డిచ్పల్లి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాల్యంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ మొదటి, రెండవ, మూడవ, నాల్గవ సెమిస్టర్స్ వన్ టైం చాన్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు జూలై 13 నుంచి నిర్వహించనుండగా అధిక వర్షాల ప్రభావంతో సెలవుల కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయని, అవి తిరిగి ఆగస్ట్ 18 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ …
Read More »డిగ్రీ వన్ టైం చాన్స్ పరీక్షల రీవాల్యూయేషన్, రీకౌంటింగ్
డిచ్పల్లి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలల్లో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. మొదటి, రెండవ, మూడవ సంవత్సరం వన్ టైం చాన్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షల ఫలితాలు ఇటీవల వెలువడిన సంగతి విదితమే. కాగా ఈ పరీక్షల సమాధాన పత్రాలకు ఈ నెల 26 వ తేదీన రీవాల్యూయేషన్ / రీకౌంటింగ్ నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి …
Read More »వ్యాధిగ్రస్థుల గుర్తింపు ప్రక్రియ ముమ్మరం చేయాలి
కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధ్యమైనంత త్వరగా టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించాలని జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్షయ, కుష్టు, హెచ్ఐవి, ఎయిడ్స్ సిబ్బంది, లెప్రసి ఎడ్యుకేషన్, ఎన్జీవోల జిల్లా సమన్వయకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాధారణ ఓపి ద్వారా క్షయ వ్యాధిగ్రస్థుల గుర్తింపు …
Read More »ఆగష్టు 1 నుండి పరీక్షలు… ఏర్పాట్లు పూర్తిచేయాలి…
కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం పదవ తరగతి, ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆగస్టు ఒకటి నుంచి 10వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు …
Read More »అర్హత గల వారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలి
కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హత గల జంటలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం జనాభా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఇద్దరు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పనిసరిగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకోవాలని కోరారు. కాన్పుల మధ్య …
Read More »నూతన జిఎస్టిని తొలగించాలి
నందిపేట్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం పేదల పైన విధించిన జీఎస్టీని వెంటనే తొలగించాలని నందిపేట్ టిఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో బుధవారం ధర్నా చేసి బిజెపి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్ మాట్లాడుతు నందిపేట మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పేదలపైన విధించిన జీఎస్టీని వెంటనే తొలగించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి …
Read More »ఫీజు చెల్లింపులు ఇక ఆన్లైన్లోనే
డిచ్పల్లి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ లైన్ ఫీజు కలెక్షన్ కోసం ఎంఓయు (మెమొరండం ఆఫ్ అండర్ స్టాండిరగ్) కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన ‘‘ఆన్ లైన్ గేట్ వే’’ ను బుధవారం ఉదయం వీసీ తన చాంబర్లో ఎస్బిఐ అధికారుల సమక్షంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ… తెలంగాణ విశ్వవిద్యాలయం నిరంతరం ఎస్బిఐ …
Read More »భారత సేవాశ్రమ సంఘం ఆద్వర్యంలో ఉచిత నోటుపుస్తకాల పంపిణీ
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత సేవాశ్రమ సంఘం, హైదరాబాద్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాకు 11 వేల 500 నోటుబుక్కులు 2 వేల 300 మంది ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేయడానికి స్వామి వెంకటేశ్వర నందజి ఉచితంగా అందజేశారు. కామారెడ్డి మండలం దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పంపిణీ చేశారు. …
Read More »మానవ అక్రమ రవాణా జరగకుండా అవగాహన కల్పించాలి
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవ అక్రమ రవాణా జరగకుండా గ్రామస్థాయిలో అంగన్వాడి కార్యకర్తలు చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి లో ప్రజ్వల ఎన్జీవో ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై అంగన్వాడి కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారులు, బాలికలు ఇతరుల …
Read More »మహిళలు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయి
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని అమృత గ్రాండ్ హోటల్లో స్వయం సహాయక సంఘాలకు రుణ ప్రక్రియపై బ్యాంక్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా సంఘాలకు మరింత చేయూతనివ్వవలసిన అవసరం …
Read More »