నందిపేట్, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటి పొలిసింగ్లో భాగంగా ఆదివారం స్థానిక మదర్సలో ఏర్పాటు చేసిన నందిపేట్ ముస్లిం కమిటీ సమావేశంలో నేరరహిత సమాజము కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నందిపేట్ ఎస్ఐ 2 ఎండి ఆరిఫుద్దీన్ పేర్కొన్నారు. నందిపేట్ గ్రామంలో గల నాలుగు మజీద్ల వద్ద మజీద్ కమిటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు …
Read More »ధాత్రి టౌన్ షిప్ను సందర్శించిన అదనపు కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులోని మల్లారం గ్రామ పరిధిలో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్ షిప్ ను ఆదివారం అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సందర్శించారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ నెల 14 న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బహిరంగ వేలంపాట ద్వారా విక్రయించేందుకు సిద్ధం చేసిన 80 ప్లాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు …
Read More »లివర్ సమస్యతో బాధపడుతున్న మహిళకు రక్తదానం…
కామారెడ్డి, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయ వైద్యశాలలో భవానీపేట్ కి చెందిన రేణుక (35) మహిళ లివర్ సమస్యతో బాధపడుతుండడంతో వారికి బి పాజిటివ్ రక్తం అవసరం కాగా, కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. దీంతో సింగరాయపల్లి …
Read More »ఓటర్ల జాబితాలో అభ్యంతరాలుంటే తెలపాలి
కామారెడ్డి, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీల నాయకులు బూతు లెవల్ అధికారులకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శుక్రవారం రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నికల రోల్పై సమావేశం నిర్వహించారు. 18 ఏళ్ల నిండిన యువతి, యువకులు కొత్త ఓటర్లుగా ఈనెల 26, 27వ తేదీలలో ప్రత్యేక నమోదు చేసుకోవచ్చని సూచించారు. …
Read More »మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థతత
నవీపేట్, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపెట్ మండల కేంద్రంలోని బాలుర హై స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వికటించి సుమారు 42 మంది విద్యార్థులకు పైగా అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న తరువాత విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు కావడంతో ఉపాధ్యాయులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను తీసుకువెళ్లారు. సమాచారం తెలుసుకున్న డిఎంహెచ్ఓ సుదర్శనం, తహసిల్దారు వీర్ సింగ్ విద్యార్థులను విచారించి విషయం అడిగి …
Read More »ప్రహరీ నిర్మాణానికి భూమి పూజ
రెంజల్, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని మైనార్టీ స్మశాన వాటిక ప్రహరి గోడ నిర్మాణానికి శుక్రవారం సర్పంచ్ రమేష్ కుమార్ భూమి పూజ చేశారు. సిడిపి నిధుల ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభిస్తున్నట్లు సర్పంచ్ రమేష్ కుమార్ తెలిపారు. సిడిపి నిధుల ద్వారా ప్రహరీ గోడ నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే షకీల్, …
Read More »పోడు భూముల సర్వే త్వరగా పూర్తి చేయాలి
కామారెడ్డి, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూముల సర్వే, ధరణి దరఖాస్తుల అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి, సి.ఎస్.సోమేశ్ కుమార్. నెలాఖరు వరకు పోడు భూముల సర్వే పూర్తి చేసి, ప్రతి గ్రామంలో గ్రామ సభ, డివిజన్ స్థాయి సమావేశాలు, జిల్లా స్థాయి సమావేశాలు పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను …
Read More »డ్రోన్తో పురుగుల మందు పిచికారి
కామారెడ్డి, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డ్రోన్ యంత్రం ద్వారా పురుగుల మందు పిచికారి చేసే విధానాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం మండల సమైక్యలకు పంపిణీ చేసే డ్రోన్ యంత్రాలు పనిచేసే విధానంను గురించి అగ్రి ఫైలెట్ శ్రీపాల్ రెడ్డి తెలిపారు. ఎకరం పొలమును ఐదు నిమిషాల్లో పురుగుల మందు పిచికారి చేసే వీలుందని సూచించారు. …
Read More »కామారెడ్డి ఆర్డీఓగా శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఆర్డీఓగా శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇంతవరకు ఎల్లారెడ్డి ఆర్డీవో శీను ఇన్చార్జి ఆర్డీవోగా పనిచేశారు. శ్రీనివాస్ రెడ్డి ఇంతవరకు హైదరాబాద్ సిసిఎల్లో పనిచేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ను గురువారం ఆర్డీవో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిలు ఆర్డీఓ శ్రీనివాస్ …
Read More »ఆయిల్ ఫాం సాగుపై విస్తృత ప్రచారం చేయాలి
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు మొగ్గు చూపే విధంగా వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గురువారం ఆయిల్ ఫామ్ సాగుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం రాయితీపై ఆయిల్ ఫామ్ …
Read More »