Constituency News

రైతుల ఉద్యమం పట్ల స్పందించక పోతే రాజీనామా చేస్తాం

కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ వల్ల నష్టపోతున్న రైతులకు మద్దతుగా, ప్రభుత్వ దోరణిలో నిరసనగా తాము 23 వ తేదీన రాజీనామా చేస్తామని బీజేపీ కౌన్సిలర్‌లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మొటూరి శ్రీకాంత్‌ మాట్లాడుతూ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ వల్ల నష్టపోతున్న రైతులు ఎన్నో ఉద్యమాలు చేసిన అనంతరం స్పందన లేకపోవటంతో …

Read More »

నందమూరి తారక రామారావుకు ఘన నివాళులు

బోధన్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగు ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27 వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో బోధన్‌ పట్టణ శివారులోని కమ్మ సంఘం భవనంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ దంపతులు తూము పద్మావతి,శరత్‌ రెడ్డి నందమూరి అభిమానులు 200 మందికి పైగా …

Read More »

భూములు కోల్పోయిన రైతులకు పరిహారాన్ని అందిస్తాం

నవీపేట్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండలంలోని నేషనల్‌ హైవేలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని నిజామాబాద్‌ ఆర్డీవో రవి కుమార్‌ అన్నారు. బుధవారం బోధన్‌ నుండి బైంసా వరకు వేయనున్న నేషనల్‌ హైవేలో భూములు కోల్పోయిన రైతులతో యంచ, మిట్టాపూర్‌, కొస్లీ జిపిలలో గ్రామసభలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మూడు గ్రామాల పరిధిలోని 295 మంది రైతులకు చెందిన 42 …

Read More »

రైతులను ఇబ్బంది పెడితే న్యాయపరంగా ముందుకు వెళ్తాం

కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాస్టర్‌ ప్లాన్‌ కు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం చేస్తున్న రైతులు ఉద్యమంలో భాగంగా మున్సిపల్‌ కమిషనర్‌, కలక్టరేట్‌ లకు వచ్చిన రైతుల పట్ల నిర్లక్యం వహించినదుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌పై లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు మాట్లాడుతూ మాస్టర్‌ ప్లాన్‌ విషయంలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నందున ఉద్యమాలు …

Read More »

పసుపు బోర్డు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర ఇవ్వాలి

ఆర్మూర్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, మద్దతు ధరలు కల్పిస్తామని ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముఖం చాటుచేసుకొని పసుపు రైతులను మోసం చేశాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌ విమర్శించారు. ఆర్మూర్‌ లోని మెడికల్‌ ఏజెన్సీ భవన్‌లో తెలంగాణ రైతు సంఘం నిజామాబాద్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం సంఘం …

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

ఆర్మూర్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆలూరు మంఢలంలోని కల్లడి గ్రామానికి చెందిన దండుగుల పోశేట్టి ఈ నెల 9న దుబాయిలో ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈ సందర్భంగా వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా నాయకత్వానికి విషయం తెలియడంతో ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శించి రూ. 5 వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇడగొట్టి …

Read More »

వినియోగదారుల హక్కులను వినియోగించుకోవాలి

కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వినియోగదారుల సంక్షేమ కౌన్సిల్‌కు రాష్ట్రానికి ఒక పేరు, జిల్లాలో నలుగురు పేర్లు ఎంపిక చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా వినియోగదారుల సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లా వినియోగదారుల సంక్షేమ కౌన్సిల్‌ …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో బుధవారం ఉదయం జరిగిన యూజీ 4వ సెమిస్టరు (బ్యాక్‌లాగ్‌) పరీక్షలో 1803 మంది విద్యార్థులకు గాను 1690 మంది హాజరయ్యారని, 113మంది గైర్‌ హాజరు అయ్యారని సివోఈ ప్రొఫెసర్‌ అరుణ తెలిపారు. బోధన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో 4వ సెమిస్టరు బ్యాక్‌ లాగ్‌ కార్పొరేట్‌ అకౌంటింగ్‌ పరీక్షలో ఒకరు డిబార్‌ …

Read More »

గోవింద్‌పేట్‌లో సీసీ రోడ్‌ పనులు ప్రారంభం

ఆర్మూర్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం గోవింద్‌పెట్‌ గ్రామ ఎస్‌సి కాలనిలో సీసీ రోడ్‌ పనులను గ్రామ సర్పంచ్‌ బండమీది జమున గంగాధర్‌ మంగళవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. జడ్పిటిసి నిధులనుండి రూ. 4 లక్షలు మంజూరు కాగా సీసీ రోడ్‌ పనులు ప్రారంభం చేశామని గ్రామ సర్పంచ్‌ తెలిపారు. నిధులను మంజూరు చేయించిన ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి అలాగే జెడ్పిటిసి సంతోష్‌కు, …

Read More »

మెడికల్‌ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్‌గా వెంకటేశ్వర్‌

కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మెడికల్‌ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్‌ గా పెరుగు వెంకటేశ్వర్‌ నియమితులయ్యారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న స్థలాన్ని పరిశీలించారు. మెడికల్‌ కళాశాల తరగతులు వచ్చే విద్యా సంవత్సరం నిర్వహించడానికి ఇంజనీరింగ్‌ కళాశాల భవనాన్ని చూడాలని ఇన్చార్జి ప్రిన్సిపాల్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »