్తూ పంటను సేకరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సీడ్‌ కంపెనీల ప్రతినిధులకు సూచించారు. ఎర్రజొన్న దిగుబడులు చేతికందుతున్న నేపథ్యంలో, కలెక్టర్‌ సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన చాంబర్లో విత్తన వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. రైతులతో కుదుర్చుకున్న బైబ్యాక్‌ ఒప్పందానికి కట్టుబడి …

Read More »

పరీక్ష తేదీలు మార్పు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ మొదటి మరియు మూడవ సెమిస్టర్‌ (ఎంసిఎ, ఎంబిఎ, ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బి), 5 వ సెమిస్టర్‌, ఎల్‌ఎల్‌బి, ఐఎంబిఎ 7వ మరియు 9వ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 24వ తేదీ నుండి ప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా వేశామని ఈ పరీక్షలు మార్చ్‌ 8వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రొఫెసర్‌ …

Read More »

మామిడి ఆకుపై శివాజీ చిత్రం

బాన్సువాడ, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని పోచారం తండా గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు బానోత్‌ సరి చంద్‌ శివాజీ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుతూ మామిడి ఆకుపై శివాజీ ఆకారాన్ని చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నారు. గతంలోనూ సుద్ధ ముక్కపై స్వతంత్ర సమరయోధుల ప్రతిమలను చెక్కడంతో తాండావాసులు గ్రామస్తులు అయనను అభినందించారు.

Read More »

ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను సన్మానించిన దళిత హక్కుల సంఘం నేతలు

బాన్సువాడ, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రం (దవాఖాన) జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినందున శనివారం ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌కు దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి గౌరవ అధ్యక్షులు అయ్యల సంతోష్‌ మాట్లాడుతూ తల్లి పాలను ప్రోత్సహిస్తున్న …

Read More »

ఫిబ్రవరి 18న తిరుమలలో క్షేత్రపాలకుడికి అభిషేకం

తిరుమలలోని గోగర్భం సమీపంలో వెలసిన రుద్రుని రూపమైన క్షేత్రపాలకుడికి ఫిబ్రవరి 18వ తేదీన మహాశివరాత్రి పర్వదినం ఘనంగా నిర్వహిస్తారు. రుద్రుడు తిరుమల క్షేత్రానికి పాలకునిగా ఉన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా ఇక్కడ అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా శ్రీవారి ఆలయం నుండి ఆలయ మర్యాదలతో అధికారులు, అర్చకులు క్షేత్రపాలక శిల వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సుగంధద్రవ్యాలతో క్షేత్రపాలకునికి అభిషేకం చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన యూజీ 1వ సెమిస్టరు (రెగ్యులర్‌) పరీక్షలో 10,425 మంది విద్యార్థులకు గాను 9564 మంది హాజరయ్యారని, 861 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని సివోఈ ప్రొఫెసర్‌ అరుణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన మొదటి సెమిస్టరు తెలుగు సబ్జెక్ట్‌ పరీక్షలో ఇద్దరు, అరబిక్‌ సబ్జెక్ట్‌లో ఒకరు భీంగల్‌ సాయి సిద్దార్థ డిగ్రీ కళాశాల …

Read More »

ఎడపల్లిలో కొనసాగుతున్న ఆయుష్మాన్‌ భారత్‌ నమోదు

ఎడపల్లి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుతో దేశంలో ఎక్కడైనా ఉచిత వైద్యసేవలు పొందవచ్చని ఆరోగ్య మిత్ర విద్యావతి తెలిపారు. శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద కొనసాగుతున్న ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు నమోదు కార్యక్రమంలో ప్రజలకు ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు నమోదు వల్ల చేకూరే ప్రయోజనాలు తెలియజేస్తూ నమోదు కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆరోగ్యశ్రీ కార్డు లేనివారు ఆరోగ్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »