కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ గోల్డెన్ ఫంక్షన్ హాల్లో బుధవారం షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కరోనా వారియర్ అవార్డును రెడ్ క్రాస్ జిల్లా, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలుకు మాజీ మంత్రి షబ్బీర్ అలీ అందజేశారు. కరోనా సమయంలో 1000 యూనిట్ల రక్తాన్ని, 100 యూనిట్ల ప్లాస్మాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి …
Read More »ఒకేసారి చెల్లిస్తే రెండు శాతం మినహాయింపు
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్లో ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసిన వ్యక్తులు ఒకేసారి ప్లాట్, గృహం మొత్తం విలువ చెల్లిస్తే రెండు శాతం మినహాయింపు ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ధరణి టౌన్షిప్ ప్లాట్లు, గృహాలకు బుధవారం వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. 44వ నెంబర్ జాతీయ …
Read More »ప్రాథమిక పాఠశాలలో దాతల దినోత్సవం
ఆర్మూర్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలంలోని ప్రాథమిక పాఠశాలలో డోనర్స్ డే నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా సంతోష్ రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ బుధవారం గత సంవత్సర దాతలను ఘనంగా సన్మానించడం జరిగిందని, దాతల విరాళాలు అన్ని కలిపి సుమారు 90 వేల రూపాయలు కాగ సంతోష్ రెడ్డి తన సొంత రూపాయలు 70 వేల రూపాయలు ప్రాథమిక పాఠశాలకు అందజేశారు. …
Read More »అర్జున్కి డాక్టరేట్
డిచ్పల్లి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ, వృక్షశాస్త్ర విభాగంలో మల్లారం అర్జున్కి బుధవారం జరిగిన వైవా-వోక్ కార్యక్రమంలో డాక్టరేట్ డిగ్రీ ప్రదానం చేశారు. ఆచార్య ఎమ్. అరుణ పర్యవేక్షణలో అర్జున్ ‘‘క్యారెక్టరైజేషన్ ఆఫ్ సర్టైన్ మెంబెర్స్ ఆఫ్ సయనోబ్యాక్టీరియా ఐసోలెటెడ్ ఫ్రమ్ ద ప్యాడి ఫిల్డ్స్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్, ఇండియా’’ అనే అంశంపై పరిశోధక గ్రంథాన్ని తెయుకు సమర్పించారు. …
Read More »మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత
కామారెడ్డి, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భావానిపేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజనం వికటించి విద్యార్థులు అస్తవ్యస్తకు గురయ్యారు. 30 మంది విద్యార్థుల పరిస్థితి చూసి 108 అంబులెన్స్ పిలిపించి విద్యార్థులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థుల ఆరోగ్య …
Read More »కల్లు దుకాణం తొలగించాలి
రెంజల్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని బోర్గం గ్రామంలో జనావాసాలకు మధ్యలో నిర్వహిస్తున్న కల్లు దుకాణాన్ని తొలగించాలని గ్రామస్తులు మంగళవారం ఎక్సైజ్ ఎస్సై బాలయ్యకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో సిద్ద సాయిలు, గైని కిరణ్, ఎంఎల్ రాజు, శివ తదితరులు ఉన్నారు.
Read More »రామాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే విరాళం
రెంజల్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ రామ మందిరానికి మంగళవారం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి బోధన్ ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో లక్ష రూపాయల విరాళాన్ని గ్రామ సర్పంచ్ వికార్ పాషాకు అందజేశారు. ఇందుకుగాను గ్రామస్తుల తరపున బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రామాలయం చైర్మన్ …
Read More »29 నుండి సెమిస్టర్ ఎగ్జామ్స్
డిచ్పల్లి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎం.ఇడి 2వ, 4వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు ఈ నెల 29 నుండి ప్రారంభం అవుతాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు.
Read More »ఓటర్లు, ఆధార్ అనుసంధానం చేసుకోవాలి
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల నమోదు పగడ్బందీగా చేపట్టాలని ఎలక్ట్రాల్ రోల్ అబ్జర్వర్ డాక్టర్ యోగితా రాణా అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఓటర్లు, ఆధార్ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఫామ్ 6 బి నింపి ఆధార్ నకలు స్వచ్ఛందంగా అందజేయాలని కోరారు. ఓటర్ల జాబితాలో మృతి …
Read More »బూత్ లెవల్ అధికారులు కొత్త ఓటర్లను నమోదు చేయాలి
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల సమ్మర్ రివిజన్లో మార్పు వచ్చిందని ఎలక్ట్రాల్ రోల్ అబ్జర్వర్ డాక్టర్ యోగితా రాణా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం ఆమె ఓటరు నమోదుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జనవరి 1,2023 వరకు 18 ఏళ్లు నిండిన వారు, ఏప్రిల్ 1,2023 వరకు 18 ఏళ్ల నిండిన వారు, జులై 1,2023 …
Read More »