కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులలో సామర్ధ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సదాశివనగర్ ఆదర్శ పాఠశాలలో జిల్లాస్థాయి ఉపాధ్యాయుల అవగాహన సదస్సు హాజరై మాట్లాడారు. తొలిమెట్టు పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులందరికీ చదవడం, రాయడం, చతుర్వేద ప్రక్రియలు నేర్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పారు. ఆగస్టు 15 నుంచి అన్ని ప్రభుత్వ …
Read More »ఓటు ప్రాముఖ్యతను వివరించాలి
కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ పకడ్భందిగా జాబితా రుపొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా రూపకల్పన, గరుడ యాప్ వినియోగంపై ఆయన మాట్లాడారు. గతంలో ఓటర్ల నమోదుకు జనవరి 1 తేదీ మాత్రమే ప్రమాణికంగా తీసుకొనే వారని, ఈ సంవత్సరం నుంచి జనవరి …
Read More »కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
మోర్తాడ్, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళవారం అదికారులు, నాయకులు కలిసి కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. మండలంలోని ధర్మోరా, డొన్కల్, దోన్పాల్, మోర్తాడ్, పాలెం, షెట్పల్లి, సుంకెట్ తిమ్మాపూర్, వడ్యాట్ గ్రామాలలోని మొత్తం 25 మంది లబ్టిదారులకు గాను 25 లక్షల 2 వేల 9 రూపాయల చెక్కులు …
Read More »మిల్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతిరోజు రైస్ మిల్లర్లు జిల్లాలో 8 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు రైస్ మిల్లర్లు, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసిల్దార్లుతో ధాన్యం మిల్లింగ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రైస్ మిల్ యజమానులు మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాలో …
Read More »స్వచ్చందంగా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్ఛందంగా యువతీ, యువకులు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని రాష్ట్ర చీఫ్ ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎన్నికల విభాగం అధికారులతో మాట్లాడారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఫారం నెంబర్ 8 లో కొన్ని మార్పులు జరిగాయని పేర్కొన్నారు. …
Read More »ఆగస్ట్ 10 వరకు పరీక్షల ఫీజు గడువు
డిచ్పల్లి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్సీ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్ఎల్ఎం, ఎల్ఎల్బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ (ఎపిఇ, పిసిహెచ్ అండ్ ఐఎంబిఎ) కోర్సులకు చెందిన పీజీ రెండవ, నాల్గవ సెమిస్టర్స్ (థియరీ, ప్రాక్టికల్) రెగ్యూలర్ మరియు బ్యాక్ లాగ్ పరీక్షల ఫీజు గడువు ఆగస్ట్ 10 వ తేదీ వరకు ఉందని …
Read More »రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి రక్తం అందజేత
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో మమత (28) గర్భిణీ స్త్రీ రక్తహీనతతో బాధపడుతుండడంతో వారి బంధువులు రెడ్ క్రాస్, ఐవిఎఫ్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. ఈ విషయాన్ని అడ్లూరు ఎల్లారెడ్డి వార్డు సభ్యుడు శ్రీకాంత్ రెడ్డికి తెలియజేయడంతో కామారెడ్డికి పట్టణానికి చెందిన శ్రీకాంత్ వెంటనే స్పందించి బి పాజిటివ్ రక్తాన్ని సకాలంలో అందించి ప్రాణాలు కాపాడారు. …
Read More »చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
కామారెడ్డి, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని డ్రైవర్స్ కాలనీ అంగన్వాడి కేంద్రంలో సోమవారం అతి తక్కువ బరువున్న పిల్లలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లలకు కొత్తగా వచ్చిన బాలామృతం ప్లస్ గురించి తెలిపారు. పౌష్టికాహార లోపంతో ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అంగన్వాడి కార్యకర్తలు తమ చిన్నారులకు పౌష్టికారం అందించే విధంగా అవగాహన …
Read More »విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
కామారెడ్డి, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డెంగీ, మలేరియా, అతిసారం వంటి వ్యాధులు వ్యాపించకుండా వైద్య సిబ్బంది , మండల స్థాయి అధికారులు గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో పారిశుద్ధ్యం, వైద్యం, తాగునీరు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. డెంగీ, మలేరియా …
Read More »విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలి
కామారెడ్డి, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని మైనార్టీ బాలికల స్కూల్, జూనియర్ కళాశాలలో సోమవారం మధ్యాహ్న భోజనాన్ని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి దయానంద్ పరిశీలించారు. విద్యార్థులకు వండే బియ్యాన్ని, పప్పులను చూశారు. వంటశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థీనులకు అవగాహన కల్పించారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని పేర్కొన్నారు.
Read More »