Constituency News

రక్తదానం ప్రాణదానంతో సమానమే…

కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిబీపేట్‌ మండల కేంద్రానికి చెందిన గాడి లలిత అనీమియాతో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన ఓ పాజిటివ్‌ రక్తాన్ని బుధవారం వి.టి ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో రాజంపేట రెడ్‌ క్రాస్‌ మండల వైస్‌ చైర్మన్‌ ప్రసాద్‌ సహకారంతో అందజేసినట్టు రెడ్‌ క్రాస్‌ జిల్లా ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్‌ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు …

Read More »

నాబార్డ్‌ రుణ ప్రణాళిక విడుదల చేసిన జిల్లా కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 2023 – 2024 సంవత్సరానికి గాను రూ.5090 కోట్లతో రూపొందించిన జాతీయ వ్యవసాయ గ్రామీణ వికాస బ్యాంక్‌ ( నాబార్డ్‌) ప్రొటెన్షియల్‌ లింక్‌డ్‌ క్రెడిట్‌ ప్లాన్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆవిష్కరించారు. పంట రుణాలకు రూ.3165 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.1005 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రూ.174 …

Read More »

నిరుపేదలకు వంట సామగ్రి, బ్లాంకెట్లు అందజేత

బీబీపేట్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలం కేంద్రంలో మంగళవారం ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా వైస్‌ చైర్మన్‌ అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ ఎవరులేని నలుగురు నిరుపేదలకు వంట సామాను, బ్లాంకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ద్వారా నిరుపేదలకు తమ వంతు సహాయ సహాయకారాలు అందిస్తు అండగా నిలుస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇండియన్‌ రెడ్‌ …

Read More »

కాంగ్రెస్‌ నాయకుల అరెస్టు

బాన్సువాడ, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివసేన రెడ్డి చేపట్టిన పోలీస్‌ రిక్రూట్‌ మెంట్‌ బోర్డ్‌ చలో ఇందిరా పార్క్‌ సమర దీక్ష కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్‌ నాయకులు పిసిసి డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డిని వర్ని పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌ తరలించారు. ఈ సందర్భంగా కూనీపూర్‌ రాజారెడ్డి మాట్లాడుతూ పోలీస్‌ వ్యవస్థలో ఎస్సై మరియు కానిస్టేబుల్‌ …

Read More »

ఎన్జీవో (స్వచంద సేవా సంస్థ) ప్రారంభం

కామారెడ్డి, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్వచంద సేవా సంస్థలు అయిన సేవన్‌ హార్ట్స్‌ ఆర్గనైజేషన్‌ మరియు ఫోర్‌ సైట్‌ ఆర్గనైజేషన్‌ (ఎన్జీవో) లను శ్రీ ఆర్యభట్ట గ్రూప్‌ ఆఫ్‌ కాలేజెస్‌ చైర్మన్‌ కే. గురువెందర్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సేవ చేయాలనే దృక్పథంతో ఒక సంకల్పాన్ని నిర్ణయించుకుని ఎన్జీవోగా కార్యరూపం దాల్చిన సెవెన్‌ హార్ట్స్‌ ఆర్గనైజేషన్‌ మరియు …

Read More »

మత్తు పదార్థాలు కలిపితే చర్యలు

కామరెడ్డి, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో ఇప్పటి వరకు 52 గుడుంబా కేసులు,75 కల్లు శాంపిలను, 3484 కిలోల అక్రమ బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు కామారెడ్డి ఎక్సైజ్‌ సీఐ. ఎన్‌. విజయ్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్‌ 26 వరకు నమోదు అయిన కేసులు వివరాలు ఆయన వెల్లడిరచారు. కామారెడ్డి ఎక్సైజ్‌ స్టేషన్‌ …

Read More »

యూత్‌ పార్లమెంట్లో మౌనిక అద్భుత ప్రసంగం

కామారెడ్డి, డిసెంబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గుడ్‌ గవర్నెన్స్‌ డే ని పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా జరిగిన కాంపిటీషన్స్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఆర్కే కళాశాల విద్యార్థిని కే .మౌనిక ఆదివారం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన యూత్‌ పార్లమెంట్లో ప్రసంగించింది. వివిధ దశలలో కళాశాల, యూనివర్సిటీ, రాష్ట్రస్థాయి మరియు దేశస్థాయిలో జరిగిన పోటీల్లో గెలుపొంది నేడు అటల్‌ బిహారీ వాజ్పేయి గురించి మాట్లాడే …

Read More »

బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లి శ్రీకాంత్‌

నవీపేట్‌, డిసెంబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లి శ్రీకాంత్‌ను నియమిస్తు జిల్లా అధ్యక్షులు రాజశేఖర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అదివారం జరిగిన కార్యక్రమంలో శ్రీకాంత్‌కు నియమాక పత్రం అందచేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రీకాంత్‌ విద్యార్థి దశ నుండి ఏబీవీపీలో క్రియాశీలకంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో పని చేశారని, ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్‌లో కార్యకర్తగా పని …

Read More »

ముగిసిన వాజ్‌ పాయ్‌ స్మారక క్రికెట్‌ టోర్నమెంట్‌

ఎడపల్లి, డిసెంబరు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్‌ గ్రామంలో మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌ పాయ్‌ స్మారకార్థం ఆదివారం జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ ముగింపును నిర్వహించారు. బోధన్‌ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్‌, వడ్డేపల్లి సర్పంచ్‌ కూరెళ్ళ శ్రీధర్‌ ఆద్వర్యంలో ఈ నెల15 న ప్రారంభించిన పోటీల్లో 20 టీంలు పాల్గొన్నాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. …

Read More »

బిజెపి అధికారంలోకి వస్తే షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తాం

రెంజల్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని బోధన్‌ నిజం షుగర్‌ ఫ్యాక్టరీని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తెరిపిస్తామని హామీ ఇచ్చిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎనిమిదేళ్లు గడుస్తున్నా షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించలేదని బిజెపి బోధన్‌ నియోజకవర్గ ఇన్చార్జ్‌ మేడ ప్రకాష్‌ ప్రకాష్‌ రెడ్డి అన్నారు. శనివారం రెంజల్‌ మండలంలోని మౌలాలి తండా, తాడ్‌ బిలోలి, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »