Constituency News

తెవివిలో రెండ్రోజుల జాతీయ సదస్సు

డిచ్‌పల్లి, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని రసాయన శాస్త్రం విభాగం అధ్వర్యంలో నవంబర్‌ 29, 30వ తేదీలలో ‘‘బయో ఆర్గానిక్‌ అండ్‌ మెడిసినల్‌ కెమిస్ట్రీ (బిఎంసి-2022) ‘‘ విషయం పై నిర్వహించబోయే జాతీయ సదస్సుకు సంబంధించిన బ్రౌచర్‌ను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రవీందరన గుప్త ఆవిష్కరించారు. సదస్సుకు వివిధ విశ్వవిద్యాలయాలయాలకు సంబంధించిన ప్రోఫెసర్లు, విద్యావేత్తలు హాజరు అవుతారని, సదస్సును సద్వినియోగం చేసుకోవాలని రసాయన …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

మోర్తాడ్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్‌ మండలంలో వివిధ గ్రామాలలో ఆరోగ్యానికి గురై ఆర్థిక సహాయం కొరకై రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌ రెడ్డిని సంప్రదించి, రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక సహాయాన్ని ఇప్పించవలసిందిగా కోరగా మంత్రి స్పందించి మోర్తాడ్‌ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన 22 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి …

Read More »

అనారోగ్య బాధితుడి చికిత్సకు రూ.2లక్షల ఎల్‌వోసీ

ఆర్మూర్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండు లక్షల రూపాయల ఎల్‌ఓసీని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ నియోజకవర్గంలోని పిప్రి గ్రామానికి చెందిన ఎస్‌ రమేష్‌ రెడ్డి గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా వైద్య చికిత్స కోసం …

Read More »

మంత్రులతో భేటీ అయిన ఎమ్మెల్యే

ఆర్మూర్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు అవసరమైన నిధులు కేటాయించి అభివృద్ధికి సహకరిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు హామీ ఇచ్చారు. పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, టీఆర్‌ ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి బుధవారం పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులతో …

Read More »

పోస్టల్‌ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి…

ఆర్మూర్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం పోస్టల్‌ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ పోస్టల్‌ అధికారిణి వై.సురేఖ బుధవారం తెలిపారు. 150 సంవత్సరాల చరిత్ర కలిగిన తపాలా శాఖ మారుతున్న కాలానికి అనుగుణంగా తమ సేవలను విస్తరిస్తోందని, బట్వాడి నుండి మొదలుకొని డిజిటలైజేషన్‌ వైపు అడుగులు వేస్తోందని, ప్రజల ప్రయోజనాల కోసం …

Read More »

శివనామస్మరణతో మారుమోగిన ‘‘సిద్ధుల గుట్ట’’

ఆర్మూర్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్తీక మాసం చివరి రోజైన మంగళవారం ఆర్మూర్‌ పట్టణంలోని సిద్ధులగుట్ట శివనామస్మరణతో మారుమోగింది. వేలాది మంది భక్తులు సిద్ధులగుట్టపైకి చేరుకొని మహాదేవుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల కోలాహలం మధ్య గిరిప్రదక్షిణ (సప్తాహారతి) వైభవోపేతంగా జరిగింది. సిద్ధులగుట్ట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయించారు. జీవన్‌ రెడ్డి …

Read More »

25లోగా పరీక్ష ఫీజు చెల్లించాలి

డిచ్‌పల్లి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 5 సంవత్సరాల అప్లైడ్‌ ఎకనామిక్స్‌ మరియు ఫర్మసూటికల్‌ కెమిస్ట్రీ కోర్సుల 7 వ మరియు 9 వ సెమిస్టర్‌ థియరీ మరియు ప్రాక్టికల్‌ పరీక్షలు డిసెంబర్‌ 2022 లో ఉంటాయని, విద్యార్థులు ఈనెల 25 లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా అపరాధ రుసుము …

Read More »

దళితబంధు యూనిట్ల పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బంధు యూనిట్లను మంగళవారం రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ ఆనంద్‌ కుమార్‌ పరిశీలించారు. సదాశివనగర్‌ మండలం పద్మాజి వాడి చౌరస్తాలో ఉన్న పెద్ద బూరి చరణ్‌ తేజకు చెందిన టెంట్‌ హౌస్‌ పరిశీలించారు. పొందుతున్న ఆదాయం వివరాలను అరా తీశారు. బిక్నూర్‌ మండలం సిద్ది రామేశ్వర నగర్‌ లో పిండి వంటలు తయారు చేసే యూనిట్‌, …

Read More »

18 ఏళ్ళు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవాలి

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటు హక్కు కోసం రేపు బుధవారం గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలలో బూత్‌ లెవల్‌ అధికారుల వద్ద అర్హత గలవారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు మంగళవారం మండలస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్‌ ఓటర్ల నమోదుపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2023, జనవరి ఒకటి నాటికి …

Read More »

మోటివేషనల్‌ స్పీకర్‌ను సన్మానించిన విసి

డిచ్‌పల్లి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :మోటివేషనల్‌ స్పీకర్‌ భాగవతుల శివ శంకర్‌ను తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య డి.రవీందర్‌ గుప్త మర్యాదపూర్వకంగా సన్మానించారు. భాగవతుల శివశంకర్‌ ఐఐటి నుండి పీ.జీ. చేశారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వివిధ కార్పొరేట్‌ సంస్థలలో గత 40 సంవత్సరం లుగా పనిచేస్తున్నారు. అనేక దేశాలలో మైండ్‌ మేనేజ్మెంట్‌ విషయంపైన ఉపన్యసించారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »