Constituency News

కొత్త పింఛన్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూర్‌ మండలంలో నూతనంగా మంజూరైన 1,551 నూతన అసరా పెన్షన్‌ గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణి చేశారు. భిక్కనూర్‌ మండల కేంద్రంతో పాటు రామేశ్వర్‌ పల్లి, బస్వాపూర్‌ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పంపిణి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంజూరు చేసిన …

Read More »

ఐవిఎఫ్‌ సేవలు అభినందనీయం

కామరెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ ఐవిఎఫ్‌ ఆధ్వర్యంలో మంగళవారం కామారెడ్డి జిల్లా జడ్జ్‌ శ్రీదేవి, సబ్‌ కోర్టు జడ్జి కిరణ్‌ కుమార్‌లకు ఐవిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు విశ్వనాధుల మహేష్‌ గుప్తా మట్టి గణపతుల ప్రతిమలను అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా జడ్జ్‌ శ్రీదేవి మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలుగకూడదని ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ తో చేసిన విగ్రహాల వలన …

Read More »

సెప్టెంబర్‌ 8 వరకు పరీక్ష ఫీజు గడువు

డిచ్‌పల్లి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్‌. కోర్సుకు చెందిన రెండవ, నాలుగవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ పరీక్ల ఫీజు గడువు సెప్టెంబర్‌ 8 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్‌ విడుదల చేశారు. పరీక్షలు సెప్టెంబర్‌ నెలలో నిర్వహించ తలపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. అంతేగాక 100 రూపాయల ఆలస్య అపరాధ …

Read More »

టీయూలో చిత్రలేఖనం, రంగోళి పోటీల నిర్వహణ

డిచ్‌పల్లి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్‌ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించబడనున్న నేపథ్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు కొనసాగుతున్నాయని కల్చరల్‌ ఆక్టివిటీస్‌ అండ్‌ యూత్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డా. వంగరి త్రివేణి తెలిపారు. కాగా, అందులో భాగంగా మంగళవారం ఉదయం ‘‘చిత్రలేఖనం’’, మధ్యాహ్నం ‘‘రంగోళి’’ పోటీలను నిర్వహించామని తెలిపారు. పోటీలకు బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ …

Read More »

మట్టి గణపతులు పంపిణీ చేసిన కలెక్టర్‌

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టర్‌ రేట్లు మంగళవారం మట్టి గణపతులను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పంపిణీ చేశారు. మట్టి గణపతులను పెట్టడం ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతోందని సూచించారు. తొమ్మిది రోజులపాటు మట్టి గణపతులకు పూజలు చేయాలని సూచించారు. ఉద్యోగులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఓ రాజారాం, ఏవో రవీందర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read More »

మట్టి వినాయక ప్రతిమల పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని లింగాపూర్‌లో మంగళవారం కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్‌ వేదప్రకాష్‌ మట్టి వినాయక ప్రతిమలను గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో డాక్టర్‌ వేద ప్రకాష్‌ మాట్లాడుతూ హిందూ పండుగలు పర్యావరణానికి హాని కలిగించని విధంగా జరుపుకోవాలని, ప్లాస్టరాఫ్‌ పారీస్‌ వాడడం వల్ల వాటిని నీళ్లలో వేసినప్పుడు ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఆ …

Read More »

మా భూమిని కబ్జా చేశారు… న్యాయం చేయండి

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంతాయిపేట్‌ గ్రామ శివారులో గల 65 సర్వే నంబర్లు 4 ఎకరాల 5 గుంటల భూమి, 66 సర్వే నెంబర్‌లో 25 గుంటల గల భూమిని ప్రభుత్వ ఉపాధ్యాయుడు కోటగిరి కృష్ణమోహన్‌ అనే వ్యక్తి తన భూమిని అక్రమంగా కబ్జా చేశారని జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ అదనపు …

Read More »

మగ్గం శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగ యువతులందరూ మగ్గం శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇడబ్ల్యుఆర్‌సి శిక్షణ సంస్థలో ఆర్‌ఎస్‌ఇటిఐ శిక్షణ సంస్థ ద్వారా మగ్గం శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నెలరోజుల పాటు జరిగే ఉచిత శిక్షణను వినియోగించుకోవాలని కోరారు. 35 మంది …

Read More »

రక్తదాత, అధ్యాపకుడు రమేష్‌ను అభినందించిన బాలు

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సంధ్యారాణికి డెంగ్యూ వ్యాధితో ప్లేట్‌ లేట్స్‌ పడిపోవడంతో వారికి కావలసిన ఏబి పాజిటివ్‌ బ్లడ్‌ ప్లేట్‌ లేట్స్‌ దొరకకపోవడంతో వారు ఐవీఎఫ్‌ అండ్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. ఆర్కే డిగ్రీ పీజీ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న ఎంఎస్‌ రమేష్‌కు తెలియజేయగానే వెంటనే స్పందించి సకాలంలో …

Read More »

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం తగదు

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను పరిష్కరించడంలో అలసత్వం తగదని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ హాజరై ప్రజల నుంచి అర్జీలు, వినతులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »