డిచ్పల్లి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ బి.ఏ., బి.కాం, బి.ఎస్సి, బిబిఏ (సిబిసిఎస్) మొదటి సంవత్సరం, 1వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 13వ తేదీ ప్రారంభమవుతాయని కంట్రోలర్ ఆఫ్ ఎక్సమినేషన్ ప్రొఫెసర్ అరుణ తెలిపారు. విద్యార్థులు ఈ విషయం గమనించాలని ఆమె కోరారు. పూర్తి వివరాలకు విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్ని సంప్రదించాలన్నారు.
Read More »ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
రెంజల్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన అంకం రాజేందర్ (47) అనే వ్యక్తి గ్రామ శివారులోని పుల్ల కుంట్ల ఏరియాలో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడని ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దూపల్లి గ్రామానికి చెందిన అంకం రాజేందర్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని ఆరోగ్య స్థితి బాగా లేకపోవడంతో గురువారం …
Read More »అసెంబ్లీలో గల్ఫ్ కార్మికుల సమస్యలు ప్రస్తావించాలి
హైదరాబాద్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2014 లో టిఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. తెలంగాణ బడ్జెట్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించాలనే అంశాలను రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో లేవనెత్తాలని టిపిసిసి ఎన్నారై సెల్ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి గురువారం హైదరాబాద్లో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి …
Read More »అనీమియా వ్యాధిగ్రస్తుడికి రక్తదానం…
కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం సురాయిపల్లి గ్రామానికి చెందిన నూర్ సింగ్ అనీమియా వ్యాధితో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో బాధపడుతుండడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవిఎఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ …
Read More »ఆశ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
బాన్సువాడ, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశ వర్కర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం బాన్సువాడ మండలంలోని హన్మజిపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు సిఐటియు నాయకులు ఖలీల్ ధర్నా నిర్వహించి అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆశాలను కార్మికులను గుర్తించాలని కనీస వేతనం చెల్లించాలని కోరుతూ 16 …
Read More »ఆర్మూర్ ప్రాంత ప్రజలకు తెలియజేయునది…
ఆర్మూర్, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణ, పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయునది ఏమనగా ఆర్మూర్ 100 పడకల ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చే డయాలసిస్ పూర్తి స్థాయి సేవలు ప్రారంభించబడ్డాయని, కావున కిడ్నీ సంబంధిత రోగులు డయాలసిస్ సేవలను వినియోగించుకోవాల్సిందిగా ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో కోరారు. అలాగే ఇంతకుముందు ఎవరైతే నిజామాబాద్, నిర్మల్ ప్రాంతాలలో …
Read More »తడి, పొడి చెత్త వేరుగా సేకరించాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లో ప్రతిరోజు తడి, పొడి చెత్తను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ద్వారా సేకరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం స్వచ్ఛ భారత్ మిషన్, పంచాయతీరాజ్ చట్టం 2018 లేఅవుట్ రూల్స్, బిల్డింగ్ రెగ్యులేషన్స్ పై మండల స్థాయి అధికారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై …
Read More »కిలిమంజోరా అధిరోహించిన వెన్నెలకు కలెక్టర్ అభినందన
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కిలిమంజోరా పర్వతాన్ని అధిరోహించిన బానోతు వెన్నెలను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున కిలి మంజరో పర్వతాన్ని ఆమె అధిరోహించిందని తెలిపారు. భవిష్యత్తులో మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహిస్తానని పర్వత అధిరోహిని బానోతు వెన్నెల పేర్కొన్నారు.
Read More »తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్..
హైదరాబాద్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సినీ నటుడు నందమూరి తారకరత్నకు చికిత్స కొనసాగుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు.. సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తారకరత్న ఆరోగ్యంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. ‘’సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది. తను …
Read More »ఆస్తి కోసం భర్తను చంపిన భార్య
బాన్సువాడ, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని తాడ్కొల్ గ్రామానికి చెందిన తుమ్మల వెంకటరెడ్డి ఈనెల 23న హత్యకు గురి కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి భార్య అయిన తుమ్మల రుక్మిణి అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు. వెంకట్ రెడ్డి తన ఆస్తిని అక్కచెల్లెళ్లకు ఇస్తానని చెప్పడంతో భార్య అయిన రుక్మిణి రోకలిబండతో చంపి వేసినట్లు ఒప్పుకోవడం జరిగిందని నిందితురాలిని …
Read More »