డిచ్పల్లి, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ అంతర కళాశాలల వాలీబాల్ (స్త్రీ పురుషులు) టోర్నమెంట్ కం సెలక్షన్ ఈ నెల 16, 17 తేదీలలో యూనివర్సిటీ గ్రౌండ్లో నిర్వహిస్తామని వర్శిటీ క్రీడా విభాగపు డైరెక్టర్ డా. సంపత్ తెలిపారు. టోర్నమెంట్లో పాల్గొనువారు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీ.జి., ప్రొఫెషనల్ కళాశాలల్లో నుండి కళాశాలకు ఒక్కో టీమ్ పాల్గొనవచ్చని, టోర్నమెంట్ నిర్వహించడం వర్సిటీలో …
Read More »ప్రజావాణికి ప్రాధాన్యత
నిజామాబాద్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు.సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి …
Read More »ఈ నెల 26న పద్మశాలి భవన ప్రారంభోత్సవం
ఆర్మూర్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మునిసిపాలిటీ పరిధిలోని పెర్కిట్ లో నిర్మిస్తున్న పద్మశాలి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాలు తుదిదశ పనులకు మరో 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రకటించారు. నమస్తే నవనాధపురం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సోమవారం పెర్కిట్లోని పద్మశాలి భవన నిర్మాణం …
Read More »వైభవోపేతంగా అయ్యప్ప మహాపడిపూజ
ఆర్మూర్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామ శివారులో గల పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి సోదరుడు రాజేశ్వర్ రెడ్డి నివాసంలో ఆదివారం రాత్రి శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ వైభవోపేతంగా జరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన అయ్యప్ప స్వామి భక్తుల శరణు ఘోషతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సోదరుడి నివాసం …
Read More »కాంగ్రెస్ పార్టీ బీమా.. కార్యకర్తలకు దీమా
కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి మండలం కొక్కొండ గ్రామానికి చెందిన మెరుగు లాలయ్య గత రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయిన విషయం తెలిసి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉండడంతో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డితో మాట్లాడి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆదివారం వారి కుటుంబానికి రెండు లక్షల ప్రమాద …
Read More »తండ్రి జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళం
కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి మున్సిపల్లోని ఆరో వార్డు సరంపల్లి గ్రామానికి చెందిన గైనబోయిన రమేష్, తన తండ్రి గైనబోయిన పోశయ్య జ్ఞాపకార్థం వైకుంఠ రథాన్ని తన సొంత డబ్బులతో చేయించి ఆరవ వార్డు సరంపల్లి పాత రాజంపేట గ్రామాల కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్కు అందజేశారు. దీనికి కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్, ఎస్ఐ రమేష్ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో …
Read More »అక్రమ ఇసుక టిప్పర్లు పట్టివేత
రెంజల్, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీలా గ్రామ శివారు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను డోజర్ను పట్టుకొని స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సిఐ శ్రీధర్తో కలిసి నీలా గ్రామ శివారులో రెండు …
Read More »యువకులకు క్రీడా పరికరాలు పంపిణీ
రెంజల్, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీల గ్రామానికి చెందిన హిందూ యూత్ సభ్యులకు ఆదివారం క్రీడా పరికరాలను వైస్ ఎంపీపీ యోగేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు విద్యతోపాటు అటాల్లో మెలుకువలు నేర్చుకొని ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య నైపుణ్యాలు ఆటల్లో మెలకువలు పాటించి ముందుకు …
Read More »తెలంగాణ జనరల్ నాలెడ్జ్
నాగార్జునసాగర్ ఎడమ కాలువ.జవాబు : లాల్ బహదూర్ కాలువ. ‘అలీసాగర్’ ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది.జవాబు : నిజామాబాద్. చెంచు తెగ ఎక్కువగా నివసించే జిల్లా.జవాబు : మహబూబ్నగర్. ‘గటుక’ అనే తెలంగాణ సంప్రదాయ ఆహారాన్ని దేనితో తయారుచేస్తారు.జవాబు : మొక్కజొన్న పిండి. చార్మినార్ వాస్తు శిల్పి ఎవరు.జవాబు : మీర్ మొమిన్ అస్త్రాబాది
Read More »బకాయిలు విడుదల చేయకపోతే ప్రగతిభవన్ ముట్టడిస్తాం
కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని టిఎన్ఎస్ఎఫ్ అధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ నుండి నిజాంసాగర్ చౌరస్తా వరకు 3 వేల 500 మంది విద్యార్థులతో ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు మాట్లాడారు. …
Read More »