కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మిల్లింగ్ ప్రారంభించని రైస్ మిల్ యజమానులపై చర్యలు తీసుకుంటామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కలెక్టరేట్ లోని తన చాంబర్లు బుధవారం రైస్ మిల్లుల యజమానులు, డిప్యూటీ తహసిల్దార్లతో మిల్లింగ్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. కస్టమ్స్ మిల్లింగ్ రైస్ఎఫ్సిఐకి త్వరగా పంపించి నిర్ణీత గడువులోగా మిల్లింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో సివిల్ సప్లై డిఎం …
Read More »జిల్లా ఫెడరేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన వైద్య అమృతరావు
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ ఫెడరేషన్ నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. కామారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న బార్ అసోసియేషన్ బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో బుధవారం కామారెడ్డి జిల్లా ఫెడరేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా వైద్య అమృత రావు (కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు), ఉపాధ్యక్షులు పండరి (ఎల్లారెడ్డి …
Read More »ఉర్దూలో మీర్ అబేద్ అలీకి డాక్టరేట్
డిచ్పల్లి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉర్దూ విభాగంలో పరిశోధక విద్యార్థి మీర్ అబేద్ అలీకి పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా – వోస్ (మౌఖిక పరీక్ష) ను బుధవారం ఉదయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని మిని సెమినార్ హాల్లో నిర్వహించారు. ఉర్దూ పాఠ్యప్రణాళికా సంఘ చైర్మన్ అండ్ అసోసియేట్ ప్రొఫెసర్ డా. …
Read More »టీయూ ఇంచార్జి రిజిస్ట్రార్గా బి. విద్యావర్ధిని
డిచ్పల్లి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఇంచార్జి రిజిస్ట్రార్ గా వృక్షశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ బి. విద్యావర్ధిని మంగళవారం నియమింపబడ్డారు. దీనికి సంబంధించిన ఆర్డర్ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ చేతుల మీదుగా బుధవారం అందుకున్నారు. ఆచార్య బి. విద్యావర్ధిని ప్రస్తుతం ఆడిట్ సెల్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఇది వరకు కూడా ఆమె రిజిస్ట్రార్గా కొంత …
Read More »ఈ దేశానికి నేనేమీ ఇవ్వాలి అనే భావన ఉండాలి
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో భారత స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఇండియన్ రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేశ్ వి పాటిల్ మాట్లాడుతూ ఈ దేశం నాకేమిచ్చిందని కాకుండా ఈ దేశానికి నేనేమి ఇవ్వాలనే భావన నేటి సమాజంలో ఉండాలని, రక్తదానం చేయడం …
Read More »ఓర్వలేకనే ప్రత్యక్ష దాడులు
కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సంగ్రామ యాత్రలో నిన్న టిఆర్ఎస్ నాయకులు పాదయాత్రలో పాల్గొన్న బిజెపి, బిజెవైఎం నాయకులను కార్యకర్తలను విచక్షణ రహితంగా కొట్టి గాయపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బిజెవైఎం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెవైఎం రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర రథ …
Read More »బిజినెస్ మేనేజ్ మెంట్లో గంధం కు డాక్టరేట్ ప్రదానం
డిచ్పల్లి, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో పరిశోధక విద్యార్థి రాజు గంధంకు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా – వోస్ (మౌఖిక పరీక్ష) ను మంగళవారం ఉదయం కామర్స్, బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలోని కంప్యూటర్ ల్యాబ్లో నిర్వహించారు. బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ వి. …
Read More »అటల్జీ బాటలో ముందుకు సాగుదాం
కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివంగత నేత, మాజీ ప్రధాని భారతరత్న వాజ్ పేయి వర్థంతి సందర్భంగా బిజెపి కామారెడ్డి జిల్లా కార్యాలయంలో మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తేలు శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 2 ఎంపీ స్థానాలు నుండి దేశ ప్రధాని పీఠం అధిరోహించింది అంటే వాజ్పాయ్ …
Read More »జాతీయగీతం ఐక్యతను చాటుతుంది
కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయగీతం ఐక్యతను చాటుతోందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నేతాజీ రోడ్డులో మంగళవారం జరిగిన జాతీయ గీతాలాపన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలో 14 జంక్షన్లలో సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమం విజయవంతమైదని చెప్పారు. వ్యాపారులు, రైతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు సహకారం అందించారని పేర్కొన్నారు. ఎస్పీ శ్రీనివాస్ …
Read More »టీయూలో ఘనంగా జెండా ఆవిష్కరణ
డిచ్పల్లి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనం ఎదురుగా 75 సంవత్సరాల స్వాతంత్య్ర భారత దినోత్సవాలలో భాగంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మూడు రంగుల జెండా ఆవిష్కరించారు. అంతకు ముందు రిజిస్ట్రార్ ఆచార్య కె. శివశంకర్తో కలిసి మహాత్మా గాంధీ, బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూల మాలలను అర్పించి గౌరవ వందనం చేశారు. తదనంతరం తమ తమ విధుల్లో …
Read More »