నందిపేట్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వము కొత్తగా ఏర్పాటు చేసిన డొంకేశ్వర్ మండలం వెళ్లడానికి మారంపల్లి, గంగాసందర్ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని, ఈ విషయము పలుమార్లు రీజనల్ మేనేజర్ ఆర్టీసీకి, డివిఎం, ఆర్మూర్ డిఎం లకు విన్నవించుకున్న ఫలితం దక్కడం లేదని బిజెపి రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు మారంపల్లి గంగాధర్, జిల్లా బిజెపి కార్యదర్శి సురేందర్, జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షులు …
Read More »అనారోగ్యంతో వ్యక్తి మృతి
అంత్యక్రియలు నిర్వహించిన ఆడబిడ్డ కామరెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం రామారెడ్డి మండల కేంద్రంలోని ఉప్పల్వాయి గ్రామంలో మంగలి రామచంద్రం (52) వృత్తిరీత్యా మంగళి పని చేసేవాడు. అనారోగ్యంతో గత వారం రోజులుగా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అతనికి మగ బిడ్డలు లేకపోవడంతో వారి ఆడ బిడ్డ భాగ్యలక్ష్మి అంత్యక్రియలు నిర్వహించింది. ఉప్పల్ వాయి గ్రామానికి …
Read More »ఎంబిసి వద్ద మినీ అన్నదానం కాంప్లెక్స్
తిరుమల, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీవారి మెట్టు నడకదారిలో వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఎంబిసి ప్రాంతంలో మినీ అన్నదానం కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అధికారులతో కలసి శ్రీవారి మెట్టునుంచి భక్తులు తిరుమలకు చేరుకునే ప్రాంతాన్ని పరిశీలించారు. నడచి వచ్చిన పలువురు భక్తులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో మినీ అన్నదానం …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
డిచ్పల్లి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో ఉదయం జరిగిన యూజీ 4వ సెమిస్టరు (బ్యాక్లాగ్) పరీక్ష లో 2851మంది విద్యార్థులకు గాను 2672మంది హాజరయ్యారని, 179మంది గైర్ హాజరు అయ్యారని, నిశిత డిగ్రీ కళాశాల నిజామాబాదు పరీక్ష కేంద్రం లో 4వ సెమిస్టరు బ్యాక్ లాగ్ పిజిక్స్ పరీక్ష లో ఒకరు, డిబార్ అయ్యారని సివోఈ ప్రొఫెసర్ అరుణ తెలిపారు. …
Read More »రక్తదానానికి ముందుకు రావాలి
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రుక్సానా (23) గర్భిణి అనిమియా వ్యాధితో ప్రభుత్వ వైద్యశాలలో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన రక్తం రక్త నిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తాతల సమన్వయకర్త డాక్టర్ బాలు రెడ్ క్రాస్ డివిజన్ సెక్రెటరీ జమీల్ సంప్రదించారు. పట్టణ కేంద్రానికి చెందిన నదీమ్ …
Read More »పండగ పూటా ఆగని నిరసనలు
కామారెడ్డి, జనవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ వల్ల నష్టపోతున్న రైతులు గత 40 రోజులుగా చేస్తున్న ఉద్యమం సంక్రాంతి పండగ రోజు కూడా ఆగలేదు. రైతులకు నష్టం చేసే మాస్టర్ ప్లాన్ ను వెంటనే రద్దు చేయాలని రైతులు, కుటుంబంతో సహా వచ్చి రోడ్ల పై ముగ్గులు వేసి, రోడ్లపై తమ బాధలను రాసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా …
Read More »రాజ్భవన్లో సంక్రాంతి వేడుకలు
హైదరాబాద్, జనవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాజ్భవన్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిబ్బంది, అధికారులతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంబరాల్లో పాల్గొని పొంగలి వండి అందరికీ వడ్డించారు. ఆరోగ్య పొంగల్, సంతోష పొంగల్, జీ20 పొంగల్ అని తమిళిసై వ్యాఖ్యానించారు. పండుగ సందర్భంగా అందరూ ఆరోగ్యంగా, సుఖ:సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు ప్రారంభం సంతోషకరమన్నారు. ప్రధాని …
Read More »500 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టుకున్న పోలీసులు
బోధన్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ మండలంలోని జాడీ జమాల్పూర్ గ్రామం మీదుగా అక్రమంగా తరలిస్తున్న 500 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టుకున్నట్లు ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని రూరల్ సీఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ నాగరాజు ఉత్తర్వుల ప్రకారం జాడీ జమాల్ పూర్ గ్రామం మీదుగా అక్రమంగా …
Read More »క్యాలెండర్ ఆవిష్కరణ
కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి జిల్లా తెలంగాణ సహకార శాఖ గెజిటెడ్ మరియు నాన్ గెజిటెడ్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా సహకార అధికారిని బి వసంతం చే ఆవిష్కరించబడినది. కార్యక్రమంలో టిసిఎల్ జీవో అధ్యక్షులు యు. సాయిలు మాట్లాడుతూ ఉద్యోగులందరూ ఐక్యమత్యంతో సంఘటితంగా పనిచేయాలని తెలిపారు. అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో …
Read More »సిద్దులగుట్ట అభివృద్ధికి విస్తృత అవకాశాలు
ఆర్మూర్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రకృతి పరంగా సహజ సిద్ధమైన వాతావరణంలో వెలసిన ఆర్మూర్ సిద్దుల గుట్ట శ్రీ నవనాథ సిద్దేశ్వర ఆలయం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ఈ దిశగా సిద్దులగుట్ట ప్రాంతాన్ని సుప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. సిద్దుల గుట్ట వద్ద …
Read More »