Constituency News

న్యూట్రిషన్‌ కిట్‌ నిల్వలను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబరు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం న్యూట్రిషన్‌ కిట్‌ నిల్వ గదిని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. జిల్లాకు 2000 న్యూట్రిషన్‌ కిట్లు మంజూరైనట్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్‌ విజయలక్ష్మి తెలిపారు. కిట్లు నిల్వ ఉంచే స్టాళ్లను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ చూశారు. కార్యక్రమంలో డిఎం అండ్‌ హెచ్‌ఓ లక్ష్మణ్‌ సింగ్‌, …

Read More »

విద్యార్థుల సమస్యలు కేసీఆర్‌ ప్రభుత్వానికి పట్టవా?

కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కెసిఆర్‌ ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్‌సిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రెండేండ్లుగా చెల్లించని రూ.3 వేల 100 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ పిడిఎస్‌యు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చలో కామారెడ్డి కలెక్టరేట్‌ నిర్వహించారు. ముందుగా కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించి, విద్యార్థులు కలెక్టరేట్‌ గేట్‌ ముందు ధర్నా నిర్వహించారు. పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షుడు జి సురేష్‌ …

Read More »

బోధన్‌ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

బోధన్‌, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణంలో మంగళవారం న్యాయవాదుల సమావేశం నిర్వహించారు. ఇందులో బోధన్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసుకునేందుకు అన్ని సదుపాయాలు ఉన్నాయని, కావున ప్రభుత్వం స్పందించి బోదన్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని వారు తీర్మానించారు. ఇందుకోసం ఈనెల 19వ తేదీ నుండి పలు దఫాలుగా ఉద్యమాలు చేస్తామని బోధన్‌ న్యాయవాదులు తెలిపారు. ఈ సందర్బంగా వారు …

Read More »

బెల్గావ్‌ కర్ణాటక ట్రక్కింగ్‌ క్యాంప్‌కు చిన్న మల్లారెడ్డి విద్యార్థుల ఎంపిక

కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 15 తారీకు నుండి 22వ తారీకు వరకు కర్ణాటకలోని బెల్గాంలో జరిగే ట్రాకింగ్‌ క్యాంప్‌కు స్థానిక చిన్న మల్లారెడ్డి గ్రామంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ఎన్‌సిసి అధికారి ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. వీరు 15వ తారీకు నుండి 22వ తారీకు వరకు కర్ణాటకలోని బెల్గామ్‌లో జరిగే ఎన్‌సిసి …

Read More »

నిర్మల సీతారామన్‌ దిష్టిబొమ్మ దగ్దం

కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ రేవంత్‌ రెడ్డి హిందీభాష పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడి తెలుగు వారిని కించపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర మంత్రి నిర్మల …

Read More »

కమ్మర్‌పల్లిలో ఘనంగా సంతమల్లన్న జాతర

కమ్మర్‌పల్లి, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని అమీర్‌ నగర్‌ గ్రామంలో శ్రీ కృష్ణా యాదవ సంఘం ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుండి కొనసాగుతున్న సంత మల్లన్న జాతరలో భాగంగా మంగళ వారం చివరి రోజు గ్రామంలోని మహిళలు పెద్దఎత్తున బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. గ్రామంలో నుండి ప్రతి ఏటా బోనాలు తీయడం ఆనవాయితీ, అదే కొనసాగింపుగా గ్రామంలో నుండి …

Read More »

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం అనీమియా వ్యాధితో బాధపడుతున్న అయేషా తబస్సుం (24) గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా బి నేగిటివ్‌ రక్తం అవసరం కావడంతో పాల్వంచ గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నవీన్‌కు తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి.టి.ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో 16వ సారి రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ …

Read More »

హ్యాండ్‌బాల్‌ జట్టు ఎంపిక

ఆర్మూర్‌, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర హ్యాండ్‌ బాల్‌ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్‌. పవన్‌ కుమార్‌ ఆదేశాల మేరకు సోమవారం ఆర్మూర్‌ విజయ్‌ హై స్కూల్‌లో నిజామాబాద్‌ హ్యాండ్‌బాల్‌ జిల్లా సీనియర్‌ మెన్‌ జట్టు సెలక్షన్స్‌ నిర్వహించారు. సెలక్షన్స్‌కు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుండి దాదాపు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను నిజామాబాద్‌ జిల్లా …

Read More »

సదాశివనగర్‌లో వైద్య శిబిరం

కామారెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశినగర్‌ మండలం భూంపల్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 300 మందికి గుండె సంబంధిత వ్యాధులు, షుగర్‌, బిపి సంబంధించి పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేశారు. నిజామాబాద్‌ పట్టణానికి చెందిన ప్రతిభ హాస్పిటల్‌ యాజమాన్యం భూంపల్లిలో క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ నవ్య వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో వైద్య …

Read More »

ఆధార్‌ అనుసంధానం వేగవంతం చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక ఓటర్‌ సవరణ జాబితా -2023 రూపకల్పనలో అర్హత గల ప్రతి ఒక్కరు ఓటర్‌గా నమోదు అయ్యేవిధంగా చూడాలని ఎన్నికల అబ్జర్వర్‌ మహేష్‌ దత్‌ ఎక్కా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో ఎన్నికల అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సదరం డాటా తో దివ్యాంగుల ఓటర్ల జాబితాను సరిపోల్చి అర్హత ఉంటే ఓటర్‌గా నమోదు చేయాలని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »