కామారెడ్డి, డిసెంబరు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం టెక్ బి, హెచ్ సి ఎల్ కంపెనీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. టేక్ బి – హెచ్ సి ఎల్ ఎర్లీ కేరీర్ …
Read More »జిమ్ సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, డిసెంబరు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలోని జిమ్ కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. జిమ్ కేంద్రంలో ఉన్న పరికరాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు. జిమ్ చేయడం వల్ల శారీరక వ్యాయామం జరిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యువజన …
Read More »ఘనంగా పోచారం సురేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
బీర్కూర్, డిసెంబరు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాండ్ల సంతోష్ ఆధ్వర్యంలో పోచారం కాలనీ యూత్ సభ్యులు పోచారం సూరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు పోచారం కాలనీలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్చేసి పండ్ల పంపిణీ చేశారు. కార్యక్రమంలో గాండ్ల సంతోష్, మన్నన్, ఫిరోజ్, చింటూ, మైముద్, మొయిజ్, సమీర్ కాలోని వాసులు పాల్గొన్నారు.
Read More »పుస్తె, మెట్టెలు విరాళం..
కామారెడ్డి, డిసెంబరు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం టేక్రియాల్ గ్రామానికి చెందిన సుంకరి సావిత్రి బాల్ సాయిల కుమార్తె శృతి వివాహానికి కావలసిన పుస్తే, మెట్టలను శనివారం ఐవీఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ అనిత గుప్తా, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు భాస్కర్ గుప్తా అందజేశారు. …
Read More »గ్రూప్-2, గ్రూప్-4 పై ఉచిత అవగాహన సదస్సు
హైదరాబాద్, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థుల కోసం విజయసాధన స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీలలో ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ కె.గంగా కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత అవగాహన సదస్సు దిల్సుఖ్ నగర్లోని తమ స్టడీ సర్కిల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. గ్రూప్స్ …
Read More »ఫోన్లో గొడవ ప్రాణం మీదికి తెచ్చింది
నందిపేట్, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాలికి పోయే కంప ఒంటికి తగిలించుకున్నట్లు చెప్పే సామెత ప్రకారం నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామంలో ఓ సంఘటన వ్యక్తి ప్రాణం తీసింది. నందిపేట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సల్ల శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన మండ్ల కొండయ్య (42), మేస్త్రి పని చేసి వచ్చి గురువారం రాత్రి 8:30 గంటలకు తల్వేద …
Read More »గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం
బోధన్, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణ లయన్స్ క్లబ్ బోధన్ బసవేశ్వర రావు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ఉత్తమ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేతుల మీదుగా బోధన్ లయన్స్ క్లబ్ బసవేశ్వర …
Read More »బోధన్లో ఆరట్టు మహోత్సవం
బోధన్, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని రాకాసిపేట అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప ఆరట్టు మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఆరట్టు మహోత్సవానికి బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి పాల్గొని అయ్యప్ప మాలదారులు ఏర్పాటుచేసిన ఆరట్టు ఊరేగింపు ఉత్సవాన్ని ప్రారంభించారు. ఆరట్టు ఊరేగింపు పట్టణంలోని రాకాసిపేట్ పలువీదుల గుండా కొనసాగి పసుపు వాగు …
Read More »టియులో అంతర కళాశాలల వాలీబాల్ టోర్నమెంట్
డిచ్పల్లి, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన అంతర కళాశాలల వాలీబాల్ (బాలికల) టోర్నమెంట్లో పాల్గొనడానికి వచ్చిన వివిధ డిగ్రీ, పిజి కళాశాలల క్రీడాకారులను యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్ ఆచార్య రవీందర్ గుప్త పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైస్ఛాన్స్లర్ మాట్లాడుతూ విద్యార్థినిలు క్రీడలలో ముందుండాలని, క్రీడలు మానసిక, శారీరక వికాసానికి దోహదపడతాయన్నారు. అనంతరం విజేతలకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ …
Read More »అనాధ వృద్ధురాలికి వంట సామాగ్రి అందజేత
కామారెడ్డి, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలంలోని యాడవరం గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ అనాధ వృద్ధ మహిళకు వంట సామాగ్రి, పూరి గుడిసెల్లో నివాసముంటున్న రెండు నిరుపేద కుటుంబాలకు టార్పలిన్లు, శివారు రాంరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడికి హైజిన్ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్ క్రాస్ …
Read More »