Constituency News

సమైక్యత దినోత్సవం పేరుతో కొత్త నాటకం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ మహిళా మోర్చ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణా ప్రాంతం నిజాం నిరంకుశ పాలన …

Read More »

మాత్రలు వేసి పురుగులు రాకుండా నియంత్రించవచ్చు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు మాత్రలు వేసి నులిపురుగులు రాకుండా సులభంగా నియంత్రించవచ్చని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గంజ్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా గురువారం మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు.0-19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు తప్పనిసరిగా నివారణ మాత్రలు …

Read More »

ఆదివాసి గిరిజన సమ్మేళనం పోస్టర్‌ ఆవిష్కరించిన కలెక్టర్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 17న హైదరాబాదులో నిర్వహించే ఆదివాసీ గిరిజన సమ్మేళనం కార్యక్రమం పోస్టర్‌ను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ గురువారం కలెక్టరేట్‌ లోని తన చాంబర్లో ఆవిష్కరించారు. సెప్టెంబర్‌ 17న హైదరాబాదులో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతుల మీదుగా కొమరం భీమ్‌ ఆదివాసీ భవనం, సేవాలాల్‌ బంజారా భవనాన్ని ప్రారంభిస్తారని, సదరు కార్యక్రమానికి జిల్లా నుంచి ప్రత్యేకించిన బస్సులలో ఎస్టీ …

Read More »

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

నసురుల్లాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లబాద్‌ మండలం దుర్కి గ్రామంలో గత శని వారం మరణించిన జింక సాయిరాజ్‌ కుంటుబాని కేంద్ర స్వతంత్ర బొగ్గు గనుల డైరెక్టర్‌ డాక్టర్‌ మురళిదర్‌ గౌడ్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నసురుళ్ళబాద్‌ మండల శాఖ తరపున 5 వేల 500 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుంటుబానికి …

Read More »

కామారెడ్డిలో బిజెవైఎం ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 17 న విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం బీజేవైఎం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ప్రారంభమైన బైక్‌ ర్యాలీ జిల్లా కేంద్రంలోని అన్ని పుర వీధుల గుండా కొనసాగింది. ఈ సందర్భంగా కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన బిజెవైఎం జిల్లా ఇంచార్జ్‌, నిజామాబాద్‌ బీజేపీ కార్పొరేటర్‌ సుధీర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతానికి నిజాం నిరంకుశ …

Read More »

నిజామాబాద్‌ జిల్లాలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిపై సమీక్ష

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, రాష్ట్ర రోడ్లు భవనాలు, అసెంబ్లీ వ్యవహారాల శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డిలు హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాలపై సమీక్షించారు. ఉమ్మడి జిల్లాకు మరిన్ని పంచాయతీరాజ్‌ …

Read More »

డెంగ్యూ బాధిత బాలుడికి ప్లేట్‌లేట్స్‌ అందజేసిన డాక్టర్‌ వేదప్రకాష్‌..

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌జె వైద్యశాలలో పట్టణానికి చెందిన రోహన్‌ అనే బాలుడు డెంగ్యూ వ్యాధితో ఓ పాజిటివ్‌ ప్లేట్‌ లేట్ల సంఖ్య 20వేలకు పడిపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల, ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్‌ వేద …

Read More »

వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మూడు రోజులపాటు జరిగే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సి ఎస్‌ సోమేశ్‌ కుమార్‌ అన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సులో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. ఈనెల 16, 17,18 తేదీలలో ఉత్సవాలను జరపాలని సూచించారు. 16న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులు, మహిళలతో ర్యాలీలో నిర్వహించాలని పేర్కొన్నారు. 17న జిల్లా కేంద్రాల్లో …

Read More »

కామారెడ్డిలో విమోచన ఉత్సవాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెప్టెంబర్‌ 17 న విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జన్మభూమి రోడ్డులోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మోటురి శ్రీకాంత్‌ మాట్లాడుతూ 1947 ఆగస్ట్‌ 15న భారత దేశానికి స్వాతత్య్రం వచ్చినప్పటికీ నిజాం సంస్థానం …

Read More »

ఈవిఎం కేంద్ర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈవీఎం కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. కేంద్రం తాళాలను చూశారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, ఎన్నికల అధికారి సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి మండలం టేక్రియాల్‌లో ఉన్న అటవీ శాఖ నర్సరీని పరిశీలించారు. వారం రోజుల వ్యవధిలో మొక్కలను ఖాళీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »