Constituency News

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రవీణ్‌ కుమార్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిన్న మల్లారెడ్డిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర విభాగంలో బోధన చేస్తున్న ప్రవీణ్‌ కుమార్‌కు సోమవారం తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని కామారెడ్డి జిల్లా నుండి ఎంపిక చేసి రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్‌ ఆలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, …

Read More »

20వ వార్డులో కుంకుమార్చన

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని 20వ వార్డు ఇంద్రానగర్‌ కాలనీ శ్రీ విఘ్నేశ్వర యూత్‌ ఫెడరేషన్‌ చిరంజీనీ మధు ఆధ్వర్యంలో కుంకుమార్చన పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీనీ మధు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వినాయక పండుగ సందర్భంగా ఐదవ రోజు కుంకుమార్చన కార్యక్రమం ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దీనికి కాలనీలోని మహిళ భక్తులు …

Read More »

భావితరాలకు మేధావులను అందించేంది ఉపాధ్యాయులే

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బావితరాలకు మేధావులను అందించడం ఉపాధ్యాయుల ద్వారానే సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం 50 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలను ప్రదానం చేశారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసేది ఉపాధ్యాయులేనని చెప్పారు. సమాజ ఎదుగుదలలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని …

Read More »

15న నట్టల నివారణ మందుల పంపిణీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 15న జాతీయ నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లులోని కాన్ఫరెన్స్‌ హాల్లో టాస్క్ఫోర్స్‌ సమావేశంలో మాట్లాడారు. ఈనెల 12న మండల స్థాయిలో నట్టాల నివారణ మందుల పంపిణీపై టాస్క్‌ఫోర్స్‌ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు నట్టల నివారణ …

Read More »

సెమిస్టర్‌ పరీక్ష ఫలితాల విడుదల

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ సిబిసిఎస్‌ పాఠ్యప్రణాళికకు సంబంధించిన ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షల ఫలితాలను సోమవారం సాయంత్రం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ విడుదల చేశారు. పరీక్షలకు మొత్తం 7979 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా (బాలురు : 2959 బాలికలు : 5020) మొత్తం 3348 మంది ఉత్తీర్ణత సాధించినట్లు (బాలురు …

Read More »

టీయూలో 6 వ తేదీన వార్షికోత్సవం

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో రేపు అనగా మంగళవారం 6 వ తేదీన సాయంత్రం 5 గంటలను క్రీడా మైదాన ప్రదేశంలో వార్షికోత్సవం – 2022 నిర్వహింపబడుతుందని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమీషనర్‌ సి. పార్థసారథి, విశిష్ట అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రి, …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తమై రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మాతు సంఘం గ్రామానికి చెందిన రాజమణి (35) మహిళలకు ఆపరేషన్‌ నిమిత్తమై గాంధారిలోని వెంకటేశ్వర వైద్యశాలలో బీ పాజిటివ్‌ రక్తము అత్యవసరంగా కావలసి ఉండడంతో వారి బంధువులు ఐవీఎఫ్‌ తెలంగాణ రక్తదాతల సమూహ, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి పట్టణ కేంద్రానికి చెందిన సంతోష్‌ కు …

Read More »

డబ్బు లేకుండా చేయగలిగే సహాయం రక్తదానం మాత్రమే

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో నవీన్‌ కుమార్‌ (29) డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో అతనికి అత్యవసరంగా బి పాజిటివ్‌ రాండమ్‌ డోనర్‌ ప్లేట్లెట్స్‌ (ఆర్డీపీలు) అవసరం కావడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ క్రియాశీలక సభ్యులు కిరణ్‌ కుమార్‌ను సంప్రదించడంతో వెంటనే స్పందించి కామారెడ్డికి చెందిన రాజు, కాచాపూర్‌ గ్రామానికి చెందిన హుస్సేన్‌ సహకారంతో 2 యూనిట్ల …

Read More »

5న సోమవారం ప్రజావాణి లేదు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 5న కామారెడ్డి కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. అనివార్య కారణాల వల్ల ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

Read More »

అత్యవసర పరిస్థితిలో మహిళకు రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవధాన్‌ వైద్యశాలలో దేవులపల్లికి చెందిన మడిపెద్ది లావణ్య (35) డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో ప్లేట్‌ లేట్ల సంఖ్య తగ్గిపోయింది. దీంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాకుడు, ఐవిఎఫ్‌ తెలంగాణ రక్త దాతల సమూహ, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలు ను సంప్రదించారు. అర్ధరాత్రి వేళ అయినా వెంటనే స్పందించి 67వ సారి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »