కామారెడ్డి, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రాథమికోన్నత పాఠశాల ఆరేపల్లిలో శనివారం జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయ బృందం విద్య కమిటీ చైర్మన్ అంకం శ్యామ్ రావు అధ్యక్షత వహించిన సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ సమగ్ర శిక్ష అభియాన్, ఎఫ్ఎల్ఎన్ కామారెడ్డి జిల్లా ఇన్చార్జి శ్రీహరి, స్టేట్ రిసోర్స్ గ్రూప్ మెంబర్ శ్రీనాథ్, జిల్లా సెక్టోరియల్ అధికారులు శ్రీపతి, వేణు శర్మ పాల్గొన్నారని పాఠశాల …
Read More »జాగృతి ఆధ్వర్యంలో ఎంపి దిష్టి బొమ్మ దహనం
కామారెడ్డి, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిజామాబాదు ఎంపీ అరవింద్ దిష్టి బొమ్మ ను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద దహనం చేశారు. తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో అరవింద్ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు చిట్టీమల్ల అనంత రాములు మాట్లాడుతూ కవితపై …
Read More »ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు సస్పెన్షన్
రెంజల్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న రహిమాన్తో పాటు మధ్యాహ్న భోజనం ఇంచార్జ్ అరుణ్ అనే ఉపాధ్యాయుని సస్పెన్షన్ చేశారు. వివరాల్లోకెళ్తే శుక్రవారం నలుగురు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వికటించడంతో వారిని నిజామబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఇద్దరిని డిస్చార్జి చేయగా మరో ఇద్దరు విద్యార్థుల్ని ప్రభుత్వ ఆసుపత్రిలోనే …
Read More »కోమన్పల్లిలో స్వచ్చత రన్
ఆర్మూర్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచం మరుగుదొడ్ల దినోత్సవం 19 నవంబర్ సందర్బంగా కోమన్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో స్వచ్చతా రన్ నిర్వహించారు. కార్యక్రమంలో పారిశుద్ధ్యం, భూగర్భజలాలు, స్వచ్ఛతను గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యార్థులు, పలువురు నాయకులు, స్వచ్చ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీరేడి రాజేశ్వర్, సెక్రెటరీ ప్రసాద్, కారోబార్ నవీన్, ప్రాథమిక, హై స్కూల్ బోధనా సిబ్బంది, …
Read More »సమస్యలకు నిలయం… రుద్రూర్ బస్టాండ్,,,
బోధన్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణం సమస్యలకు నిలయంగా మారిందని మహిళలు తెలిపారు. మహారాష్ట్ర ఇతర పట్టణాలకు వెళ్లే ప్రధాన రహదారులకు అడ్డగా ఉన్న రుద్రూర్ బస్టాండ్ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారిందని మహిళలు తెలిపారు. రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో సమస్యలను, వివరాలను ప్రయాణికులను, సిబ్బందిని అడిగి …
Read More »కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ చంద్రమోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియను, ట్యాబ్ ఎంట్రీని, రికార్డులను పరీక్షించి సంతృప్తి వ్యక్తపరచారు. ట్యాబ్ ఎంట్రీ ఇంకా వేగవంతం చేయాలని సీఈఓ ను ఆదేశించారు. కౌలు రైతులకు …
Read More »దేశ అభివృద్ధిలో ఇందిరాగాంధీ సేవలు మరువలేనివి
కోటగిరి, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు షాహిద్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఇందిరా గాంధీ కుటుంబం స్వాతంత్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిందని, జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్ర …
Read More »కామారెడ్డిలో శనివారం విద్యుత్ అంతరాయం
కామారెడ్డి, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 19వ తేదీ శనివారం కామారెడ్డి పట్టణం పట్టణంలోని కాకతీయ నగర్ సబ్స్టేషన్, హౌసింగ్ బోర్డ్ సబ్ స్టేషన్ పరిధిలో గల కాలనీలు, అలాగే నరసన్న పల్లి సబ్స్టేషన్, రాజంపేట సబ్స్టేషన్, చిన్న మల్లారెడ్డి సబ్ స్టేషన్ పరిధిలో గల గ్రామాలకు విద్యుత్ మరమత్తుల కారణంగా ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు విద్యుత్ సరఫరాలో …
Read More »వచ్చిన ధాన్యాన్ని తక్షణమే దించుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి లారీలలో వచ్చిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు తక్షణమే దించుకోవాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్లో రైస్ మిల్లు యజమానులతో సమావేశం నిర్వహించారు. ధాన్యాన్ని రైస్ మిల్లుల యజమానులు దించుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లో జాప్యం చేయరాదని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కొనుగోలు చేసిన ధాన్యం …
Read More »గ్రామసభ ద్వారా అర్హతగల గిరిజనులను ఎంపిక చేయాలి
కామారెడ్డి, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూముల్లో మూడు తరాల నుంచి సాగులో ఉన్న వారిని గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అర్హత గల వారిని గుర్తించి ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. గ్రామ సభ ద్వారా అర్హత గల గిరిజనుల జాబితా చదివి ఎంపిక …
Read More »