కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈవీఎం కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. కేంద్రం తాళాలను చూశారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఎన్నికల అధికారి సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి మండలం టేక్రియాల్లో ఉన్న అటవీ శాఖ నర్సరీని పరిశీలించారు. వారం రోజుల వ్యవధిలో మొక్కలను ఖాళీ …
Read More »కామారెడ్డిలో త్వరలో వ్యాయామ జిమ్
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :అక్టోబర్ మొదటి వారంలో జిమ్ కేంద్రాన్ని ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిమ్ పరికరాలను పరిశీలించారు. జిమ్ కోసం అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయాలని జిల్లా యువజన సర్వీసుల, క్రీడల అధికారి దామోదర్ రెడ్డికి సూచించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిమ్ కేంద్రం ఏర్పాటు కోసం …
Read More »343 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలుపై అధికారులకు సమీక్ష నిర్వహించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ధాన్యం శుభ్రం చేసే యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. శుభ్రం చేసిన నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. …
Read More »సాఫ్ట్వేర్ రంగంలో మెగా ఉద్యోగ మేళా
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ వారు నిర్వహిస్తున్న టెక్ బీ ప్రోగ్రాం కొరకు ఎంపిసి / ఎంఇసి 60శాతం మాథ్స్ సబ్జెక్ట్లో ఉత్తీర్ణత పొందిన ఇంటర్మీడియట్ 2021- 22 లో పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈనెల 20న బాన్సువాడలో మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో …
Read More »అంతర్జాతీయ క్రికెట్కు కామారెడ్డి విద్యార్థి
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన క్రీడాకారుడు మహమ్మద్ ఇస్తాయక్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సన్మానించారు. ఈనెల 28,29,30 తేదీల్లో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ పోటీలు జరుగుతాయని చెప్పారు. మహ్మద్ ఇస్తాయక్ మంజీరా కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మంజీరా కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, శ్రీ ఆర్యభట్ట ప్రిన్సిపల్ హనుమంతరావు, …
Read More »రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు చిన్న మల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర విభాగంలో బోధన చేస్తున్న ప్రవీణ్ కుమార్కి రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2022 ను స్వీకరించిన సందర్భంగా కామారెడ్డి మండల విద్యాధికారి ఎల్లయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కిష్టయ్య ఆర్కే విద్యాసంస్థల డైరెక్టర్ …
Read More »ప్రశాంతంగా ప్రారంభమైన పి.జి. పరీక్షలు
డిచ్పల్లి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పి.జి. రెండవ, నాల్గవ సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్లాగ్ థియరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన రెండవ, నాల్గవ సెమిస్టర్ రెగ్యూలర్, బ్యాక్లాగ్ థియరీ పరీక్షలకు మొత్తం 2546 నమోదు చేసుకోగా, 2335 మంది హాజరు, 211 విద్యార్థులు గైర్హాజరు …
Read More »ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ …
Read More »రేపటి నుండి పిజి ఎగ్జామ్స్
డిచ్పల్లి, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో, అనుబంధ కళాశాలలో పి.జి. రెండవ, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 12 వ తేదీ సోమవారం నుండి ప్రారంభమవుతాయని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య విద్యావర్థిని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని పిజి విద్యార్థులు గమనించాలని సూచించారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలని పేర్కొన్నారు.
Read More »కృష్ణంరాజు అకాలమరణం బాధాకరం
హైదరాబాద్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ సినీ నటులు రెబెల్ స్టార్ కృష్ణంరాజు అకాల మరణం బాధాకరం అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఆదివారం తెల్లవారు జామున కృష్ణంరాజు మరణించగా, జూబ్లీహిల్స్ లోని వారి నివాసానికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ చేరుకొని కృష్ణంరాజు పార్దీవదేహం పై పూలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణంరాజు సతీమణి, ప్రముఖ హీరో …
Read More »