కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో గురువారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా సంవత్సరాల నుండి ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తున్న రక్తదాతలకు ప్రశంస పురస్కారాలను ఏ.ఆర్టి ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజు అందజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ జిల్లా ఐ.వి.ఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ …
Read More »ఆధార్ నవీకరణ చేసుకోవాలి
కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని పౌరులందరూ తప్పనిసరిగా ఆధార్ నవీకరణ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కల్లెక్టరేట్లో గురువారం జిల్లాస్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 5-15 ఏళ్ల వయసున్న పిల్లలకు ఆధార్ కేంద్రంలో ఎలాంటి చార్జీలు ఉండవని సూచించారు. జిల్లాలోని మీసేవ, ఆధార్ కేంద్రాలను …
Read More »జిల్లా స్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ
కామారెడ్డి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్ 14 విభాగంలో కెన్నెడీ ఇంటర్నేషనల్ హై స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్న అశ్రఫ్ లాంగ్ జంప్లో గోల్డ్ మెడల్, ఎం.అక్షయ 9 వ తరగతి 100 మీటర్స్ రన్నింగ్ లో రజత మెడల్, 300 మీటర్స్ రన్నింగ్లో సిల్వర్ మెడల్, 5 వ …
Read More »లెక్చరర్ను, ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలి
కామారెడ్డి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం మైనూర్ పంచాయతీ పరిధిలోని మోడల్ స్కూల్లో విద్యార్థిని కొట్టిన సంఘటనపై విద్యార్థులను బిఎల్ఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ వడ్ల సాయికృష్ణ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం మధ్యాహ్నం జుక్కల్ నియోజకవర్గం మద్నూరు మండలం మైనూరు గ్రామంలోని మోడల్ స్కూల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని జ్యోతిని లెక్చరర్ …
Read More »బాన్సువాడను జిల్లాగా ప్రకటించాలి
బీర్కూర్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా నసురుల్లాబాద్ మండలం పర్యటన అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. అనుమాజిపేట్, పోతంగల్ మండలాలుగా ప్రకటించిన స్పీకర్ పోచారం, అదేవిధంగా బాన్సువాడను జిల్లాగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు మాలాద్రి రెడ్డి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు చందూరి హనుమండ్లు, అసెంబ్లీ …
Read More »కబడ్డి జట్ల ఎంపిక
డిచ్పల్లి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఉదయం నుండి తెలంగాణ యూనివర్సిటీ గ్రౌండ్లో కబడ్డీ (మహిళా, పురుషుల) జట్లను ఎంపికలు నిర్వహిస్తున్నామని వర్సిటీ క్రిడా విభాగం డైరెక్టర్ డాక్టర్ టి.సంపత్ తెలిపారు. సెలక్షన్స్ కొరకు నిజామాబాదు, కామారెడ్డి జిల్లాలోని డిగ్రీ, పీజీ చదవుతున్న కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. మహిళా విభాగంలో 16 కళాశాలల నుండి 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషుల విభాగం 14 …
Read More »అంటరానితనం పాటిస్తే చర్యలు
కామారెడ్డి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంటరానితనం పాటిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో బుధవారం పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సాటి మానవుల పట్ల ప్రజలు సోదర భావాన్ని చూపించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు …
Read More »ప్రతి వార్డులో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ పరిధిలో ప్రతి వార్డులో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని వార్డుల్లో క్రీడా ప్రాంగణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి పట్టణంలోని అన్ని వార్డులలో …
Read More »ఆయన పేరు వింటేనే కాంగ్రెస్, బీజేపీలకు వణుకు
నందిపేట్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యమ నేతగా స్వరాష్ట్రాన్ని సాధించి ఆరు దశాబ్దాల కలను సాకారం చేసిన తెలంగాణ జాతిపిత, ముఖ్యమంత్రిగా ర్రాష్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న అభివృద్ధి ప్రధాత కేసీఆర్ అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు. సకలజనం మెచ్చిన నేత కేసీఆర్ అని, రాజకీయంగా ఎదురు, బెదురేలేని లేని ఉక్కు …
Read More »కాంబోడియా నుండి క్షేమంగా ఇంటికి చేరిన గల్ఫ్ బాధితుడు
ఆర్మూర్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెడ్డు ముత్తెన్న బాల్కొండ రాసి రెండు సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం కాంబోడియా దేశానికి వెళ్లి అక్కడ సరైన వీసా లేకపోవడం వలన అక్రమ వీసాగా ఉండి కూలి పనులు చేసుకుంటూ, అనారోగ్యం పాలై ఇంటికి రావాలంటే వీసా దొరకక ఇండియాకు వచ్చే పరిస్థితి లేక ప్రవాస భారతీయుల హక్కులు సంక్షేమ వేదిక అధ్యక్షుడు కోటాపాటి నరసింహం నాయుడును …
Read More »