Constituency News

సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వీఆర్‌ఏలు తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను అసెంబ్లీలో కలిసి వినతి పత్రం సమర్పించారు. 49 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించని కారణంగా తీవ్ర మనస్థాపానికి చెందిన ఇద్దరు వీఆర్‌ఏలు ఆత్మహత్యకు పాల్పడగా మరో 26 మంది గుండె పోటు, అనారోగ్యం, రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించారని సీఎల్పీ నేతకు …

Read More »

కోటి బతుకమ్మ చీరలు పంపిణీకి సిద్ధం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రాంతంలో జరిగే బతుకమ్మ పండుగ ఉత్సవాలు ప్రపంచ చిత్ర పటంలో మన తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచాయి. మహిళా సోదరీమణుల సంతృప్తి కోసం ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌ రావు ప్రతి ఏడాది కోట్ల వ్యయం ఉన్నప్పటికీ ఉత్సవాలు ఘనంగా జరిపిస్తున్నారు. రంగు రంగుల వన్నెల్లో, కలర్‌ఫుల్‌ రంగులతో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్‌ తదితర ప్రాంతాల్లో …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తమై రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై లక్ష్మి (32) ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో బాన్సువాడకు చెందిన బీర్కూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్‌ రజాక్‌కు తెలియజేయడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి బాన్సువాడ నుండి వచ్చి రక్తాన్ని అందజేశారని, ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర, రెడ్‌ క్రాస్‌ జిల్లా …

Read More »

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ అభయాంజనేయ ఆర్యవైశ్య సంఘం, కల్కి నగర్‌, కామారెడ్డి ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 5 ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శనివారం ఆర్‌కె డిగ్రీ కళాశాలలో సంఘం సభ్యులైన 12 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంఘం అధ్యక్షుడు తాటిపాముల సుధాకర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి గొప్పదనాన్ని వివరించారు. ఇంత గొప్ప కార్యకమ్రం నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామని …

Read More »

ఆర్‌.కె.కళాశాలకు అరుదైన గౌరవం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్కే డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలకు శనిఆరం ఐఎస్‌ఓ సర్టిఫికేట్‌ లభించింది. కార్యక్రమానికి ఐయస్‌ఒ తరపున శివయ్య విచ్చేసి, ప్రభుత్వ విప్‌ యంఎల్‌ఏ గంప గోవర్ధన్‌ చేతులమీదుగా ఆర్‌.కె సిఈఒ డా.ఎం. జైపాల్‌ రెడ్డికి సర్టిఫికేట్‌ అందించారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఎస్‌వో సర్టిఫికేట్‌ రావడం ఎంతో గొప్ప విషయమని కళాశాల యాజమాన్యాన్ని …

Read More »

బిసి వసతి గృహం సంక్షేమ అధికారి సస్పెండ్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతూ, అలసత్వం వహించిన బీర్కూర్‌ బిసి వసతి గృహం సంక్షేమ అధికారి (ఎఫ్‌ఏసి) ఆర్‌.సందీప్‌ ను విధుల నుండి సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదేశాలు జారీ చేశారు. హాస్టల్‌ నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతూ, చట్టబద్ధమైన విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నందుకు విధుల నుండి సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. …

Read More »

టీయూలో కాళోజి జయంతి

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఆర్ట్స్‌ కళాశాలలోని మిని సెమినార్‌ హాల్‌లో కాళోజీ జయంతిని ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్‌ ఆచార్య ఆరతి పెర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిజిష్ట్రార్‌ ఆచార్య విద్యావర్ధిని విచ్చేసి తెలంగాణ భాషాభివృద్ధికి కాళోజి చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతిని తెలంగాణ భాసా దినోత్సవంగా పాటించడం అభినందనీయమన్నారు. ముఖ్య వక్తగా విచ్చేసిన ఆచార్య కనకయ్య …

Read More »

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న వర్గం వెంకటేష్‌ (35) నార్సింగ్‌కు అత్యవసరంగా ఓ పాజిటివ్‌ ప్లేట్‌లెట్స్‌ అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన దినేష్‌ గౌడ్‌ స్పందించి సకాలంలో రక్త కణాలను అందజేశారని ఐవిఎఫ్‌ తెలంగాణ రక్తదాతల సమన్వయకర్త, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి సకాలంలో …

Read More »

సేవాభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయులు సేవాభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. పిట్లం మండల కేంద్రంలోని సాయి గార్డెన్‌లో జిల్లా రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు నిరంతరం శ్రద్ధ పెట్టి …

Read More »

జనహిత గణేష్‌ మండలి లడ్డూ వేలం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌ జనహిత గణేష్‌ మండలి గణపతి లడ్డు ధర రూ.17 500 పలికింది. గురువారం గణపతి లడ్డుకు వేలంపాట నిర్వహించారు. లడ్డు దక్కించుకోవడానికి ఇద్దరు ఉద్యోగులు పోటీపడ్డారు. జిల్లా ఎడి మైన్స్‌ అధికారి నర్సిరెడ్డి రూ.17,000 పాడారు. చివరకు టీఎన్జీవోఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. సాయిలు రూ.17,500 పాడి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా సాయిలును …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »