Constituency News

అక్రమ మొరం రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు

రెంజల్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలా గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న మొరంను గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్రమార్కులు టిప్పర్లను జెసిబిలను అక్కడి నుండి తరలించే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు మాత్రం అక్కడి నుండి వాహనాలను కదలనివ్వకుండా భీష్మించుకొని కూర్చున్నారు. అక్రమార్కులు చేసేది ఏమీ లేక ఊరుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు జెసిబిలు, టిప్పర్లను పంపించే ప్రయత్నం చేశారు. దీంతో గంగపుత్రులు, గ్రామస్తులు …

Read More »

అట్టహాసంగా ఏఅర్‌ఏ మెమోరియల్‌ సీజన్‌ 5 క్రికెట్‌ టోర్నమెంట్‌

ఆర్మూర్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని జావిద్‌ భాయ్‌ మినీ స్టేడియంలో ఏఅర్‌ఏ మెమోరియల్‌ సీజన్‌ 5 జిల్లాస్థాయిలో జరిగిన క్రికెట్‌ పోటీలు ఘనంగా ముగిశాయి. జిల్లాస్థాయి జట్ల పోటీల్లో నిజామాబాద్‌ క్రికెట్‌ జట్టుకు సంబంధించిన మూజ్‌ 11 మొదటి ట్రోఫీని, కోరుట్ల క్రికెట్‌ జట్టు రెండవ ట్రోఫీని ఆర్మూర్‌ పట్టణ సిఐ సురేష్‌ బాబు చేతుల మీదుగా విజేతలకు అందజేశారు. శారీరక …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన యూజీ 2వ సెమిస్టరు (బ్యాక్‌లాగ్‌) పరీక్షలో 3769 మంది విద్యార్థులకు గాను 3519 మంది హాజరయ్యారని, 250మంది గైర్‌ హాజరు అయ్యారని సివోఈ ప్రొఫెసర్‌ అరుణ తెలిపారు. సిద్దార్థ డిగ్రీ కళాశాల ఆర్మూర్‌ పరీక్ష కేంద్రంలో 2వ సెమిస్టరు బ్యాక్‌ లాగ్‌ మ్యాథమెటిక్స్‌ పరీక్షలో ఒకరు డిబార్‌ కాగా, …

Read More »

25న ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించాలి

కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జనవరి 25న జిల్లా కేంద్రంలో జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలకు సీనియర్‌ సిటిజన్‌ ఫోరం, దివ్యాంగుల సంఘం ప్రతినిధులను ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఓటర్లతో ప్రతిజ్ఞ …

Read More »

క్రీడాకారులను అభినందించిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయస్థాయి సౌత్‌ జోన్‌ సీనియర్‌ బాలికల షూటింగ్‌ బాల్‌ పోటీల్లో గాంధారి మండలం పోతంగల్‌ గ్రామానికి చెందిన ప్రణీత, సింధు బంగారు పతకాలను సాధించారు. సీనియర్‌ బాలుర విభాగంలో అభిలాష్‌ రెడ్డి ద్వితీయ స్థానం పొందారు. జూనియర్‌ విభాగంలో సాయి కృష్ణ ద్వితీయ స్థానం నిలిచారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి …

Read More »

ప్రతిభావంతులకు సన్మానం

ఆర్మూర్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణం రెండవ వార్డు పరిధిలోని జిరాయత్‌ నగర్‌లో నివసించే క్షత్రియ సమాజ్‌కు చెందిన జనార్దన్‌ స్వాతి ఇటీవల గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులు అయిన శుభ సందర్బములో స్థానిక కౌన్సిలర్‌ సంగీతా ఖాందేష్‌ ఆమెకు శాలువా పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సంగీతా ఖాందేష్‌ మాట్లాడుతూ క్షత్రియ సమాజ్‌కు చెందిన క్షత్రియ ముద్దు బిడ్డలు …

Read More »

19న వాహనాల వేలం

ఆర్మూర్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్ముర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ ఫరిది లో వివిద కేసులలో పట్టుబడిన 3 వాహనాలకు ఈనెల 19వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు వేలం నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల వ్యక్తులు వేలం పాటలో పాల్గొనవచ్చని ఎక్షైస్‌ సీఐ స్టీవెన్‌ సన్‌ తెలిపారు.

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్ముర్‌ మండలం కొమాన్‌ పల్లి గ్రామంలో ఎమ్మెల్యే పియుసి చైర్మన్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షులు జీవన్‌ రెడ్డి సహకారంతో సీఎం సహాయనిది నుండి మంజూరైన నాలుగు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. 1.గుండేటి గంగు రూ. 44,000 గుండేటి గంగారాం రూ. 24,000 అంబటి పోసాని రూ. 16,00 జంగం ముతెన్న రూ. 6000 రూపాయల చెక్కులను సర్పంచ్‌ నీరడీ …

Read More »

కంటి వెలుగుకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలి

కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 19న ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే కంటి వెలుగు శిబిరాలకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ నుంచి మండల స్థాయి అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ లో కంటి వెలుగు కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. స్పీకర్‌, మంత్రి, ఎమ్మెల్యేలను, మున్సిపల్‌ చైర్మన్‌ లను, ఎంపీపీలను, జెడ్పిటిసి …

Read More »

ప్రజావాణిలో 12 వినతులు

కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »