కామారెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రణాళిక బద్ధంగా చదివి పోటీ పరీక్షల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సదాశినగర్ మండలం మర్కల్ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోటీ పరీక్షలలో ఎలా విజయం సాధించాలి అనే అంశంపై ప్రేరణ కల్పించారు. పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకాలను అందజేస్తానని పేర్కొన్నారు. డిగ్రీ …
Read More »బాధిత కుటుంబాన్ని పరామర్శించిన స్పీకర్ పోచారం
బీర్కూర్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నస్రుల్లాబాద్ మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త దొంతి శంకర్ శుక్రవారం గుండె పోటుతో మరణించగా బుధవారం రాష్ట్ర శాసన సభపతి పోచారం శ్రీనివాసరెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట జడ్పీ కో ఆప్షన్ మజీద్,వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, గ్రామ తెరాస పార్టీ అధ్యక్షుడు బాలక్రిష్ణ, నాయకులు …
Read More »29 నుంచి సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు
డిచ్పల్లి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించబడుతున్న నేపథ్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీలను ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 3 వ తేదీ వరకు ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాంస్కృతిక పోటీలు నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ పేర్కొన్నారు. వ్యాస రచన, వక్తృత్వం, చిత్రలేఖనం, రంగోళి, క్విజ్, …
Read More »సెప్టెంబర్ 6 న వార్షికోత్సవం
డిచ్పల్లి, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ తెలియజేశారు. వార్షికోత్సవంలో ఆధ్యాపకులు, అధ్యాపకేతరులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు :అందుకోసం ఈ నెల 25 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు ప్రతి …
Read More »28న రాత పరీక్ష
కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 28న జరగబోయే కానిస్టేబుల్ పరీక్ష నిర్వహణకు సంబంధించి మంగళవారం కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. పరీక్ష ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, 9 గంటలకే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారన్నారు. 10 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించరని పేర్కొన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి …
Read More »మొక్కలు నాటడం వల్ల మానవ జీవన ఆయుష్సు పెంపొందించవచ్చు
డిచ్పల్లి, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాయంలోని సంట్రల్ లైబ్రెరీ ఎదురుగా గల ప్రాంగణంలో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ సోమవారం ఉదయం ‘‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’’ సందర్భంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ… స్వాతంత్య్ర స్ఫూర్తికి, జాతీయతా భావానికి చిహ్నంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. మొక్కలను నాటడం వల్ల మానవ జీవన ఆయుష్షును పెంపొందింపజేయవచ్చని …
Read More »సెప్టెంబర్ 12 నుంచి పీజీ పరీక్షలు
డిచ్పల్లి, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.సి.ఎ., ఎం.బి.ఎ., ఎల్.ఎల్.ఎం., ఎల్.ఎల్.బి., 5 సం. ఇంటిగ్రేటేడ్ (ఎ.పి.ఇ., ఐ.పి.సి.హెచ్., ఐ.ఎం.బి.ఎ.) పీజీ కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ సెమిస్టర్స్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ పరీక్షలు, ఐ.ఎం.బి.ఎ. ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్ థియరీ పరీక్షలు ఆగస్ట్ 25 వ తేదీ నుంచి …
Read More »వేలం వాయిదా
కామారెడ్డి, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 22 నుంచి 26 వరకు జరిగే ధరణి టౌన్షిప్ ఇండ్ల ప్రత్యక్ష వేలం పాట వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి మండలం అడ్లూరు శివారులోని రాజీవ్ స్వగృహ (ధరణి టౌన్షిప్)లోని ఓపెన్ ప్లాట్లు, గృహాలను వేలం చేయు తేదీలను అనివార్య కారణాల వల్ల వాయిదా వేశామని చెప్పారు. తదుపరి వేలం …
Read More »30న వరాహస్వామి జయంతి
తిరుమల, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూవరాహస్వామివారి ఆలయంలో ఆగస్టు 30నవరాహ జయంతి జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేస్తారు. ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారుచేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో అగమ శాస్త్రం ప్రకారం …
Read More »మొక్కలతో భావితరాలకు ప్రశాంత వాతావరణం
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొక్కలు నాటి భావితరాలకు ప్రశాంతమైన వాతావరణాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ధరణి టౌన్షిప్లో ఆదివారం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మనం నాటిన మొక్కలు భవిష్యత్తు తరాలకు నీడను, పండ్లు, ప్రాణవాయువును అందిస్తాయని సూచించారు. పరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక …
Read More »