Constituency News

స్వయం సహాయక సంఘాలకు రూ.529.25 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు

కామారెడ్డి, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 9038 స్వయం సహాయక సంఘాలకు రూ.529.25 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందజేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం ఐకెపి అధికారులతో బ్యాంకు లింకేజీ రుణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 15 వేల 319 స్వయం సహాయక సంఘాలకు రూ.854.80 కోట్లు బ్యాంక్‌ లింకేజీ …

Read More »

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఆర్మూర్‌, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలూర్‌ మండలానికి చెందిన బేగరి పెద్ద రాజన్న కుమారుడు బేగరి రాజు (32) గురువారం రాత్రి 10:30 నిమిషాలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం… మాక్లూర్‌ మండలం గుత్ప గ్రామం నుండి ఆలూర్‌ వైపు వస్తుండగా మార్గమధ్యలో ఉన్న వాగు వంతెన రాయికి అదుపు తప్పి ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి …

Read More »

తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం

కామారెడ్డి, డిసెంబరు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 19 నుంచి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం కామారెడ్డి పట్టణంలో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం సర్వే చేసే అంశాలపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులు వాస్తవాలు తెలపాలని సూచించారు. తప్పుడు సమాచారం ఇస్తే చట్టం ప్రకారం చర్యలు …

Read More »

జాన్కంపేట్‌లో విషాదం

ఎడపల్లి, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్‌ గ్రామంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతుంది. పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ విషాద సంఘటన బుధవారం రాత్రి గ్రామంలో చోటుచేసుకోగా గురువారం ఉదయం వెలుగు …

Read More »

అసంపూర్తిగా ఉన్న పనులు త్వరగా పూర్తిచేయాలి

కామారెడ్డి, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బృహత్‌ పల్లె ప్రకృతి వనాల పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. నిజాంసాగర్‌ తాసిల్దార్‌ కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న …

Read More »

ఆర్మూర్‌ పట్టణం గాఢ నిద్రలో ఉన్నవేళ

ఆర్మూర్‌, డిసెంబరు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాత్రి పదకొండు గంటల సమయం …. ఆర్మూర్‌ పట్టణము గాఢ నిద్రలో వున్న సమయములో … ఆర్మూర్‌ పట్టణములోని కొత్త బస్టాండ్‌ సమీపములో రెండు కార్లు వచ్చి ఆగాయి …. కార్లలోనుంచి దాదాపు ఎనిమిది మంది తమ చేతుల్లో దుప్పట్లు పట్టుకుని దిగి అటూఇటూ చూసారు రోడ్డు పక్క ఏ దిక్కు లేని అభాగ్యులు, యాచకులు, వృద్దులు కొందరు …

Read More »

జనవరి 4 నుంచి పీజీ పరీక్షలు

డిచ్‌పల్లి, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్‌.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.సి.ఎ., ఎం.బి.ఎ., ఎల్‌.ఎల్‌.ఎం., ఎల్‌.ఎల్‌.బి., 5 సంవత్సరాల ఇంటిగ్రేటేడ్‌ (ఎ.పి.ఇ., ఐ పి.సి.హెచ్‌., ఐ.ఎం.బి.ఎ.) పీజీ కోర్సులకు చెందిన ఒకటవ, మూడవ సెమిస్టర్స్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు, ఏపిఇ, పిసిహెచ్‌ (5 సంవత్సరాల ఐపిజిపి) ఎనిమిదవ, తొమ్మిదవ సెమిస్టర్స్‌ రెగ్యులర్‌ / బ్యాక్‌ లాగ్‌ థియరీ …

Read More »

పారదర్శకమైన తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పారదర్శికమైన తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి వికాస్‌ రాజు అన్నారు. బుధవారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్‌ జాబితాలో చోటు కల్పించాలని సూచించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు ద్వారా స్వీకరించిన దరఖాస్తులను ఓటర్‌ జాబితాలో తక్షణమే నమోదు చేయాలని …

Read More »

29 నుంచి డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బిఏ, బికాం, బిఎస్‌సి, బిబిఎ 3వ, 5వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ మరియు 2వ, 4వ, 6వ సెమిస్టర్‌ బ్యాక్‌ల్లాగ్‌ పరీక్షలు డిసెంబర్‌ 29 వ తేదీ నుంచి ప్రారభంకానున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటి వెబ్‌ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

Read More »

స్త్రీ నిధి ద్వారా రూ.55 కోట్ల రుణాలు

కామారెడ్డి, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూ.55 కోట్ల రుణాలు స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాలకు పంపిణీ చేసినట్లు అదనపు డిఆర్డిఓ మురళీకృష్ణ అన్నారు. కామారెడ్డి మండల సమాఖ్యలో బుధవారం జిల్లా స్థాయి వాటాదారుల సమావేశానికి హాజరై మాట్లాడారు. జిల్లాలో స్త్రీ నిధి ద్వారా రూ.154 కోట్ల రుణాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2022-23 సంవత్సరంకు వార్షిక ప్రణాళిక, మండలాల వారిగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »