లింగంపేట్, డిసెంబరు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపేట్ మండలంలోని పోల్కంపేట తండా రోడ్డుకు ఎల్లారెడ్డి శాసన సభ్యులు జాజాల సురేందర్ నిధులతో శుక్రవారం నేతలు, రోడ్డు ప్రారంభించారు. ఈ సందర్భంగా తండావాసులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా పోల్కంపేట తండాను పట్టించుకున్న నాథుడేలేడన్నారు. ప్రస్తుత శాసనసభ్యులు సురేందర్కి తండా రోడ్డు సమస్యను విన్నవించిన వెంటనే స్పందించి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేశారని అన్నారు. ఈ …
Read More »సిద్ధుల గుట్టపై సెంట్రల్ లైటింగ్ ప్రారంభం
ఆర్మూర్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని సిద్ధులగుట్ట ఘాట్ రోడ్ పొడవునా రూ. 40 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టంను గురువారం పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రారంభించారు. సిద్ధులగుట్టను గొప్ప ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన సంగతి విదితమే. ఆయన ప్రత్యేక …
Read More »మన ఊరు మన బడి అభివృద్ధి పనుల పూర్తికి నిరంతర కృషి
కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు మనబడి పాఠశాలల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో మన ఊరు మన బడి పాఠశాల అభివృద్ధి పనులపై హైదరాబాదు నుంచి విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, సంచాలకులు …
Read More »అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రిప్పర్ పట్టివేత
రెంజల్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏటువంటి అనుమతులు లేకుండా రెంజల్ మండలంలోని నీలా గ్రామం నుండి అక్రమంగా తరలిస్తున్న ఇసుక టిప్పర్ను టాస్క్ఫోÛర్స్ సిఐ శ్రీధర్ పట్టుకొని రెంజల్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ సాయన్న అన్నారు. ఇసుక టిప్పర్ డ్రైవర్ వసిమ్పై కేసు నమోదు చేసినట్లు …
Read More »ఆదర్శ పాఠశాల తనిఖీ
రెంజల్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థకు గురయ్యారనే సమాచారం మేరకు గురువారం జిల్లా బాలికల సంరక్షణ అధికారి వనిత తనిఖీ చేశారు. ఆదర్శ పాఠశాలలోని నిత్యవసరల సరుకులను పాఠశాల చుట్టూ పరిశుభ్రతను తీరును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలసారం పాఠశాలను సందర్శించడం …
Read More »పేద పిల్లలకు చేయూత
ఆర్మూర్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : త్రినేత్ర మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ మండలం ఇస్సపల్లి చుట్టుపక్కల ఉన్న ఇటుక బట్టిలో పనిచేసే తల్లిదండ్రుల వాళ్ల పిల్లలకు త్రినేత్ర మాత ఫౌండేషన్ ద్వారా నిత్యం అన్నదానం, పిల్లలకి చదువు కోసం వాలంటర్ని పెట్టి చదువు చెప్పించడం, అలాగే స్కూల్ డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం సుమారు రెండు నెలల నుంచి కొనసాగుతుంది. ఇంకా ఎవరైనా …
Read More »ఆపరేషన్ నిమిత్తం చిన్నారికి రక్తదానం
కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిద్దిపేట్ జిల్లా కేంద్రంలో గల జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చిన్నారి సాన్విక కు (07) ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరమని వారి బంధువులు తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాకుడు, ఐవిఎఫ్ తెలంగాణ రక్త దాతల సమూహ, రెడ్క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు 69 వ సారి సకాలంలో రక్తాన్ని అందించారు. …
Read More »9 న వాహనాల వేలం
ఆర్మూర్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ముర్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిద కేసులలో పట్టుబడిన 4 ద్విచక్ర వాహనాలకు ఈనెల 9వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు వేలం నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల వ్యక్తులు వేలం పాటలో పాల్గొనవచ్చని ఎక్సైజ్ సీఐ స్టీవెన్ సన్ తెలిపారు.
Read More »పురుగులన్నం పెడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు
రంగారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సారూ మా పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయి. ఆ పురుగులన్నం తినబుద్దయితలేదు. అయినా అదే తినాలని మా టీచర్లు చెబుతున్నారు. తినకపోతే టీసీ ఇచ్చి ఇంటికి పంపుతరట. అందుకే ఇవాళ స్కూల్కు పోలే. వాళ్ల మీద కేసు పెట్టడానికి మీ కాడికి వచ్చిన’ ప్రశాంతిహిల్స్లో నివాసం ఉంటున్న శ్రీను కుమార్తె పూజిత స్థానిక ప్రాథమిక పాఠశాలలో నాలుగో …
Read More »మధ్యాహ్నం భోజనం వికటించి 14మంది విద్యార్థులకు అస్వస్థత
రెంజల్, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్నం భోజనంలో ముద్ధ వంకాయకూర వడ్డించారు. సాయంత్రం సమయంలో విద్యార్థులు వాంతులు, కడుపునొప్పి రావడంతో కొంతమంది విద్యార్థులను ప్రిన్సిపల్ బలరాం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. …
Read More »