కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిపిఆర్ పై రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని చింతల బాలరాజు గౌడ్ ఆడిటోరియంలో జిల్లా రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సిపిఆర్ ఫై విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గుండె నొప్పితో బాధపడుతున్న …
Read More »వరి నాట్లు వేసిన విద్యార్థులు
నవీపేట్, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ కిసాన్ దినోత్సవం సందర్భంగా నవీపెట్ మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ విద్యార్థులు పంట పొలాలను సందర్శించి అక్కడి రైతులకు గులాబి పువ్వులు అందిస్తూ రైతు దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. వరినారు, నాటుట, కలుపు, పంట కోతల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం రైతు పొలంలో వరి నాటే మడిని శుభ్రం చేసి నాట్లు …
Read More »ఏసుక్రీస్తు చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలి
కామరెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏసుక్రీస్తు చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్లో శుక్రవారం క్రిస్టమస్ సెలబ్రేషన్స్కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏసుక్రీస్తు శాంతి, ప్రేమ ను పంచాడని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సోదర భావంతో మెలగాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రం క్రిస్టమస్ను అధికారికంగా నిర్వహించడం లేదని చెప్పారు. …
Read More »తెలంగాణకే ఆదర్శం కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ…
కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట మండలం శివాయిపల్లి గ్రామంలో శుక్రవారం రాజంపేట మండలం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బాధితులకు తార్ఫాలిన్, హైజీనిక్ కిట్లను, వంట సామాగ్రిని, దుప్పట్లను రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, డివిజన్ చైర్మన్ జమీల్, మండల వైస్ చైర్మన్ ప్రసాద్, సర్పంచ్ విఠల్ రెడ్డి, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ కలిసి అందజేశారు. …
Read More »నూతన పట్టాదారులు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలి
కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలంలో ఈనెల 20వ తేదీ లోపు నూతన పట్టాపాస్ బుక్ పొందిన రైతులందరూ జనవరి 7వ తేది లోపు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజు గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 28వ తేదీ నుంచి 10 వ విడుత రైతుబంధు పంట పెట్టుబడి సాయం పంపిణీకి …
Read More »ఏబీవీపీ ఆధ్వర్యంలో మానవహారం
బాన్సువాడ, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులకు రావాల్సిన పెండిరగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని కోరుతూ బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏబీవీపీ జోనల్ ఇన్చార్జి శ్రీకాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థుల పట్ల నిష్పక్షతపాతంగా వ్యవహరిస్తూ విద్యార్థుల సమస్యలను తీర్చడంలో విఫలమయ్యారని ఆయన అన్నారు. విద్యార్థులకు రావలసిన పెండిరగ్ …
Read More »క్రీడా ప్రాంగణాలను 31 లోగా ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ క్రీడా ప్రాంగణాలను డిసెంబర్ 31 లోగా ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ లో వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అన్ని గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. కంపోస్ట్ షెడ్లు వినియోగంలో ఉండే విధంగా చూడాలన్నారు. నర్సరీల …
Read More »కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతులు తప్పనిసరి
కామరెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని ఆసుపత్రులు కాలుష్య నియంత్రణ బోర్డు నుంచి అనుమతులను తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 పై పర్యవేక్షణ కై జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల …
Read More »ఆదర్శ పాఠశాలలో మెథమేటిక్స్ డే
రెంజల్, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలకేంద్రంలోని మోడల్ పాఠశాలలో గురువారం మెథమేటిక్స్ డే సందర్భంగా సైన్స్ పేర్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మెథమేటిక్స్ మేథడ్లో తయారు చేసిన పలు వస్తువులు, అకృతులు ప్రదర్శించారు. విద్యార్థులు వారి మేధస్సు ఉపయోగించి తయారు చేయడం అంటే వారిలో దాగివున్న సృజనాత్మక ఆలోచనలు బయటకు తీసినవారినమౌతామని ప్రిన్సిపాల్ బలరాం అన్నారు. మాథమేటిక్స్ డే సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు …
Read More »ఆర్మూర్లో క్రిస్టియన్ ఫంక్షన్ హాలుకు రూ.50 లక్షలు
ఆర్మూర్, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం సర్వమత సామరస్యానికి, సౌబ్రాతృత్వానికి ప్రతీక అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం ఆర్మూర్ పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకలో జీవన్ రెడ్డి పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు నూతన దుస్తులను …
Read More »