రెంజల్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని దూపల్లి కూనేపల్లి గ్రామాలలో సోమవారం సర్పంచ్లు సాయరెడ్డి, విజయ లింగంలు లబ్దిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన బాధితులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సీఎం సహాయనిధి ద్వారా ఆసుపత్రి ఖర్చులు నిమిత్తం ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవిత, సీఎం సహాయని ద్వారా చెక్కుల మంజూరుకు …
Read More »అబ్దుల్ కలాం నేటి యువతకు ఆదర్శం
కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచాన్ని నువ్వు చూడడం కాదు ప్రపంచమే నిన్ను చూసేలా కష్టాలను ఎదుర్కొన్నప్పుడే విజయాలను ఆస్వాదించగలమని అబ్దుల్ కలాం నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని అడిషనల్ ఎస్పి అనొన్య అన్నారు. సోమవారం అడ్లూర్ ఎల్లారెడ్డి ఆర్టీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అబ్దుల్ కలాం విగ్రహా ఆవిష్కరణకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరు నేడు అబ్దుల్ కలాం అడుగుజాడల్లో నడవాల్సిన …
Read More »మానవత్వాన్ని చాటిన రక్తదాత..
కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రాజంపేట కి మండల కేంద్రానికి చెందిన నవీన్ గౌడ్ (27) కి అత్యవసరంగా ఏబీ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారికి కావాల్సిన రక్తాన్ని భిక్కనూరు మండలం రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన నాగిర్తి రమేష్ రెడ్డి కి తెలియజేయడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి, రక్తదానం …
Read More »ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి
కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంకు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి …
Read More »గోవింద్పేట్లో వైభవంగా అగ్గి మల్లన్న జాతర
ఆర్మూర్, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం గోవింద్పెట్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అగ్గి మల్లన్న జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ నోముల నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామం నుంచి పూలతో అలంకరించిన రథాన్ని (సిడి) ఊరేగింపుగా మల్లన్న ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయం చుట్టూ మూడుసార్లు రథాన్ని తిప్పారు. …
Read More »తక్కువ ఫీజు, విలువైన వైద్య పరీక్షలు
కామరెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం సిరిసిల్ల రోడ్డులో గల శ్రీకృష్ణ యూరో కిడ్నీ హాస్పటల్లో డాక్టర్ పిప్పిరి సాయికుమార్ ఎంబీబీఎస్, డాక్టర్ ఐ వినాయక్ ఎంసీహెచ్, యూరాలజిస్ట్ ఆధ్వర్యంలో యూరాఫ్లోమెట్రి మీటర్ ద్వారా మూత్ర గణన ద్వారా పరీక్షతో పాటు, రక్త పరీక్ష, కిడ్నీకి సంబందించిన రూ. 4 వేలు గల పరీక్షలు కేవలం రూ. 400 లకే నిర్వహించారు. ఒక్కో …
Read More »వ్యర్థాలతో ప్రకృతి కలుషితం… వెంటనే కంపెనీ మూసివేయాలి
భిక్కనూరు, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాచాపూర్ గ్రామ శివారులో గల ఎంఎస్ఎన్ కంపెనీ నుండి వచ్చే వ్యర్థ పదార్థాల ద్వారా చెరువులో చేపలు, తాబేళ్లు చనిపోవడం జరుగుతుందని, కంపెనీ ద్వారా వచ్చే వ్యర్థ పదార్థాల వలన భూమి కలుషితమైందని, గాలి, నీరు కలుషితం అవుతుందని రిటైర్డ్ ఆర్మీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్రెడ్డి, మండల బీఎస్పీ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, గంగపుత్రుల …
Read More »ప్రత్యేక ఓటరు నమోదుకు విశేష స్పందన
కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సదాశివనగర్ పోలింగ్ కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటర్లందరూ ఖచ్చితమైన వివరాలు ఇచ్చి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించడానికి సహకరించాలని కోరారు. ఫారం బి వినియోగించి 18 సంవత్సరాలు నిండిన వారందరూ …
Read More »యువకుడికి రక్తదానం
కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో రాజంపేట మండల కేంద్రానికి చెందిన నవీన్ గౌడ్ (25) కు రక్తహీనతతో అత్యవసరంగా ఏబీ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తాతల సమూహ సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించారు. వెంటనే స్పందించి విద్యాశాఖలో జిల్లా సెక్టోరియల్ అధికారిగా …
Read More »సీబీఐ నోటీసులకు కవిత ప్రతిస్పందన
హైదరాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఢల్లీి ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు రావాలని అనుకుంటున్నామని శుక్రవారం నాడు కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసు ద్వారా సీబీఐ సమాచారం ఇచ్చింది. దానికి కవిత స్పందిస్తూ శనివారం రోజున సీబీఐ అధికారి అలోక్ కుమార్ …
Read More »