Constituency News

మునుగోడులో ఓటమి భయంతో చిల్లర రాజకీయాలు

కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునుగొడులో అధికార పార్టీ ఓటమి భయంతో నిన్న జరిగిన ఎమ్మెల్యేల డ్రామాతో భారతీయ జనతాపార్టీని బద్నాం చేసిన సందర్భంగా బీజేపీ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తాలో కెసిఆర్‌ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మోటూరి శ్రీకాంత్‌ మాట్లాడుతూ మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే …

Read More »

ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ, జిల్లా పోలీస్‌ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోలీస్‌ సంస్మరణ దినోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. …

Read More »

సంవత్సరం పాటు అధికారుల కాలపరిమితి పెంపు

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న వివిధ పరిపాలన అధికారుల కాల పరిమితిని ఒక సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్టు వైస్‌ చాన్సలర్‌ ఆచార్య రవీందర్‌ గుప్తా తెలిపారు. ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ గా ఆచార్య విధ్యావర్డిని, పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య అరుణ, అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా డా. సాయిలు, కాంపిటీటివ్‌ సెల్‌ డైరెక్టర్‌గా డా. జి. బాల …

Read More »

ఆయిల్‌ ఫామ్‌ సాగుచేసే రైతులకు గుడ్‌న్యూస్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టదలచిన రైతులు క్రింద తెలిపిన డాక్యుమెంట్లుజిరాక్స్‌ కాపీలను ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యానశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆధార్‌ కార్డు జీరాక్స్‌బ్యాంకు పాస్‌ పుస్తకం జిరాక్స్‌పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్‌ కాపీ1-బి కాపీ జిరాక్స్‌పాస్‌ సైజు ఫోటో-2ఆయిల్‌ పామ్‌ సాగుకు ఉద్యాన శాఖ అందించు రాయితిలు :193 రూపాయలు ఒక మొక్క …

Read More »

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం మల్లుర్‌ సొసైటీ కేంద్రం వద్ద టిఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు దుర్గారెడ్డి, సొసైటీ చైర్మన్‌ కళ్యాణి విఠల్‌ రెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గైని విఠల్‌, వైస్‌ ఎంపీపీ మనోహర్‌లు కలసి కొబ్బరికాయ కొట్టి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం అచ్చంపేట్‌ సొసైటీ పరిధిలోని మాగి, గోర్గాల్‌, నర్సింగ్‌రావుపల్లి, …

Read More »

హసన్‌పల్లిలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం హాసన్‌పల్లి గ్రామ గేటు వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గున్కుల్‌ సొసైటీ చైర్మన్‌ వాజిద్‌ అలీ, టిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు సాదుల సత్యనారాయణ చేతుల మీదుగా తూకానికి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండిరచిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దకే తెచ్చి …

Read More »

ఉపాధి పనులకు కూలీల సంఖ్య పెంచాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పనులకు కూలీల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులను గుర్తించి బడ్జెట్‌ కేటాయింపులు చేయాలన్నారు. గ్రామ సభ ద్వారా ఆమోదం పొందాలని సూచించారు. గ్రామీణ క్రీడ ప్రాంగణాలు అన్ని …

Read More »

పేకాట స్థావరాల్లో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం

కామారెడ్డి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డివిజనల్‌ పరిధిలోని బిక్కనూర్‌, దేవున్‌పల్లి, ఎల్లారెడ్డి డివిజనల్‌ పరిధిలోని గాంధారి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజనల్‌ పరిధిలోని బిచ్కుంద, జుక్కల్‌, మద్నూర్‌, నిజాంసాగర్‌ పోలీసు స్టేషన్ల పరిధిలో పేకాట ఆడుతున్న 106 మందిని పట్టుకొని 21 కేసులు నమోదు చేసి రూ. 1 లక్ష 10 వేల 270 నగదు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్‌పి శ్రీనివాస రెడ్డి …

Read More »

గుండె ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా దొంగల ధర్మారానికి చెందిన మల్లవ్వ (58) కి అత్యవసరంగా గుండె ఆపరేషన్‌ నిమిత్తం ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల క్రియాశీలక సభ్యుడు పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన గోల్కొండ రాజు, పరుశురాం, ధర్మారం గ్రామానికి చెందిన రాజు ములుగులో గల ఆర్వీఎం వైద్యశాలలో మంగళవారం 3 యూనిట్ల రక్తాన్ని సకాలంలో అందజేశారని ఐవిఎఫ్‌ …

Read More »

18 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్‌.. నగదు స్వాధీనం

ఎడపల్లి, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో దీపావళి పండగ పురస్కరించుకొని ఆడుతున్న పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పాండే రావు తెలిపారు. దీపావళి సందర్భంగా మండలంలో పేకాట జోరుగా సాగుతుందనే సమాచారం మేరకు సోమవారం మండలంలోని పలు గ్రామాలలో మూడు పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు చేశారు. ఈ మేరకు పేకాట …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »