కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో కామారెడ్డి జిల్లా నుండి 5 గురు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై చేతుల మీదుగా అవార్డులను పొందిన విద్యార్థులను శుక్రవారం జిల్లా జూనియర్ అండ్ యూత్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ …
Read More »కామారెడ్డిలో జన్మాష్టమి వేడుకలు
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణ ధ్యాన మందిరంలో శ్రీ కృష్ణాష్టమి జన్మదిన పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం చిన్నారులేచే ఉట్టి కొట్టించారు. చిన్నారులు శ్రీకృష్ణ వేష ధారణతో వివిధ రకాల నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ ధ్యాన మందిర్ పీఠాధిపతి కామారెడ్డి మహంత్ శ్రీ గాంధారి మచాలే బాబా, టిఆర్టియు జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ …
Read More »చిన్నారులకు క్రీడాపోటీలు… బహుమతి పద్రానం
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలసదనంను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా చిన్నారులకు బహుమతులను ప్రధానం చేశారు. దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో చిన్నారులకు క్రీడ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. చిన్నారులకు స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారు. పోలీస్ కళాజాత బృందం వారు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు …
Read More »నోటిఫికేషన్ ఫీజు గడువు పొడిగింపు
డిచ్పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో ఇది వరకే పిహెచ్. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 2 నోటిఫికేషన్ను డీన్ ఆచార్య ఎం. అరుణ విడుదల చేశారు. కాగా తాజాగా శుక్రవారం ఉదయం పిహెచ్.డి. క్యాటగిరి – 2 నోటిఫికేషన్కు సంబంధించిన ఫీజు గడువు పొడిగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ల్లో గల …
Read More »మానవతా సదన్లో వజ్రోత్సవ సంబురాలు
డిచ్పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ సంబరాల్లో భాగంగా శుక్రవారం డిచ్పల్లి మానవతా సదన్లో చిన్నారులకు పండ్ల పంపిణీ చేశారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకు కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించారు. నిజామాబాద్ డివిజన్కు చెందిన పంచాయతీరాజ్ కార్యదర్శులు లక్షా …
Read More »సర్టిఫికెట్ వెరిఫికేషన్కు 9 మంది హాజరు
డిచ్పల్లి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దోస్త్ స్పెషల్ కేటగిరి అడ్మిషన్స్ల సర్టిఫికేట్ వేరిఫికేషన్కు గురువారం మొత్తం 9 మంది హాజరైనట్లు దోస్త్ కో – ఆర్డినేటర్ డా. కె. సంపత్ కుమార్ తెలిపారు. గురువారం నేషనల్ సర్వీస్ క్యాడెట్ (ఎన్సిసి) 5 మంది అర్హత కలిగిన అభ్యర్థులు, భౌతిక వికలాంగుల కోటాలో …
Read More »గోల్కొండ కోటను ఏలిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
ఆర్మూర్, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ముర్ హౌసింగ్ బోర్డు కాలని గౌడ సంఘంలో సర్ధార్ సర్వయి పాపన్న గౌడ్ జయంతిని ఆర్మూర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూర్ లింగ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం నిజామాబాద్లో ఏర్పాటు చేసిన నూతన విగ్రహం సర్ధార్ సర్వయి పపాన్న గౌడ్ విగ్రహం వద్ద పూల మాలలు వేసి నివాళులు అర్పించినట్టు అబ్బగోని అశోక్ గౌడ్ తెలిపారు. …
Read More »కామారెడ్డిలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లలో గురువారం సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ సండే పూలమాలలు వేసి నివాళులర్పించారు. గౌడ జాతి సంక్షేమం కోసం సర్దార్ పాపన్న గౌడ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం ప్రతినిధులు లింగా …
Read More »ఒత్తిడిని జయించేందుకు క్రీడలు దోహదపడతాయి
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వృత్తిపరమైన ఒత్తిడిని జయించేందుకు క్రీడలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా యువజన సర్వీసులు క్రీడల శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని కోరారు. ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ …
Read More »క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయి
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కళాభారతిలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రధానం చేసే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. క్రీడల వల్ల వివిధ గ్రామాల క్రీడాకారుల మధ్య స్నేహభావం పెరుగుతుందని సూచించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్తో కలిసి జిల్లా …
Read More »