Constituency News

తపస్‌ నూతన కాలమానిని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్

కామారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తపస్‌ కామారెడ్డి జిల్లాశాఖ ఆద్వర్యంలో నూతన కాలమానిని శాసన సభ్యులు గంప గోవర్దన్‌ చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ తపస్‌ జిల్లాశాఖ క్యాలెండర్‌ ఉపాద్యాయులను, విధ్యార్థులను ఆలోచింపచేసే విదంగా ఉందని అభినందించారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని సూచించారు. పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాల్యంలోనే బీజం పడుతుందని స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ అన్నారు. పిల్లలను …

Read More »

ఐఎస్‌ఐ మార్క్‌ నాణ్యతకు చిహ్నం

కామారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారుల కమిషన్లలోని కేసులను సమర్ధవంతంగా పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యూరో ఆఫ్‌ ఇండియా స్టాండర్స్‌ హైదరాబాద్‌ బ్రాంచ్‌ ఆధ్వర్యంలో జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. వినియోగదారులు హక్కుల గురించి తెలుసుకోవాలని సూచించారు. మార్కెట్లో వినియోగదారుడు తనకి ఇష్టమైన వస్తువులను …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన భారతి (40) కి పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో ప్రభాకర్‌ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడినట్టు రెడ్‌క్రాస్‌ జిల్లా, ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త …

Read More »

సౌదీ నుంచి మృతదేహం తరలింపునకు చర్యలు

ఆర్మూర్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సౌదీలో మృతి చెందిన ఒక వ్యక్తి పార్థివ శరీరాన్ని స్వస్థలానికి తరలించేందుకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఆర్మూర్‌ ప్రాంతానికి చెందిన నునావత్‌ మాన్యా అనే వ్యక్తి సౌదీలో మృతి చెందాడు. కాగా అతడి కుటుంబ సభ్యులు శనివారం ఎమ్మెల్యే …

Read More »

రోడ్లను కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిది

ఆర్మూర్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రోడ్లను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి అన్నారు. ఆర్మూర్‌ – నందిపేట్‌ ప్రధాన రహదారిలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం బయలు దేరిన జీవన్‌ రెడ్డి రోడ్డుపై వెళ్ళుతున్న కేజ్‌ వీల్‌ ట్రాక్టర్‌ను …

Read More »

ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం

నసురుల్లాబాద్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి గ్రామంలో శనివారం కేంద్ర ప్రభుత్వం సంవత్సరం పాటు పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ పొడిగించినందుకుగాను భాజపా నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు హాన్మాండ్లు యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన …

Read More »

నెల రోజుల్లోగా ఆర్మూర్‌ అర్బన్‌ పార్క్‌

ఆర్మూర్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంతో ప్రతిష్టాత్మకంగా తల పెట్టిన ఆర్మూర్‌ అర్బన్‌ పార్క్‌ నిర్మాణం పనులను నెల రోజుల్లోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌ రెడ్డి వెల్లడిరచారు. ‘‘నమస్తే నవనాధపురం’’ కార్యక్రమంలో భాగంగా శనివారం మాక్లూర్‌ మండలంలోని చిన్నాపూర్‌ గ్రామం వద్ద ఆర్మూర్‌ అర్బన్‌ పార్క్‌ నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వ …

Read More »

వృద్ధ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

రెంజల్‌, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలో వృద్ధ దంపతులపై గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి నగలను అపహరించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జల్ల చిన్న నాగన్న, శకుంతల అనే దంపతులు గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వారిపై దాడి చేసి నగలను అపరిచారని …

Read More »

రాజంపేట కల్లు దుకాణాలపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు

కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామస్తుల పిర్యాదు మేరకు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో ఎక్సైజ్‌ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. గ్రామంలో లైసెన్స్‌ లేకుండా, కల్తీ కల్లుపై వచ్చిన పిర్యాదు మేరకు రాజంపేట గ్రామంలో కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించగా అనుమతి లేకుండా ఎల్లమ్మ గుడి సమీపంలో కల్లు అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని 62.4 లీటర్ల కల్లును సంఘటన స్థలంలోనే ధ్వంసం …

Read More »

చికిత్స నిమిత్తం రూ. 3 లక్షలు మంజూరు

లింగంపేట్‌, డిసెంబరు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపెట్‌ మండల కొండాపూర్‌ గ్రామానికి చెందిన పవన్‌ కళ్యాణ్‌ (20) ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామ సర్పంచ్‌ సత్యం స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ని సంప్రదించగా వెంటనే స్పందించి హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రిలో సంబంధిత డాక్టర్లతో మాట్లాడి చికిత్స చేయించారు. రోగికి వెన్నుపూస సంబంధిత శస్త్రచికిత్స ఖర్చుల నిమిత్తం ఎల్‌వోసి రూ. 3 లక్షల చెక్కును మంజూరు చేయించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »