Constituency News

కామరెడ్డిని పొగాకు రహిత జిల్లాగా మార్చాలి

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాను పొగాకు రహిత జిల్లాగా మార్చాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం పొగాకు నియంత్రణ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం, సామర్థ్యం పెంపు పొగాకు రహిత కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పొగాకు తాగకుండా ప్రతి ఒక్కరు …

Read More »

ఫిబ్రవరి 4 వరకు పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. కోర్సుకు చెందిన రెండవ సంవత్సరం 3 వ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ పరీక్ల ఫీజు గడువు ఫిబ్రవరి 4 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. పరీక్షలు ఫిబ్రవరి నెలలో నిర్వహించ తలపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. అంతేగాక 100 రూపాయల …

Read More »

బందుకు సహకరించిన వ్యాపారస్తులకు ధన్యవాదాలు

బాన్సువాడ, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 16న బాన్సువాడ పట్టణంలో హిందూ సంఘాల కార్యకర్తలు నాయకులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా చేయడంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో మంగళవారం హిందూ సంఘాల ఆధ్వర్యంలో బాన్సువాడ బందుకు పిలుపునివ్వడంతో వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బందులో పాల్గొన్నారు. కాగా బందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి బిజెపి నియోజకవర్గ నాయకులు మల్యాద్రి …

Read More »

కన్యకాపరమేశ్వరి ఆలయానికి రూ. 1.50 లక్షల విరాళం

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ముఖద్వారానికి ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ డెవలప్మెంట్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా 1 లక్ష 50 వేల రూపాయలను మంగళవారం హైదరాబాదులోని తన నివాసంలో ఐవిఎఫ్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్‌ గుప్తా, వాసవి ఇంటర్నేషనల్‌ అంతర్జాతీయ మాది మాజీ అధ్యక్షుడు …

Read More »

బంజారాల జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన ఘనత రాంరావు మహారాజ్‌దే

బాన్సువాడ, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంజరులను ఆధ్యాత్మికత వైపు మంచి మార్గంలో నడిచే విధంగా కృషి చేసిన ఘనత రామారావు మహారాజ్‌ కి దక్కుతుందని సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం నసురుల్లాబాద్‌ మండలంలోని అంకోల్‌ తండాలో బంజారా గురువు రామారావు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా …

Read More »

నాటుసారా తయారుచేసినా, విక్రయించినా కఠిన చర్యలు

కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్తీకల్లు, నాటు సారా తయారు చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ అధికారి ఎస్‌ రవీందర్‌ రాజు తెలిపారు. 2022 జూలై 1 నుంచి కామారెడ్డి జిల్లాలోని ఐదు ఎక్సైజ్‌ స్టేషన్లో పరిధిలో నమోదైన కేసుల వివరాలను సోమవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు కల్లు 167 షాంపిళ్లను సేకరించి రసాయనశాలకు పంపించి కేసులు …

Read More »

ప్రయివేటు వాహనాలు నిలుపకుండా తనిఖీలు చేపట్టాలి

కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బస్టాండ్‌ సమీపంలో ప్రైవేటు వాహనాలు నిలుపకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం ఆర్టీసీ, ఆర్టీవో, పోలీస్‌ అధికారులతో ఆర్టీసీ ఆదాయం పెంపుపై సమీక్ష నిర్వహించారు. ప్రతి సోమవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 …

Read More »

ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

రెంజల్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 126 వ జయంతి ని మండలంలోని సాటాపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. తెలుగు మీడియం పాఠశాలలో జనాభాయ్‌ రవికుమార్‌ దంపతులు తన కుమారుడు సాయి విశ్వాస్‌ ఇదే రోజు జన్మించడం అదృష్టమని ఈ సందర్భంగా 150 మంది విద్యార్థినీ విద్యార్థులకు, భవిత పాఠశాలలో చదువుతున్న దివ్యాంగుల పిల్లలకు నోట్‌ బుక్స్‌, పలకలను ప్రధానోపాధ్యాయులు …

Read More »

విద్యార్థుల్లో నైపుణ్యాలను గుర్తించడానికి పరీక్ష పే చర్చ

రెంజల్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్ష పే చర్చ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బోధన్‌ నియోజకవర్గ భాజపా సినియర్‌ నాయకులు వడ్డీ మోహన్‌ రెడ్డి, మేడపాటి ప్రకాష్‌ రెడ్డిలు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థుల్లో …

Read More »

క్రీడా పోటీలు ప్రారంభం

రెంజల్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలకేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల లోని విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని క్రీడా పోటీలను స్థానిక సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ ఎస్‌ఎంసి చైర్మన్‌ ఎం నాగరాజు ఆధ్వర్యంలో ప్రారంభించారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని వారు అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ బలరాం, నాయకులు రఫిక్‌, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్‌, ఉపాధ్యాయులు చిన్నప్ప, సంతోష్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »