Constituency News

పేదల పెన్నిధి సీఎం కేసీఆర్‌

రెంజల్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేద ప్రజల పెన్నిధి ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసాను ఇచ్చే బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన జబ్బర్‌ ఖాన్‌కు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన రూ.36 వేలు, బి. సత్తెవ్వకు రూ.14 వేలు, మహ్మద్‌ ఉస్మాన్‌ కు రూ.11 వేల చెక్కును అందజేశారు. అనారోగ్యానికి గురైన …

Read More »

ఉత్తమ అధికారుల వివరాలు అందజేయాలి

కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :ఉత్తమ అధికారులను ఎంపిక చేసి శాఖల వారీగా వారి పేర్లను పర్యవేక్షకుడు సాయి భుజంగరావుకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రజా ప్రతినిధులకు ఆహ్వాన పత్రికలు అందే విధంగా అధికారులు చూడాలని …

Read More »

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి వేడుకలు…

బీర్కూర్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం బైరాపూర్‌ గ్రామంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 127 వ జయంతి వేడుకలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు పలకలు, బలపాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఏఐఎస్‌బి జిల్లా అధ్యక్షులు బైరాపూర్‌ రవీందర్‌ గౌడ్‌ మాట్లాడుతు స్వాతంత్య్ర సమరయోధులు దేశ భక్తులు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పోరాటాన్ని విద్యార్థులకు, యువతకు తెలియజేస్తూ మరింత ముందుకు వెళతామన్నారు. …

Read More »

అభివృద్ధి పనుల్లో అలసత్వం తగదు

ఆర్మూర్‌, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతీ బుధవారం స్వచ్చ ఆర్మూర్‌ కార్యాక్రమాన్ని విధిగా నిర్వహించాలని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ బంజారహిల్స్‌ రోడ్‌ నెం.12 లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌ లో ఆదివారం ఆర్మూర్‌ మునిసిపల్‌ పరిధిలో చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు, ప్రధానంగా కంటి వెలుగు కార్యక్రమం అమలుపై అధికారులతో సమీక్షా …

Read More »

భాషిత పాఠశాలలో చిత్రలేఖన పోటీలు

ఆర్మూర్‌ జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పండిత్‌ దీనదయాల్‌ ఉపాధ్యాయ సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని భాషిత పాఠశాలలో శనివారం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. చిత్రలేఖ పోటీలలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుండి 100 మంది వరకు విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న విజేతల ప్రకటనను 27వ తేదీ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ ‘‘పరీక్ష పే చర్చ’’ టీవీ కార్యక్రమం …

Read More »

పకడ్బందీ ఏర్పాట్లు చేసిన కలెక్టర్లకు అభినందనలు

కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంటి వెలుగు శిబిరాలను ప్రతిరోజు పర్యవేక్షించి శిబిరాలలో సమస్యలను గుర్తించిన వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ శ్వేత మహంతి, సంబంధిత ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు నిర్వహణ పై …

Read More »

సోలార్‌ యూనిట్‌ ఏర్పాటు చేసుకొని లబ్దిపొందాలి

కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ రుణాల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు సోలార్‌ యూనిట్లను ఏర్పాటు చేసుకునే విధంగా ఐకెపి అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో ఐకెపి అధికారులతో బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాల వసూళ్లు, సోలార్‌ వినియోగం పై సమీక్ష …

Read More »

కామారెడ్డిలో క్రీడాపోటీలు

కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానికేతన్‌ హైస్కూల్లో తెలంగాణ స్టేట్‌ ఫారెస్ట్‌ డిపార్ట్మెంట్‌ ఫస్ట్‌ జోనల్‌ రాజన్న జోన్‌ ఫారెస్ట్‌ స్పోర్ట్స్‌. గేమ్స్‌ మీట్‌ 2023 సంవత్సరానికి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజన్న జోన్‌ సిఎఫ్‌ సైదులు, కామారెడ్డి జిల్లా డిఎఫ్‌వో నికిత, సిద్దిపేట్‌ జిల్లా డిఎఫ్‌వో శ్రీనివాస్‌, కరీంనగర్‌ జిల్లా డిఎఫ్‌వో గోపాల్‌ రావు, మెదక్‌ …

Read More »

వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని 526 గ్రామపంచాయతీలో మార్చి 15లోగా 100 శాతం ఇంటి పన్నులను వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు అన్నారు. పంచాయతీ కార్యదర్శులు పన్నులను వసూలు చేసే విధంగా మండల స్థాయిలో ఎంపీవోలు, డివిజన్‌ స్థాయిలో డిఎల్పిఓలు పర్యవేక్షించాలని ఆదేశించారు. మండల స్థాయిలో ఎంపీవోల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకొని పంచాయతీ కార్యదర్శులు పన్నుల వసూళ్ల …

Read More »

కంటి వెలుగు శిబిరాలను సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రాన్ని అంధత్వ రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శుక్రవారం తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఉన్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. ఏర్పాటుచేసిన కౌంటర్లను పరిశీలించారు. ఎంతమందికి ఇప్పటివరకు స్క్రీనింగ్‌ చేశారని వివరాలు అడిగారు. రీడిరగ్‌ అద్దాలను ఎంతమందికి అందజేశారని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »