కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, ఉద్యానవన డైరెక్టర్ ఎం. హనుమంతరావు మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన జిల్లాలోని నస్రుల్లాబాదులో …
Read More »షాక్ సర్క్యూట్తో నివాస గుడిసె దగ్ధం
నవీపేట్, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండలంలోని ఫతేనగర్ గ్రామంలో నివాస గుడిసె దగ్ధం అయినట్లు తహసీల్దార్ వీర్ సింగ్ తెలిపారు. స్థానికులు తహసీల్దార్ సమాచారం ప్రకారం ఫతేనగర్ గ్రామానికి చెందిన విజయ కూలి పనుల కోసం వెళ్లగా షాట్ సర్క్యూట్తో మంగళవారం మధ్యాహ్నం మంటలు అంటుకోవడంతో గమనించిన చుట్టుపక్కల వారు, స్థానికులు వచ్చి మంటలను అర్పేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ వీర్ సింగ్ …
Read More »ముగ్గుల్లో ప్రభుత్వ పథకాలు
రెంజల్, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్రాంత్రి పండుగను పురస్కరించుకొని నిర్వహించిన ముగ్గుల పోటీలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటడంతో పాటు బిఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ప్రతి సంక్షేమ పథకాలు ముగ్గుల రూపంలో తెలియపరచిన మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా సోమవారం రెంజల్ మండల కేంద్రంతో పాటు కందకుర్తి గ్రామంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు వేసిన ముగ్గులను …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్
డిచ్పల్లి, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో సోమవారం ఉదయం జరిగిన యూజీ 2 వ సెమిస్టరు బ్యాక్లాగ్ పరీక్షలో 1571 మంది విద్యార్థులకు గాను 1425 మంది హాజరయ్యారని, 143 మంది గైర్ హాజరు అయ్యారని, మధ్యాహ్నం జరిగిన 5వ, 6వ సెమిస్టరు పరీక్షలో 10 వేల 264 కి గాను 9053 మంది హాజరయ్యారని 731 మంది గైర్హాజరయ్యారని …
Read More »దరఖాస్తు దారులకు న్యాయం జరిగేలా చూడాలి
కామారెడ్డి, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంకు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి న్యాయం …
Read More »విద్యుత్ వినియోగదారులకు గమనిక….
కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేపు అనగా 9వ తేదీ సోమవారం కామారెడ్డి పట్టణంలోని కాకతీయ నగర్ సబ్స్టేషన్, హౌసింగ్ బోర్డ్ సబ్ స్టేషన్ పరిధిలో గల కాలనీలు, హూసింగ్ బోర్డ్ కాలనీ, దేవునిపల్లీ, విద్యానగర్, కాకతీయ నగర్ మరియు నరసన్న పల్లి సబ్స్టేషన్, రాజంపేట సబ్స్టేషన్, చిన్న మల్లారెడ్డి సబ్ స్టేషన్, పరిధిలో గల గ్రామాలకు విద్యుత్ మరమ్మత్తుల కారణంగా మధ్యాహ్నం 1 …
Read More »క్యాన్సర్ బాధిత మహిళకు రక్తం అందజేత
కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మహిళ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నడంతో వారికి కావలసిన ఏ నెగిటివ్ రక్తం జిల్లా కేంద్రంలోని రక్తనిధి కేంద్రాల్లో లభించకపోవడంతో వారి బంధువులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆరోగ్య విస్తరణ అధికారి చలపతికి తెలియజేయగానే మానవత …
Read More »సివిల్స్ విద్యార్థికి కలెక్టర్ అభినందన
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆల్ ఇండియా అడ్వకేట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల ఢల్లీిలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బాలకృష్ణ చేతుల మీదుగా బాన్సువాడకు చెందిన షేక్ షార్జిల్ పురస్కారాన్ని అందుకున్నారు. జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం కుమారుడు షేక్ షార్జీల్ కరోనా సమయంలో పేద విద్యార్థులకు ఆన్లైన్లో ఉచితంగా తరగతులు బోధించారు. శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి …
Read More »జనవరి 11 వరకు రైతులు అభ్యంతరాలు తెలపవచ్చు
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 11 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రైతులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలోని ప్రధాన కూడలిలో వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ వివరాలను …
Read More »కంటి వెలుగు విజయవంతం చేయాలి
ఆర్మూర్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 18 నుండి ప్రారంభమయ్యే రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం అన్నారు. ఈ సందర్భంగా ఆయన దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం కంటి వెలుగుపై ఆరోగ్య కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు ఆరోగ్య పర్యవేక్షకులకు శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల …
Read More »