Constituency News

కామారెడ్డికి శిక్షణ కలెక్టర్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌కు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ మొక్కను అందించారు. కామారెడ్డి కలెక్టర్‌ రేట్లులో శనివారం శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ వంతు సహకారం అందిస్తామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు …

Read More »

ముగిసిన సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్‌ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించబడనున్న నేపథ్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు కొనసాగుతున్నాయని కల్చరల్‌ ఆక్టివిటీస్‌ అండ్‌ యూత్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డా. వంగరి త్రివేణి తెలిపారు. కాగా, అందులో భాగంగా శనివారం మధ్యాహ్నం డ్యాన్స్‌ పోటీని నిర్వహించామని తెలిపారు. పోటీలకు కామర్స్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. జి. రాంబాబు, స్టాటిస్టిక్స్‌ …

Read More »

అంకితభావంతో పనిచేసిన వారు మన్ననలు పొందుతారు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంకితభావంతో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల మన్ననలు పొందుతారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో పదోన్నతి పై వెళ్లిన జిల్లా పశువైద్యాధికారి జగన్నాథచారికి సన్మాన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడిఎ జగన్నాథ చారికి జిల్లా కలెక్టర్‌, జిల్లా అధికారులు సన్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ భరత్‌, దేవేందర్‌, పశు …

Read More »

ఆధునిక పద్ధతులు ఉపయోగించి దిగుబడులు పెంచుకోవాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆధునిక పద్ధతులు ఉపయోగించి పాల దిగుబడిలను పెంచుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్లు జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మేలు జాతి పశుసంతతిని పెంపొందించుకొని పాల ఉత్పత్తిని పెంచాలని సూచించారు. హైబ్రిడ్‌ పశుగ్రాసాలను సాగుచేసి పశువులకు పచ్చిమేతను అందించాలని కోరారు. స్త్రీనిధి రుణాల ద్వారా …

Read More »

ఆచార్య కె. శివ శంకర్‌కు ఉత్తమ అధ్యాపక పురస్కారం

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్‌, సోషల్‌ సైన్సెస్‌ డీన్‌ అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం ప్రొఫెసర్‌ కె. శివశంకర్‌ సెప్టెంబర్‌ 5 వ తేదీన గురుపూజోత్సవం రోజు ఉత్తమ అధ్యాపక పురస్కారం – 2022 అందుకోనున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం 2006 సంవత్సరం ఏర్పడినప్పటి నుండి వివిధ హోదాలలో యూనివర్సిటీ అకాడమిక్‌, పరిపాలన రంగాలలో మమేకమైన మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగానికి …

Read More »

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో భారీ చేరికలు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నాగిరెడ్డిపేట మండలం పల్లె బొగుడ తాండ గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీ సీనియర్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ కో-ఆర్డినేటర్‌ వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి …

Read More »

అత్యవసర పరిస్థితుల్లో బాలుడికి రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిరిసిల్ల జిల్లా వేములవాడ చెందిన పార్షి శివసాయి (18) హైదరాబాదులోని కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న బాలుడికి నరాల సమస్యతో సికింద్రాబాద్‌ యశోద వైద్యశాలలో అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ ఐవిఎఫ్‌ రక్తదాతల సమన్వయకర్త అండ్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును …

Read More »

బిఎస్సీ బయో ఇన్ఫర్మేటిక్స్‌ నూతన కామన్‌ కోర్‌ సిలబస్‌ రూపకల్పన

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బయో టెక్నాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. ప్రవీణ్‌ మామిడాల సమన్వయ కర్తగా తెలంగాణలోని అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు బిఎస్సీ బయో ఇన్ఫర్మేటిక్స్‌ కామన్‌ కోర్‌ సిలబస్‌ రూపకల్పన చేసి తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌కు సమర్పించారు. 2022-23 విద్యా సంవత్సరం నుండి ఎంపిక చేసిన కొన్ని డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ స్థాయిలో బిఎస్సీ …

Read More »

కామారెడ్డిలో గణేష్‌ ఉత్సవాలు

కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కలెక్టరేట్లో జనహిత గణేష్‌ మండలి ఆధ్వర్యంలో గణేష్‌ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా గణేష్‌ విగ్రహానికి బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ దంపతులు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు అన్ని వర్గాల ప్రజలు ఘనంగా …

Read More »

భాష నిరంతరం మార్పులకు లోనవుతుంది

హైదరాబాద్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో మాట్లాడే భాష మాండలికం కాదని, అది మూల భాషకు దగ్గరగా ఉన్న జీవద్భాష అని డా. నలిమెల భాస్కర్‌ వ్యాఖ్యానించారు. ఆర్ట్స్‌ కాలేజ్‌ వేదికగా తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొ. సి. కాశీం అధ్యక్షతన జరిగిన ‘‘తెలుగు భాష – గిడుగు ప్రాసంగికత’’ అనే అంశంపై మాట్లాడుతూ భాష నిరంతరం మార్పులకు లోనవుతుందని, పరిశోధకులు సునిశిత పరిశీలనతో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »