Constituency News

తెలంగాణ జనరల్‌ నాలెడ్జ్‌

‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా’ పాట రచయితజవాబు : గద్దర్‌. తెలంగాణ రాష్ట్ర పుష్పంజవాబు : తంగేడు. తెలంగాణ బిల్లు పాసైనపుడు రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్‌జవాబు : డాక్టర్‌ పి. జే.కురియన్‌. ‘నాగేటి చాళ్లల్ల నా తెలంగాణ’ అనే ప్రఖ్యాత గేయ రచయితజవాబు : నందిని సిధారెడ్డి. గోల్కొండ పత్రిక వ్యవస్థాపక సంపాదకులుజవాబు : సురవరం ప్రతాపరెడ్డి.

Read More »

వేములవాడలో తలనీలాలకు రూ.251

వేములవాడ, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొఘుల్‌ కాలంలో ఆఖరి చక్రవర్తి ఔరంగ జేబు రాజ్య విస్తరణకు ప్రజలపై వివిధ రకాల రూపంలో పన్నులు అంటే జుట్టు పెంచుకుంటే పన్ను కట్టేలా జిజియా పన్ను విధించారని, అదే పరిస్థితి వేములవాడలో కొనసాగుతుందని విశ్వహిందూ పరిషత్‌ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా సహాయ కార్యదర్శి గడప కిషోర్‌ రావు ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ …

Read More »

కామారెడ్డిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయ ఆవరణలో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేకు కట్‌ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు అర్పిస్తున్న తరుణంలో సోనియా గాంధీ స్పందించి, ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టిన, అన్నింటినీ ఎదుర్కొని …

Read More »

నసురుల్లాబాద్‌లో సైబర్‌ నేరాలపై అవగాహన

నసురుల్లాబాద్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌ మండల పరిధిలోని, బొమ్మందేవ్‌ పల్లి ఎక్స్‌ రోడ్‌ నెమిలి, సాయిబాబా ఆలయం, వద్ద శుక్రవారం రోజు, ఎఎస్‌ఐ అభిబ్‌ బేగ్‌ సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఎస్‌ఐ మాట్లాడుతూ సైబర్‌ నేరగలనుంచి జాగ్రత్తగా ఉండాలని, అనుమాన కాల్స్‌ వస్తే, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వకూడదని, వారు మీకు ఫోన్‌ చేసి …

Read More »

సైబర్‌ నేరాలపై విద్యార్థులకు అవగాహన

రెంజల్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలా జిల్లా పరిషత్‌ పాఠశాలలో విద్యార్థులకు సైబర్‌ నేరాలపై ఎస్సై సాయన్న గురువారం అవగాహన కల్పించారు. విద్యార్థులు సైబర్‌ కేసులలో మోసపోకుండా ఉండాలని ఎవరైనా అరిచిత వ్యక్తులు లోన్‌ల పేరిట ఫెక్‌ కాల్‌ చేసి లోన్‌లు ఇప్పిస్తామని చెపితే నమ్మవద్దని ఫోన్‌ నంబర్లు, ఓటిపిలు, ఈ మెయిల్‌ ఐడిలు ఎవరికి షేర్‌ చేయవద్దని సూచించారు. ఎవరైనా …

Read More »

మధ్యాహ్న భోజనం పరిశీలన

రెంజల్‌, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని ఆదర్శ్‌ పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనాన్ని జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌ పరిశీలించారు. విద్యార్థులకు అందజేసే భోజనంతీరును పరిశీలించి స్వయంగా భోజనాన్ని విద్యార్థులకు అందించారు. నాణ్యమైన పదార్థాలను మెనూ ప్రకారం అందజేయాలని ఏజెన్సీ నిర్వహుకుల సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ బలరాం, ఉపాధ్యాయులు ఉన్నారు.

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట్‌ మండల కేంద్రానికి చెందిన ఇందిర (45) కి ఆపరేషన్‌ నిమిత్తము బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో అన్నారం గ్రామానికి చెందిన రాజమౌళి మానవతా దృక్పథంతో స్పందించి శుక్రవారం వి.టి. ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో రక్తాన్ని సకాలంలో అందజేశారని ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ, రెడ్‌ క్రాస్‌ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త …

Read More »

లైసెన్సు లేకుండా విక్రయిస్తే జరిమానా

కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లైసెన్సు లేకుండా తినుబండారాలు (ఆహార పదార్థాలు) విక్రయాలు చేస్తే రూపాయలు ఐదు లక్షల జరిమానాతో పాటు ఆరు నెలల వరకు జైలు శిక్ష విధిస్తారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఫుడ్‌ సేఫ్టీ ఆధ్వర్యంలో తినుబండారాలు విక్రయించే వ్యాపారులకు లైసెన్సులను జిల్లా కలెక్టర్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన …

Read More »

ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

కామారెడ్డి, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి ప్రాథమిక, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిసెంబర్‌ 20 లోపు పాఠశాలలో పనులను పూర్తి చేయాలని సూచించారు. …

Read More »

వర్నిలో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు

వర్ని, డిసెంబరు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని వర్ని మండలం కూనిపూర్‌ అంగన్వాడి కేంద్రంలో పీసీసీ డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి పిల్లలకు డ్రెస్సులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూనిపూర్‌ రాజారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన తల్లి సోనియమ్మ పుట్టినరోజు వేడుకలు చిన్నపిల్లల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »