కామారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ రామరెడ్డి మండల పరిధిలోగల గొల్లపల్లిలో యువరైతు వజ్జపల్లి సురేష్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలల్లో భాగంగా ఎక్కడ ఏ రైతు ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి ఒక్క గుంట భూమి ఉన్న రైతులకు …
Read More »విద్యార్థులు పోటీతత్వం అలవరుచుకోవాలి
కామారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా గ్రంధాలయంలో మంగళవారం కెనరా బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కెనరా బ్యాంక్ వినియోగదారులకు మెరుగైన సేవలందించడంతోపాటు సామాజిక సేవలు అందించడంలో ముందంజలో ఉందని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురికా …
Read More »మానవ అక్రమ రవాణా హేయమైన చర్య…
ఎడపల్లి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ క్లస్టర్ ఐసిడిఎస్, ప్రజ్వళ సంస్థ, హైదరాబాద్ వారు సంయుక్తంగా సోమవారం ఎడపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో అంగన్వాడీ కార్యకర్తలకు మానవ అక్రమ రవాణా, సైబర్ నేరాలపై రెండు రోజుల పాటు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజ్వళ సంస్థ ట్రైనింగ్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ చంద్రయ్య, రఫీ మాట్లాడుతూ మనుషుల అక్రమ రవాణా హేయమైన …
Read More »ధాన్యం మిల్లింగ్ వేగవంతం చేయాలి
కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం మిల్లింగ్ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం రైస్ మిల్లుల యజమానులతో ధాన్యం మిల్లింగ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రైస్ మిల్లుల యజమానులు రోజువారి లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. రోజుకు 464 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
డిచ్పల్లి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డిచ్పల్లి మండలానికి చెందిన వివిధ గ్రామాల సిఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి సుమారు 17 లక్షల 50 వేల రూపాయల చెక్కులను జిల్లా పరిషత్ ఆర్థిక ప్రణాళిక సభ్యులు బాజిరెడ్డి జగన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి ఎందరో ఆరోగ్యం పాడై ఆసుపత్రి ఖర్చులకు …
Read More »తహసిల్ కార్యాలయాన్ని నిర్బంధించిన విఆర్ఏలు
రెంజల్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి పే స్కేల్ విధానాన్ని అమలు చేయాలని గత 78 రోజులుగా వీఆర్ఏలు చేపట్టిన శాంతియుత నిరవధిక సమ్మె, సోమవారం రెంజల్ తహసిల్దార్ కార్యాలయానికి తాళం వేసి నిర్బంధించి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ శాంతియుతంగా ధర్నా నిర్వహించామని వీఆర్ఏల మండల …
Read More »ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలను …
Read More »నూతన జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలి
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్, కార్మికుల, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, దోమకొండ, మద్నూర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశానికి మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్, రాష్ట్ర కార్యదర్శి హసీనా బేగం హాజరై మాట్లాడారు. పెరిగిన ధరలకు అనుగుణంగా నూతన జీవో 21 …
Read More »ప్రతిభ వంతులైన విద్యార్థులకు అవోపా సన్మానం
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదవ తరగతి, ఇంటర్మీడియట్ 2022 వ సంవత్సరంలో జరిగిన పరీక్షల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు అవోపా కామారెడ్డి ఆధ్వర్యంలో కొమ్మ జ్ఞానేశ్వర్ సౌజన్యంతో కామారెడ్డి అవోపా భవనంలో సిల్వర్ మెడల్స్, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవోపా అధ్యక్షులు వుపులపు సంతోష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ భావితరాలకు మంచి సేవలు అందించే పదవులలో నేడు …
Read More »వికలాంగుడిని కాలితో తన్నడం విచారకరం
బీర్కూర్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహబూబ్ నగర్ లోని హన్వాడ మండలం పులుపోనిపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే వికలాంగుడిని కాలితో తన్నిన సర్పంచ్ ఘటనపై కామారెడ్డి జిల్లా అంధ ఉపాధ్యాయుల సంఘం ప్రధానకార్యదర్శి గైని సంతోష్ విచారం వ్యక్తం చేశారు. ఆ గ్రామ సర్పంచ్ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు నిర్ణయాన్ని స్వాగతించారు. సమాజంలో వికలాంగులపైన జరుగుతున్న అన్యాయలకు సరైన …
Read More »