రెంజల్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో శ్రీరామ మందిరం పునర్నిర్మిస్తున్న కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ. 5 లక్షలు విరాళం ఇచ్చినట్లు సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు సాటాపూర్ గ్రామ సర్పంచ్ వికార్ పాషా తెలిపారు. సాటాపూర్ బిఆర్ఎస్ పార్టీ నేతలు సోమవారం ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. శ్రీరామ మందిరం పునర్నిర్మాణానికి విరాళం ఇచ్చిన …
Read More »కుక్కలకు శస్త్రచికిత్సలు చేయించి వాటి జనాభా తగ్గించాలి
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కుక్కలకు శస్త్ర చికిత్సలు చేయించి వాటి జనాభాను మున్సిపల్ అధికారులు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జిల్లా జంతు సంరక్షణ సమితి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మున్సిపల్ అధికారులు పట్టుకున్న పశువులు ఉంచేందుకు ప్రత్యేక …
Read More »ప్రజలు అన్ని గమనిస్తున్నారు… ఓటుతో సమాధానం చెప్తారు
కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్నుర్ మండలం కంచర్ల గ్రామానికి చెందిన 18 మంది యువకులు భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. గ్రామంలో ముందుగా బీజేపీ జండా ఆవిష్కరించిన కాటిపల్లి వెంకట రమణ రెడ్డి తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాని మోదీ దేశాన్ని …
Read More »కళాపూర్లో ఘనంగా రథసప్తమి వేడుకలు
రెంజల్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం కలేపూరు గ్రామంలో శనివారం రథసప్తమి వేడుకలు వెంకటేశ్వర ఆలయంలో ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం రథసప్తమి సందర్భంగా వెంకటేశ్వర ఆలయంలో గ్రామస్తులు కలిసికట్టుగా ప్రత్యేక పూజలు నిర్వహించి వెంకటేశ్వరా కల్యాణాన్ని నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో మహిళలు మంగళహారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన …
Read More »మధ్యాహ్న భోజనం తనిఖీ
రెంజల్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని బోర్గం ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో శనివారం మధ్యాహ్నం భోజనాన్ని వైస్ ఎంపీపీ యోగేష్ పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. ఉపాధ్యాయుల బోధన తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కార దిశగా కృషి చేస్తామని ఆయన అన్నారు కార్యక్రమంలో ఎంఈఓ గణేష్ …
Read More »రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలి
కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరు కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాల చోదకులు నిబంధనల ప్రకారం స్పీడులో వెళ్లాలని తెలిపారు. అతివేగంగా వెళ్లడం …
Read More »బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక
ఆర్మూర్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ విజయ్ హైస్కూల్లో ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక శనివారం నిర్వహించారు. ఎంపికలకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి బాలురు 90, బాలికలు 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో నుండి ఉత్తమ ప్రతిభ కనబర్చినటువంటి క్రీడాకారులను ఎంపిక చేసినట్టు నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ …
Read More »పరీక్ష ఫీజులు తగ్గించాలి
కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో అధిక మొత్తంలో పరీక్ష ఫీజులను వసూలు చేస్తున్నారని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ బాన్సువాడ, ఎల్లారెడ్డి ఇంచార్జ్ దుంపల తుకారం ఆధ్వర్యంలో పట్టణంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగ్జామ్ ఫీజు అంటూ, ప్రాసెసింగ్ ఫీజు అంటూ, బయోమెట్రిక్ ఫీజు …
Read More »కేటీఆర్ని సత్కరించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నిజామాబాద్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఘనంగా సత్కరించారు. కేటీఆర్ శనివారం నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన సంగతి విదితమే. బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రి …
Read More »అన్ని వసతులతో డబుల్ బెడ్ రూం ఇళ్లు
శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపాలిటీ శివారులోని తాడ్కోల్ వద్ద కెసిఆర్ నగర్ పిఎస్ఆర్ కాలనీ’’ ఫేజ్ – 2 లో రూ. 29.41 కోట్లతో నూతనంగా నిర్మించిన 504 డబుల్ బెడ్ రూం ఇళ్ళను శనివారం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించి లబ్దిదారులకు పంపిణీ చేశారు. రూ. 90 లక్షలతో నిర్మించే …
Read More »