Constituency News

జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా ఉచిత న్యాయ సేవలు, సహాయం

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరికీ న్యాయం పొందే హక్కును రాజ్యాంగం కల్పించిందని, ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందే విధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా ఉచిత న్యాయ సేవలు, సహాయం అందిస్తామని రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అన్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లా కేంద్రాల్లోనీ కోర్టు ప్రాంగణాల్లో నూతనంగా ఏర్పాటు …

Read More »

ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి …

Read More »

కాంగ్రెస్‌ అధ్యక్షుడి హౌజ్‌ అరెస్ట్‌

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాకేంద్రములో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ని పోలీసులు హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ ధర్నా చౌక్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యములో సర్పంచులకు మద్దతుగా ధర్నా నేపథ్యంలో ముందస్తు హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నామని కామరెడ్డి ఎస్‌ఐ రాజు ఉదయం 7 గంటలకే కైలాస్‌ శ్రీనివాస్‌ రావు ఇంటికి చేరుకుని హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. …

Read More »

ఆరేపల్లి ఆర్య క్షత్రియ సంఘం అధ్యక్షుడిగా సిద్దేశ్వర రావు

బాన్సువాడ, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ఆరేపల్లి ఆరె క్షత్రియ సంఘం అధ్యక్షుడిగా అంకం సిద్దేశ్వరావు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా వీరేందర్‌ రావు, దొడ్ల రాములు, కార్యదర్శిగా గడ్డమీది నాగరాజు, సెక్రెటరీ కమలాకర్‌ రావు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సిద్దేశ్వర మాట్లాడుతూ సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలు …

Read More »

రైల్వే స్టేషన్‌ను వెంటనే ప్రారంభించండి

ఎడపల్లి, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయాణీకుల రద్దీ లేదనే కారణంతో మూసివేసిన రైల్వే స్టేషన్‌ను వెంటనే పునః ప్రారంభించాలని కోరుతూ అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం ఆద్వర్యంలో ఆదివారం ఎడపల్లి రైల్వే స్టేషన్‌ వద్ద దీక్షలు ప్రారంభించారు. ఈ మేరకు పలువురు అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం సభ్యులు రిలే దీక్షలో కూచున్నారు. ఈ సందర్భంగా అఖిల భారత …

Read More »

పోలీసుల పట్ల చోటా నాయకులు జులుం..

బాన్సువాడ, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు శాంతిభద్రతలను కాపాడేందుకు ఉన్న పోలీసు అధికారుల పట్ల బిఆర్‌ఎస్‌ అధికార పార్టీ నాయకుల వైఖరిని బారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ కొత్తకొండ భాస్కర్‌ అన్నారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. బీర్కుర్‌ మండల కేంద్రంలో అక్రమ ఇసుక …

Read More »

హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం

కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మొన్నటి రోజున హిందూ దేవి దేవతలను అయ్యప్ప మాల ధారణను అతి దారుణంగా కించపరుస్తూ అవహేళన చేస్తూ మాట్లాడిన బైరి నరేష్‌ దిష్టి బొమ్మను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి …

Read More »

బాలుర వసతి గృహంలో న్యూ ఇయర్‌ వేడుకలు

కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని షెడ్యూల్‌ కులాల బాలుర వసతి గృహంలో ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని టీఎన్జీవోస్‌ ఆధ్వర్యంలో విద్యార్థుల సమక్షంలో అధికారులు కేకును కట్‌ చేశారు. విద్యార్థులు ఒకరికొకరు ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్‌ కులాల కార్యనిర్వాహణాధికారి దయానంద్‌, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి భరత్‌, టీఎన్జీవోఎస్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటరెడ్డి, …

Read More »

కామరెడ్డిలో న్యూ ఇయర్‌ వేడుకలు

కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌కు ఆదివారం ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, సిపిఓ రాజారాం, జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ దయానంద్‌, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి …

Read More »

పెండిరగ్‌ చెక్కులు క్లియర్‌ చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో పెండిరగ్‌ ఉన్న చెక్కులను, ట్రెజరీలో పెండిరగ్లో ఉన్న చెక్కులను ఇటీవల పిఎఫ్‌ఎం ఎస్‌ ద్వారా చెల్లింపులు పూర్తి చేసినట్లయితే వాటి వివరాలు సమర్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి .ఎ. దయాకర్‌ రావు అన్నారు. శనివారం ఆయన వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ట్రెజరీ చెక్కులను పిఎఫ్‌ఎంఎస్‌లో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »