Constituency News

ఈనెల 14 నుండి 18 వరకు వేలంపాట

కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్షిప్‌లో ప్లాట్లు, గృహాలు కొనుగోలు చేసి ప్రజలు తమ సొంత ఇంటికలను నెరవేర్చుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శుక్రవారం ఫ్రీ బిడ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఈ ధరణి టౌన్షిప్‌ …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో కొండాపూర్‌ గ్రామానికి చెందిన సోనా అనే మహిళకు ఆపరేషన్‌ నిమిత్తమై బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మైత్రి మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న రాజేష్‌ మానవ దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడారని రెడ్‌ క్రాస్‌ జిల్లా, ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర …

Read More »

జాతీయ సాహస శిబిరానికి ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు

డిచ్‌పల్లి, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 6 వ తేదీ నుండి 15 వరకు సోలాంగ్‌ (మనాలి) హిమాచల్‌ రాష్ట్రంలో నిర్వహించే జాతీయ సాహస శిక్షణా శిబిరానికి తెలంగాణ యూనివర్శిటి మరియు అనుబంధ కళాశాలలకు చెందిన 10 మంది విద్యార్థులు వెళ్లినట్టు ఎన్‌ఎస్‌ఎస్‌ సమన్వయకర్త డా. రవీందర్‌ రెడ్డి తెలిపారు. శిబిరానికి కంటిన్‌ జెంట్‌ లీడర్‌గా డా. స్రవంతిని నియమించారు. వీరు సోలాంగ్‌లోని …

Read More »

సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం

రెంజల్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల సర్వసభ్య సమావేశం గురువారం మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షురాలు రజిని కిషోర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ప్రధాన శాఖలకు సంబంధించిన విషయాలపై చర్చించి మిగతా శాఖలను కొనసాగించకుండానే మండల సభ్య సమావేశం ముగించారు. ప్రభుత్వం లబ్ధిదారులకు అందించిన ఎన్‌ఎస్‌ఎఫ్‌ భూముల రిజిస్ట్రేషన్‌లను ప్రారంభించాలని వైస్‌ ఎంపీపీ యోగేష్‌ సభ దృష్టికి తీసుకువచ్చారు. అవసర నిమిత్తం లబ్ధిదారులు తమ …

Read More »

నవంబర్‌ 30 లోగా దరఖాస్తులు చేసుకునేలా చూడాలి

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ వసతి గృహాలలో అర్హులైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించి సంఖ్యను పెంచాలని రాష్ట్ర షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్‌ యోగిత రాణా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లులోని సమావేశ మందిరంలో వసతి గృహాల సంక్షేమ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వసతి గృహం సమీపంలో ఉన్న ఎస్సీ ఆవాసాల్లో అర్హత గల వారిని గుర్తించి …

Read More »

గుండె ఆపరేషన్‌ నిమిత్తం 49వ సారి రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఉప్పల్‌ వాయీ గ్రామానికి చెందిన నిఖిల్‌కు గుండె ఆపరేషన్‌ నిమిత్తమై హైదరాబాదులోని నిమ్స్‌ వైద్యశాలలో ఓ నెగటివ్‌ రక్తం అవసరం అని తెలియజేయగాననే వెంటనే స్పందించి కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు పడిహర్‌ కిరణ్‌ కుమార్‌ 49 వ సారి, గాంధారికి చెందిన దాసి శ్రీకాంత్‌ 11వ సారి రక్తదానం చేశారని రెడ్‌ క్రాస్‌, ఐవిఎఫ్‌ …

Read More »

నేడు మండల సర్వసభ్య సమావేశం

రెంజల్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం రెంజల్‌ మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షురాలు రజిని కిషోర్‌ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుందని సుపరిండెంట్‌ శ్రీనివాస్‌ తెలిపారు. సమావేశానికి వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు హాజరుకావాలని ఆయన అన్నారు.

Read More »

ఓటమి భయంతోనే అధికార పార్టీ నాయకుల దాడులు

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం సాయంత్రం హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కాన్వాయ్‌పై తెరాస దాడికి నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ సూచన మేరకు, కామారెడ్డి బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆదేశాల మేరకు నిజాంసాగర్‌ చౌరస్తా దగ్గర కెసిఆర్‌ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అద్యక్షుడు విపుల్‌ జైన్‌ …

Read More »

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

రెంజల్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రజినీ కిషోర్‌ అన్నారు. బుధవారం మండలంలోని బాగేపల్లి, దండిగుట్ట, అంబేద్కర్‌ నగర్‌, నీలా, బొర్గం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌తో కలిసి ప్రారంభించారు. ఈ …

Read More »

ఏఆర్పీ క్యాంప్‌లో యువకుల రక్తదానం

ఎడపల్లి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంప్‌ గ్రామంలో యువకులు స్వచ్చందంగా రక్త దానం చేసారు. ఈ మేరకు పోలీస్‌ సంస్మరణ దినోత్సవ సందర్బంగా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ వారి ఆధ్వర్యంలో మంగళవారం బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసారు. ఈ క్యాంప్‌కు స్థానిక యువకులు స్వచ్చందంగా పాల్గొన్నారు. యువకులంతా కలిసి మొత్తంగా 20 యూనిట్ల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »