కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెండు పోలింగ్ కేంద్రాలను మంగళవారం ఎలక్ట్రాల్ రోల్ అబ్జర్వర్ డాక్టర్ యోగితరాణా పరిశీలించారు. పాత రాజంపేటలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని చూశారు. జనవరి 1,2023 నాటికి 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామంలో మృతి చెందిన వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. …
Read More »ధాత్రిలో రూ.1.63 కోట్ల ఆదాయం
కామారెడ్డి, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నచ్చిన ప్లాట్లు, గృహాలు రాకపోతే బుదవారం వేలంలో పాల్గొనవచ్చని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ధరణి టౌన్షిప్ వేలంపాట కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ధరణి టౌన్షిప్లోని ప్లాట్లు, వివిధ దశలలో నిర్మాణం పూర్తయిన గృహాలకు ప్రత్యక్ష వేలం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గలవారు వేలం పాటలో పాల్గొని …
Read More »నాణ్యమైన పరిశోధన జరగాలి
హైదరాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక సమస్యలు, ఆందోళనలకు పరిష్కారం చూపే దిశగా నాణ్యమైన పరిశోధన జరగాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి, ఐసీఎస్ఎస్ఆర్ -ఎస్ఆర్సీ ఛైర్మన్ ప్రొఫెసర్ డి. రవిందర్ యాదర్ ఆకాంక్షించారు. భిన్న విభాగాల మేళవింపుతో పరిశోధనలు – విధానపరమైన చిక్కులపై దృష్టి సారించాలని సూచించారు. పరిశోధనల్లో కేస్ స్టడీస్ను అభివృద్ధి చేయటానికి ఉన్న ప్రాముఖ్యతను వీసీ వివరించారు. అధ్యాపకులు, పరిశోధన విధ్యార్థుల …
Read More »కామారెడ్డిలో ఉచిత ఈసీజీ పరీక్షలు
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ మధుమోహం దినం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం శ్రీ పద్మావతి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె పరీక్షలు, ఈసీజీ, బీపీ పరీక్షలు నిర్వహించారు. కామారెడ్డి రూరల్ ప్రజలు 200 మందికి పైగా హాజరై ఉచిత పరీక్షలు చేసుకున్నారు. కార్యక్రమంలో శ్రీ పద్మావతి హాస్పిటల్ డాక్టర్ ఎన్ మౌనిక, ఎంబిబిఎస్, ఎండి, జనరల్ మెడిసిన్, డయాబెటిస్ స్పెషలిస్ట్ …
Read More »ప్లాట్ల వేలం ద్వారా రూ.47.97 లక్షల ఆదాయం
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం జరిగిన ధరణి ప్లాట్ల వేలం ద్వారా రూ.47.97 లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో 65 ప్లాట్లు, గృహాలకు వేలంపాట నిర్వహించారు. ఏడు ప్లాట్లు విక్రయించినట్లు అధికారులు చెప్పారు. ఈనెల 18 వరకు వేలంపాట కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.
Read More »మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో ప్లాట్లు, ఇండ్లు
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ధరణి టౌన్షిప్ లోని ప్లాట్ల, గృహాల ధరలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం మూడో విడత దరణి టౌన్షిప్లో వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. తక్కువ ధరకు డిటిసిపి లేఅవుట్ ఉన్న ప్లాట్లు, గృహాలు పొందే వీలుందని సూచించారు. ఈ అవకాశాన్ని …
Read More »బాలల దినోత్సవం సందర్భంగా స్కూలుకు టి.వి. విరాళం
కామారెడ్డి, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్, ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు 65 ఇంచులు గల మినీ థియేటర్ను మాజీ జెడ్పిటిసి పడిగెల.రాజేశ్వరరావు తన సొంత ఖర్చులతో నాణ్యమైన మినీ థియేటర్ టి.వి.ని విద్యార్థులకు బాలల దినోత్సవం సందర్బంగా అందజేశారు. హాస్టల్లో ఉంటూ చదువుకునే విద్యార్థినిలకు టీ సాట్ ద్వారా అందించే ఆన్లైన్ తరగతులు ప్రత్యక్షంగా …
Read More »సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమం
హైదరాబాద్, నవంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సూపర్స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడిరచారు. కార్డియాక్ ఆరెస్టుతో కృష్ణను ఆస్పత్రికి తీసుకొచ్చారు. కార్డియాలజిస్టుల బృందం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోంది. కృష్ణకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్నాం. 24గంటల వరకు ఏమీ చెప్పలేం. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్పై ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే …
Read More »మానవత్వం పరిమళించిన వేళ…
కామారెడ్డి, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శివశంకర్, నాగేశ్వర్ రమేష్, ప్రవీణ్ ఆదివారం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం మానవతా దృక్పథంతో స్పందించి, స్వచ్ఛందంగా పట్టణ కేంద్రంలోని వీ.టి ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో 4 యూనిట్ల రక్తాన్ని అందజేశారని ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్ గుప్తా, రెడ్ క్రాస్, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర …
Read More »వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జోనల్ చైర్మన్గా విశ్వనాథుల మహేష్ గుప్తా
కామారెడ్డి, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నిజామాబాదులో నిర్వహించిన సమావేశంలో వాసవి క్లబ్ వి 103 (ఏ) జోనల్ చైర్మన్గా విఎన్, కేసిజిఎఫ్, విశ్వనాధుల మహేష్ గుప్తాను నియమించారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నూతనంగా నియామకమైన జోనల్ చైర్మన్ విశ్వనాథ మహేష్ గుప్తా మాట్లాడుతూ వాసవి క్లబ్ల బలోపేతానికి కృషి చేస్తానని, సేవా కార్యక్రమాలను మరింత చురుగ్గా జరిగే విధంగా …
Read More »